అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాలలో జరుగు వివాహాలకు హాజరుకానున్న మన ప్రియతమ నాయకులుమాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ
ఆదివారం నాడు తేదీ 07-05-2023 నాడు అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాలలో జరుగు వివాహాలకు హాజరుకానున్న మన ప్రియతమ నాయకులుమాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ గారి తనయురాలు త్రిష దామోదర్ గారు విచ్చేయుచున్నారు అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బక్కన్న గారి సాయి రెడ్డి సోదరీమణి వివాహాము 12-గంటలకి జోగిపేటలోని శ్రీరామ్ ఫంక్షన్ హాల్లో జరుగు వివాహానికి విచ్చేయుచున్నారు ఆ తర్వాత అల్లాదుర్గం మండలంలోని బరాన్ దిబ్బ గ్రామా కాంగ్రెస్ పార్టీ…

