AP

AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మే ఒకటో తేదీన ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, మే 1, 2 తేదీల్లో ప్రకాశం, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మే రెండో తేదీన మన్యం, అల్లూరి సీతారామ రాజు జిల్లా, తూర్పు గోదావరి,…

APTELANGANA

మే ఒకటో తేదీన సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పునఃసమీక్ష

మే ఒకటో తేదీన సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పునఃసమీక్షించాయి. ఇందులోభాగంగా, వ్యాపార అవసరాల నిమిత్తం వినియోగించే వాణిజ్య సిలిండర్ ధర తగ్గింది 19 కేజీల సిలిండర్ ధరను రూ.171.50 మేరకు తగ్గించినట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు సోమవారం వెల్లడించాయి. ఈ సవరణ తర్వాత 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.1856.50కు చేరుకుంది. ఈ తగ్గిన ధర సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. అలాగే, ముంబైలో రూ.1808.50గాను కోల్‌కతాలో రూ.1960.50కు…

AP

రక్షక బటుడి స్వచ్ఛంద సేవలను అభినందిస్తూ రాజకీయాలకు అతీతంగా కృష్ణారావును ఘనంగా సత్కరించి సన్మానించి గౌరవించిన గౌ, ఎమ్మెల్యే అలజంగి జోగారావు

రక్షక బటుడి స్వచ్ఛంద సేవలను అభినందిస్తూ రాజకీయాలకు అతీతంగా కృష్ణారావును ఘనంగా సత్కరించి సన్మానించి గౌరవించిన గౌ, ఎమ్మెల్యే అలజంగి జోగారావు గారు మరియు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు పార్వతీపురం ప్రాంతానికి చెందిన రక్షకబటుడు కృష్ణారావు పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా ఒకవైపు విధులు నిర్వహిస్తూ మరోవైపు తన సంపాదనలో సగభాగం పేద ప్రజల సహాయార్థం ఖర్చు చేస్తూ నిరంతర సేవా గుణంతో పరితపిస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది…

AP

జగనన్న వసతి దీవెన… తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ

ఈ సందర్భంగా సీఎం వైయస్‌. జగన్‌ మాట్లాడుతూ.. చిక్కటి ఆప్యాయతల మధ్య చెరగని చిరునవ్వుల మధ్య ఇలాంటి ప్రేమానురాగాలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికి, ప్రతి అవ్వాతాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా 9,55,662 మంది పిల్లలకు మంచి చేస్తూ… 8,61,138 తల్లుల ఖాతాల్లోకి నేరుగా రూ.912.71 కోట్లు జమ చేస్తున్నాం. చదువు కుటుంబ చరిత్రను…

AP

నారా లోకేష్‌ పది పాదయాత్రలు చేసినా వేస్ట్.. టీడీపీకి లీడర్ జూనియర్ ఎన్టీఆరే.. వైసీపీ ఎమ్మెల్యే

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో ఎప్పుడు యాక్టివ్ అవుతారు..? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎప్పుడు చర్చ ఉండే అంశం ఇది. తనకు రాజకీయాలు ఆసక్తి లేదని తారక్ చెబుతున్నా.. ఆయన పేరు మాత్రం ఎప్పుడు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుఫున జూనియర్ ఎన్టీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ర్యాలీలు నిర్వహిస్తూ.. స్టార్ క్యాంపెయినర్‌గా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తన మాటలతో ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు…

AP

తప్పుడు సమాచారంతో ప్రజలను మోసగిస్తున్న జగన్ లాంటి పాలకులను అడ్డుకోవాలంటే మీరు చైతన్యవంతులు

తప్పుడు సమాచారంతో ప్రజలను మోసగిస్తున్న జగన్ లాంటి పాలకులను అడ్డుకోవాలంటే మీరు చైతన్యవంతులు కావాలని దళిత నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇన్నేళ్లలో షెడ్యూల్ క్యాస్ట్‌లకు టీడీపీ చేసిన పనులు ఎవరూ చేయలేదన్నారు. అయితే వాటిని మనం ప్రజలకు చెప్పుకోలేకపోయామన్నారు. ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో దళిత నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. దళితుల కోసం తెలుగుదేశం…

APTELANGANA

సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రాలది!

ఢిల్లీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ ప్రాపర్టీ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఫేస్‌లెస్‌ ఎన్‌డీఆర్‌ఎస్‌ని అమలు చేస్తుంది. ఇది సేల్‌ డీడ్, లీజు రెంట్‌ డీడ్‌ మరియు ఇతర భూ పత్రాలు వంటి వివిధ రకాల ఆస్తి సంబంధిత పత్రాలకు సంబంధించిన పత్రాలను పొందడం అధికారులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.   Bhu Raksha Scheme: జగనన్న భూ రక్ష పథకం.. ఈ పేరు మనకు ఆంధ్రప్రదేశ్‌లో వినిపిస్తుంది. భూరికార్డులు పటిష్టం చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ ప్రవేశపెట్టిన పథకంగా…

APNational

మందుతాగి ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు!

ఢిల్లీ క్యాపిటల్స్ టీం లో మితిమీరి తాగిన ఒక ఆటగాడు ఒక మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడట, ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది Delhi Capitals player : ఈ IPL సీజన్ లో పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానం లో ఉన్న టీం ఢిల్లీ క్యాపిటల్స్.గత సీజన్ లో రిషబ్ పంత్ సారథ్యం లో ఈ టీం టేబుల్ టాపర్ గా కూడా నిల్చింది, అలాంటి టీం…

AP

నంద్యాల జిల్లా డోన్ పట్టణం 26 వ వార్డు తారక రామా నగర్ లో డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఇదేం ఖర్మ

నంద్యాల జిల్లా డోన్ పట్టణం 26 వ వార్డు తారక రామా నగర్ లో డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి,ఈ కార్యక్రమంలో వలసల రామకృష్ణ,విజయ బట్,చాటకొండ శ్రీనివాసులు,ప్రజా వైద్యశాల మల్లికార్జున, మురళీకృష్ణ గౌడ్ తదితర తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు డోన్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

AP

బిఎస్ఎన్ఎల్ టవర్స్ శంకుస్థాపనకు భూమి పూజ చేసిన ప్రజాప్రతినిధులు సర్పంచ్ తుర్రం రమాదేవి, ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర.

అల్లూరి జిల్లా… దేవీపట్నం మండలం… బిఎస్ఎన్ఎల్ టవర్స్ శంకుస్థాపనకు భూమి పూజ చేసిన ప్రజాప్రతినిధులు సర్పంచ్ తుర్రం రమాదేవి, ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర. చిన్నారి గండి మరియు ముసిని గుంట గ్రామాలలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ శంకుస్థాపనకు భూమి పూజ చేశామని సర్పంచ్ తుర్రం రమాదేవి,ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం,దేవారం గ్రామ పంచాయతీలోని చిన్నారి గండి మరియు ముసినిగుంట గ్రామాలలో బిఎస్ఎన్ఎల్…