AP

APTELANGANA

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర వంద రోజులు పూర్తి

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నంద్యాల జిల్లా డోన్ నియోజ కవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి లోకేష్ యువగలళం పాదయాత్రకు సంఘీభావంగా డోన్ నియోజకవర్గ పరిధిలోని రంగాపురం నుండి ప్రముఖ శైవ క్షేత్రం మద్దిలేటి నరసింహస్వామి దేవాలయం వరకు వందలాది మంది తెలుగు దేశం కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు…

AP

అమరావతి కేసు – సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి రిలీఫ్..!!

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ దొరికింది. అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల కేటాయింపు వ్యవహారం కొంత కాలంగా న్యాయపరమైన వివాదంగా మారింది. ఆర్ 5 జోన్ ఏర్పాటు పైన స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసారు. హైకోర్టులో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో, రెండు జిల్లాలకు చెందిన పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి రంగం సిద్దం అయింది. హైకోర్టు తీర్పు పైన రైతులు సుప్రీంని ఆశ్రయించారు. స్టే ఇవ్వాలని…

APTELANGANA

టీడీపీతో పొత్తు తేలేది అక్కడే- సోము వీర్రాజు క్లారిటీ..

ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీని కూడా కలుపుకోవాలంటూ తమ భాగస్వామిపై ఒత్తిడి పెంచుతున్నారు. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని బీజేపీని కోరుతున్నారు. దీంతో టీడీపీని కలుపుకోవాలా వద్దా అనే దానిపై నిర్ణయాన్ని ఏపీ బీజేపీ తీసుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానానికి ప్రతిపాదనలు పంపి వదిలేసింది. ఇప్పటికే పవన్ తో టచ్ లో ఉన్న అధిష్టానం పెద్దలు దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్దితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీతో…

APTELANGANA

హైదరాబాద్ – విజయవాడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రెడీ, ప్రతీ 20 నిమిషాలకు..!!

ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని సంస్థ ప్రకటించింది. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు: పర్యావరణ హితం..మెరుగైన వసతులతో సిద్దమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు…

APCINEMATELANGANA

జూనియర్ ఎన్టీఆర్, పురంధేశ్వరికి చంద్రబాబు ఆహ్వానం..

ఏపీలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న గ్యాప్ అందరికీ తెలిసిందే. ఈ రెండు కుటుంబాల సభ్యులు ఒక్క చోట హాజరైనా, కాకపోయినా అది వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు ఎక్కువగా కనిపించలేదు. రజనీకాంత్ ను కూడా ఆహ్వానించిన ఈ వేడుకలకు బాలకృష్ణ మినహా నందమూరి కుటుంబ సభ్యులు కనిపించలేదు. దీనిపై పెద్ద చర్చే…

AP

నారా లోకేష్ కు ఫోన్ చేసిన చంద్రబాబు

‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. పాదయాత్ర 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యలను దగ్గరనుంచి తెలుసుకోవడానికి, వాటికి పరిష్కార మార్గం కనుగొనేందుకు పాదయాత్ర ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు ఇది దోహదపడుతుందని, ఇంకా చాలా మైళ్లు ప్రయాణించాల్సి ఉందని ట్విటర్ లో రాశారు. ట్వీట్ తోపాటు పాదయాత్ర సమయంలో యువతతో లోకేష్…

APNationalTELANGANA

జిడిపిలోనే కాదు.. హైస్ట్రీట్ ల్లోనూ ఉత్తరాదిని వెనక్కి నెట్టిన దక్షిణాది..

: ‘సాపాటు ఎటూ లేదు. పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్’ అని ఆకలి రాజ్యం సినిమాలో కమలహాసన్ పాడుతాడు గుర్తుంది కదా! ఒకప్పుడు అంతగా రద్దీగా లేని రాజధాని వీధులు ఇప్పుడు ఏకంగా జనంతో కలకలలాడుతున్నాయి. అంతటితో ఆగలేదు. ఏకంగా హై స్ట్రీట్ జాబితాలోనే సంపాదించుకున్నాయి. ఇది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే వచ్చే పది సంవత్సరాలలో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ వీధులను అధిగమించేంత.. ఈ…

AP

తలసాని కామెంట్లకు కాంగ్రెస్ నేతల కౌంటర్

తెలంగాణలో మంత్రి శ్రీనివాస్ యాదవ్, గాంధీ కుటుంబం, ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశం కోసం సకల సంపదలను, జీవితాన్ని త్యాగం చేసి చివరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ పైన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన దూరహంకారనికి నిదర్శనం అని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ…

AP

హజ్ యాత్రికులపై అదనపు భారం లేకుండా చూస్తాం..

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లే హజ్ యాత్రికులపై అదనపు ఆర్ధిక భారం లేకుండా చూస్తామని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌ బాషా.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హజ్ యాత్రికులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.. కేంద్రాన్ని మరోసారి పరిశీలించాలని కోరాం. విమాన టిక్కెట్ ధరల్లో ఉన్న వ్యత్యాసం వల్లే ఖర్చు పెరిగిందన్నారు. విమాన టిక్కెట్ ధరలను తగ్గించమని కోరాం. లేదా, “ఎంబార్కేషన్ పాయుంట్” ను విజయవాడ కాకుండా, హైదరాబాద్ లేదా…

APTELANGANA

ఉద్యోగాలకు సహాయపడే లింక్డ్‌ఇన్.. తన ఉద్యోగులనే తొలగించింది..

ఉద్యోగాలను కనుగొనడానికి సహాయపడే లింక్డ్‌ఇన్ తన ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చింది. మైక్రోసాఫ్ కు చెందిన లింక్డ్‌ఇన్ గత ఫిబ్రవరిలో మొదటి రౌండ్ లో ఉద్యోగులను తొలగించింది. తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 716 మంది ఉద్యోగులను తొలగి ఉద్యోగాలకు సహాయపడే లింక్డ్‌ఇన్.. తన ఉద్యోగులనే తొలగించింది.. స్తున్నట్లు ప్రకటించింది. తొలి రౌండ్ ఉద్వాసనలో రిక్రూటింగ్ టీం ప్రభావితం అయింది. తాజా తొలగింపుల్లో సెల్స్, ఆపరేషన్స్ టీమ్స్ ప్రభావితం కానున్నాయి.   ఆర్థికమాంద్య పరిస్థితులు, ప్రపంచ…