AP

AP

అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాలలో జరుగు వివాహాలకు హాజరుకానున్న మన ప్రియతమ నాయకులుమాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ

ఆదివారం నాడు తేదీ 07-05-2023 నాడు అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాలలో జరుగు వివాహాలకు హాజరుకానున్న మన ప్రియతమ నాయకులుమాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ గారి తనయురాలు త్రిష దామోదర్ గారు విచ్చేయుచున్నారు అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బక్కన్న గారి సాయి రెడ్డి సోదరీమణి వివాహాము 12-గంటలకి జోగిపేటలోని శ్రీరామ్ ఫంక్షన్ హాల్లో జరుగు వివాహానికి విచ్చేయుచున్నారు ఆ తర్వాత అల్లాదుర్గం మండలంలోని బరాన్ దిబ్బ గ్రామా కాంగ్రెస్ పార్టీ…

AP

రాహుల్ కి శిక్ష వేసిన జడ్జికి ప్రమోషన్.. ట్విస్ట్ ఏంటంటే..?

మోదీ అనే ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు పరువు నష్టం కేసులో ఏకంగా రెండేళ్ల జైలుశిక్ష విధించి వార్తల్లో వ్యక్తిగా మారారు సూరత్ కోర్ట్ న్యాయమూర్తి హరీష్ హస్ ముఖ్ భాయ్ వర్మ. పరువు నష్టం కేసులో అంత పెద్ద శిక్ష అవసరమా అనే వాదనలు వినిపించాయి. ఆ శిక్ష వల్లే రాహుల్ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు, ఎంపీగా తాను ఉంటున్న బంగ్లాను కూడా ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ తీర్పుపై…

APTELANGANA

భారత దేశంతో సహా పలు దేశాల్లో కార్మికుల జీవితాలు

భారత దేశంతో సహా పలు దేశాల్లో కార్మికుల జీవితాలు అంతకంతకూ దిగజారుతుండగా, టాప్ ఎగ్జిక్యూటివ్ లు పైపైకి ఎగబాకుతున్నారు. కార్మికుల వేతనాలు తగ్గుతుండగా టాప్ ఎగ్జిక్యూటివ్ ల జీతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత దేశంలో ఓ టాప్ ఎగ్జిక్యూటివ్ నాలుగు గంటలు చేసే పనికి సంపాదించే వేతనం సగటు కార్మికుడు సంవత్సరమంతా చేసినపనికి పొందే వేతనం కన్నా ఎక్కువగా ఉంది. భారతదేశం, యుకె, యుఎస్, దక్షిణాఫ్రికాలో 2022లో టాప్ ఎగ్జిక్యూటివ్ ల వేతనాలు 9% పెరగగా, అదే…

APSPORTSTELANGANA

చెన్నై జట్టుకు తలనొప్పిగా ఆ బౌలర్.. పక్కన పెట్టకపోతే ప్రమాదమే..!

తుషార్ దేశ్ పాండే బౌలింగ్ కు వస్తే కనీసం రెండు వైడ్లు వేస్తాడు అన్న భావన ప్రతి బ్యాటర్ లోను ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ బౌలర్ వైడ్లు వేస్తున్నాడు. గతంలో ధోని దీనిపై బహిరంగంగానే వార్నింగ్ కూడా ఇచ్చాడు. IPL 2023 – CSK : ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై జట్టు ప్రయాణం ఆశించిన స్థాయిలో సాఫీగా జరగడం లేదు. ఒడిదుడుకుల మధ్య ఈ సీజన్ కొనసాగిస్తోంది ఆ జట్టు. ఇప్పటి వరకు…

APTELANGANA

ఆటోలో తీసుకెళ్లి.. అత్యాచారం

ఓ గుర్తుతెలియని వ్యక్తి గాయాలతో ఉన్న మహిళను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించగా సాయంత్రం ఆమె మృతి చెందింది.   Khammam Crime : వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన అత్తకు సహాయకురాలిగా వచ్చిన ఓ గిరిజన మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు దాష్టీకానికి ఒడిగట్టారు. కిడ్నాప్‌ చేసి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసి.. మరుసటి రోజు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వదిలేశారు. గాయాలతో ఆసుపత్రిలో చేరిన సదరు మహిళ చికిత్సపొందుతూ…

AP

ఏపీలోని కాకినాడలో ఒక విషాదకర ఘటన

ఏపీలోని కాకినాడలో ఒక విషాదకర ఘటన జరిగింది. ఓ చిన్నారి కారులో చనిపోయింది. కారులో ఉంచి డోర్లు లాక్ చేయడంతో ఆ చిన్నారి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన జిల్లాలోని కాజులూరు మండలం కోలంక గ్రామంలో జరిగింది. కారు డోర్ లాక్ పడటంతో ఊపిరాడక అఖిలాండేశ్వరి (8) అనే ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. కిరాణా షాపుకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ చిన్నారి రోడ్డుపై ఉన్న కారును…

AP

డా.గజల్ శ్రీనివాస్‌‍కు ‘సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని స్వర్గంగిణీ సంగీత సంస్థ, స్వరంగిణీ జన వికాస సమితి ఆధ్వర్యంలో ఇండోర్‌లో అభినవ్ కళా సమాజ్, గాంధీ హాలులో నిర్వహించిన “సంత్ కబీర్ ఉత్సవ్”లో ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల గ్రహీత, ప్రఖ్యాత గజల్ గాయకుడు “మాస్ట్రో” డా.గజల్ శ్రీనివాస్‌కు “సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం” అందించారు. ఈ వేడుకలో ముఖ్య అథితిగా పాల్గొన్న ఇండోర్ ఆకాశవాణి సంచాలకులు సంతోష్ అగ్నిహోత్రి చేతుల మీదుగా బహుకరించారు. ఈ సభలో డా.గజల్ శ్రీనివాస్ ఆలపించిన…

AP

సీఎం జగన్ – భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన

ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 3వ తేదీన విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మే మూడో తేదీన విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ నిర్మాణం, తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు పెండింగ్ పనులు ప్రారంభిస్తారు. సవరవిల్లిలో జరిగే బహిరంగ సభ…

AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోమారు హైకోర్టులో షాక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోమారు హైకోర్టులో షాక్ కొట్టింది. అదేసమయంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్వీసు అసోసియేషన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. అసోసియేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్‌ చేసింది. ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ సర్వీసు అసోసియేషన్‌, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. నిరసనలకు దిగితే ప్రభుత్వం నోటీసులు ఇస్తోందని ఆయన…

APTELANGANA

బాబాయ్ హత్య కేసు నుంచి దృష్టి మరల్చలేరు : టీడీపీ ఎంపీ

సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ నేతలపై పోలీసులను ఏపీ ప్రభుత్వం ఉసిగొల్పిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ముఖ్యంగా, జగత్ జనని చిట్ ఫండ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు ఆయన తనయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త శ్రీనివాస్‌(వాసు)లను ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ…