AP

AP

సీఐ అంజూయాదవ్ పై చర్యలకు రంగం సిద్దం – పవన్ పర్యటన వేళ..!!

శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై చర్యలకు పోలీసు అధికారులు సిద్దమయ్యారు. శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడిపై అంజూయాదవ్ చేయి చేసుకోవటం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన పై రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక కోరింది. ఇటు పవన్ 17న కాళహస్తికి రానున్నారు. సీఐ పైన ఎస్పీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే జిల్లా పోలీసు అధికారుల నుంచి సీఐపైన నివేదిక ఉన్నతాధికారులకు చేరింది. అంజూయాదవ్ వివాదాస్పదంగా పోలీసు అధికారిణి అంజూయాదవ్ వ్యవహార…

AP

టమోటా కిలో రూ 300, తగ్గేదెప్పుడంటే – అదే బాటలో మిర్చి, అల్లం..!!

టమాటా ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. టమాటా ధర ప్రస్తుతం రూ 200 నుంచి రూ 250 వరకు పలుకుతుంది. రిటైల్ ధరల్లో మరింత భగ్గుమంటోంది. ఏకండా రూ 300 నుంచి రూ 400 వరకు విక్రయిస్తున్నారు. కాస్త తక్కువ నాణ్యత ఉన్న టమాటా అదే మార్కెట్ లో రూ 100-150గా ఉంది. పెట్రోల్ ధరల కంటే కిలో టమాటా ధర ఎక్కువగా ఉండటంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. మరి కొంత కాలంగా ఈ పరిస్థితి కొనసాగక…

AP

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వైసీపీ(YCP) సర్కారు ఇప్పటికే ప్రజల దగ్గర నుంచి అనేక రకాల పన్నులు వసూలు

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వైసీపీ(YCP) సర్కారు ఇప్పటికే ప్రజల దగ్గర నుంచి అనేక రకాల పన్నులు వసూలు చేస్తోంది. దీనిపైనే విపక్షాలు జగన్(Jagan) సర్కారును తీవ్రంగా ఎండగడుతున్నాయి. ఇక ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు చాలవంటూ కొత్తగా బీచ్‌ల దగ్గర ఎంట్రీ ఫీజులు వసూలు చేయాలనే నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao ) వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం(Visakapatnam) రుషికొండ బీచ్‌(Rushikonda Beach) దగ్గర…

AP

టీచర్లకు అలర్ట్… 35,000 మంది ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లతో శిక్షణ..!

టీచర్ల కోసం ఎప్పకప్పుడు ఏపీ ప్రభుత్వ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో టీచర్లకు ఆన్‌లైన్‌లో క్లాసులు తీసుకుంటున్నారు. ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరోసారి అదే నిర్ణయాన్ని తీసుకుంది. గవర్నమెంట్ స్కూల్స్‌లో టీచ్‌ చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పించనుంది. రాష్ట్రంలోని 6,000 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వివిధ సబ్జెట్లు బోధించే ఉపాధ్యాయులకు అక్టోబర్‌ 2 నుంచి ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ ప్రొఫెసర్లతో శిక్షణ ఇవ్వనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ…

AP

సర్కార్ గుడ్ న్యూస్..త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు!

: రాజధాని అమరావతి రైతులకు సీఎం జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.   ఈ మేరకు రూ.200 కోట్లు రిలీజ్ చేస్తూ జీవో ఇచ్చామని తెలిపారు. ఈ మొత్తం కూడా రైతుల అకౌంట్లో త్వరలోనే జమ అవుతుందని సీఆర్డీఏ తరపు న్యాయవాది హైకోర్టుకు స్పష్టం చేశారు. కాగా అమరావతి రైతులకు కౌలు చెల్లింపులో జాప్యాన్ని సవాల్ చేస్తూ మంగళగిరికి చెందిన రైతు ఒకరు హైకోర్టును ఆశ్రయించారు.…

AP

ఇకపై సెలవులే సెలవులు.. ఎప్పుడంటే..!

నిత్యం క్లాస్‌రూమ్స్‌లో పాఠాలు వినీవినీ అలసిపోయే విద్యార్థులకు మధ్యలో ఒక్క రోజు హాలీడే వచ్చినా హ్యాపీగా ఉంటుంది. ఈ నెలతో పాటు వచ్చే ఆగస్టులోనూ స్టూడెంట్స్‌ రిలేక్స్‌ అయ్యే విధంగా హాలీడేస్‌ ఉన్నాయి.   గత జూన్‌లో స్కూల్స్‌ స్టార్ట్ అయిన తర్వాత పెద్దగా హాలీడేస్‌ రాలేదు.. సన్‌డేస్‌ కోసం ఎక్కువగా ఎదురుచూడడమే తప్ప.. ఇతర పండుగలు పెద్దగా లేవు. అయితే రానున్న 45రోజుల్లో విద్యార్థులు కాస్త రిలేక్స్‌ అయ్యే విధంగా సెలవులున్నాయి. ఇవాళ సెకండ్‌ సాటర్డే..…

AP

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఉంటుందా ? లేదా ? అనే దానిపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. ఆ మధ్య చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను(Amit Shah) కలిసిన తరువాత ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు లైన్ క్లియర్ అయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత ఇందుకు సంబంధించి ఎలాంటి ముందడుగు పడటం లేదు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) సైతం తమ క్యాడర్…

AP

పులివెందులలో రైతుల డబ్బుతో రోడ్ల మరమ్మతులు..

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో అధికార పార్టీ పాలన వైఫల్యాలను ఎండగడుతూ ఆ పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు (Chandrababu)ఈసారి ఏకంగా వైసీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌(YS Jagan)ని టార్గెట్ చేస్తూ ఓ వార్తను తన సోషల్ మీడియా(Social media) అకౌంట్ ద్వారా ప్రజలకు షేర్ చేశారు. విచిత్రం ఏమిటంటే రాష్ట్రాన్ని పాలిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, మౌళిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు.…

AP

GDS ఉద్యోగాలు.. సెలక్ట్ అయిన అభ్యర్థుల జాబితా రిలీజ్..

ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఎప్పటికప్పుడు పలు జాబ్స్‌కి నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన రిజల్ట్స్‌ కూడా చెప్పిన టైమ్‌కి రిలీజ్ చేస్తుంది. పదోతరగతి పూర్తై ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారత తపాలా శాఖ గతంలో భారీ నోటిఫికేషన్ విడుదలచేయగా..దానికి సంబంధించిన తుది జాబిత విడుదల చేసింది. 12,848 పోస్టుల భర్తీకి ఈ జాబిత రిలీజ్ అయ్యింది. దేశ వ్యాప్తంగా బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో స్పెషల్ జిడిఎస్ ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ కింద 5,746…

APWorld

హెచ్ 1 బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు శుభవార్త

అమెరికాలో ఉద్యోగం చేయడానికి అవకాశం కల్పించే హెచ్ 1బీ (H-1B vis) వీసా ఉన్నవారికి కెనడా శుభవార్త తెలిపింది. హెచ్ 1 బీ వీసాదారులు కెనడా (Canada)లో ఉద్యోగం చేయడానికి ఓపెన్ వర్క్ పర్మిట్ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ప్రతీ సంవత్సరం 10 వేల మందికి ఈ అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. అలాగే, హెచ్ 1 బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు కెనడాలో ఉద్యోగం చేయడానికి కానీ, చదువుకోవడానికి కానీ ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతి ఇస్తున్నట్లు…