AP

APTELANGANA

హీరోయిన్ సమంత మరోసారి అస్వస్థత

హీరోయిన్ సమంత మరోసారి అస్వస్థతకు గురైంది. గత కొన్నిరోజుల క్రితమే ఆమె మయోసైటిస్ వ్యాధి బారినుంచి బయటపడింది. ఇక ఆ వ్యాధి నుంచి బయటపడగానే తాను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. వరుస ఇంటర్వ్యూలు, ప్రయాణాలు చేయడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యింది. “ఈ వారం అంతా నా సినిమాని ప్రమోట్ చేస్తూ, మీ ప్రేమలో మునిగితేలుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దురదృష్టవశాత్తూ తీవ్రమైన షెడ్యూల్‌లు, ప్రమోషన్ల వల్ల ఇబ్బంది పడ్డాను, నేను ప్రస్తుతం జ్వరంతో…

APTELANGANA

ఏప్రిల్ 13న జరిగే జేఈఈ మెయిన్ 2023 (JEE Main) సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency NTA) విడుదల

ఏప్రిల్ 13న జరిగే జేఈఈ మెయిన్ 2023 (JEE Main) సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency NTA) విడుదల చేసింది. విద్యార్థులు jeemain.nta.nic.in. వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డ్స్ (admit card) ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. JEE Main : ఏప్రిల్ 13 పరీక్షకే.. ఏప్రిల్ 13న జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష రాస్తున్న అభ్యర్థులు మాత్రమే jeemain.nta.nic.in. వెబ్ సైట్ నుంచి…

APTELANGANA

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ బుడగ జంగాల కాలనీ లో SC మహిళలతో సహా ఫంక్తి భోజనం

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ బుడగ జంగాల కాలనీ లో SC మహిళలతో సహా ఫంక్తి భోజనం చేసిన బిజెపి యువ మోర్చా ప్రదాన కార్యదర్శి బైరెడ్డి శబరి,మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి గీతా మాధురి,జిల్లా మహిళా అధ్యక్షురాలు శిల్పా శ్రీ జ్యోతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరమ్మ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న డోన్ బిజెపి సీనియర్ నాయకుడు సందు వెంకట రమణ, ఆర్మీ రామయ్య,జిల్లా మండల బిజెపి బూత్…

APCINEMATELANGANA

‘విరూపాక్ష’ ట్రైలర్ రిలీజ్ డేట్..

సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ త్వరలోనే ‘విరూపాక్ష’ సినిమాతో ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ నెట్టింట హల్‌ చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా మేకర్స్ ట్రైలర్ అప్‌డేట్ అందించారు. విరూపాక్ష ట్రైలర్‌ను రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.…

APTELANGANA

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామికి కేసీఆర్‌ వందల కోట్లు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని కేసీఆర్ చూస్తున్నారని చెప్పారు. జేడీఎస్‌ ద్వారా తన అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వేలకోట్లు సమకూర్చుతా అని కేసీఆర్ బేరసారాలు మొదలుపెట్టారని ఆరోపించారు. భూములను వనరులుగా పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తనతో…

APNationalTELANGANA

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కెంటకీలోని లూయిస్‌విల్లే డౌన్‌టౌన్‌లో స్లగ్గర్ ఫీల్డ్‌కు సమీపంలో సోమవారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో కాల్పులకు తెగబడిన దుండగుడు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇకపై ఎలాంటి భయం లేదని చెప్పారు. ఈస్ట్ మెయిన్‌లోని ప్రజలు ప్రశాంతంగా ఉండవచ్చని సూచించారు. కాల్పులకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్‌గా…

AP

ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్..

ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్.. అన్నట్లుగానే ఇవాళ పోరు మొదలుపెట్టేసింది. ఏపీ బీఆర్ఎస్ ఛీఫ్ తోట చంద్రశేఖర్ ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులతో భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారో వారికి వివరించారు. త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు చేసి సమరశంఖారావం పూరిస్తారన్నారు. తెలుగువారి మనోభావాలను కించపరిచేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్…

APTELANGANA

గిరిజన క్షతగాత్రుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన పోలీస్ కృష్ణ మూర్తి

పార్వతీపురం, మన్యం జిల్లా : కొమరాడ మండలం, సర్వపాడు గ్రామంలో గోడ కూలి గిరిజన కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో పాటుకే.కృష్ణమూర్తి మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన మనకు తెలిసిందే. దీనిలో పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్న కే.కృష్ణమూర్తి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 5000, క్షతగాత్రుల కుటుంబాలకు మూడు బియ్యం ప్యాకెట్లు గ్రామ పెద్దలు సమక్షంలో అందజేసి వారిని ఆదుకున్నారు.…

APCINEMATELANGANA

పార్టీ లేదా పుష్ప?.. వస్తున్నా బావ.. బన్నీ- తారక్ మధ్య ఫన్నీ చాట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun) కి ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సైతం ట్విట్టర్ వేదికగా బన్నీకి శుభాకాంక్షలు తెలిపారు. వీళ్ళిద్దరి మధ్య కాసేపు ఫన్నీ చాట్ నడిచింది. ఒకరినొకరు ‘బావ’ అని పిలుచుకుంటూ సందడి చేశారు. ఇద్దరి మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొలుత ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బావ’ అని తారక్ ట్వీట్ చేయగా..…

APCINEMATELANGANA

నంది అవార్డులపై పోసాని కృష్ణ మురళి వివాదాస్పద వ్యాఖ్యలు..

పోసాని కృష్ణమురళి అంటే తెలియను తెలుగు ప్రేక్షకులు లేరు. ఐలవ్యూ రాజా అంటూ ఆయన పలికే డైలాగ్ ఇప్పటికీ పాపులరే. రైటర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన నటుడిగా, డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో సీరియస్, నెగెటివ్ పాత్రలతో మెప్పించిన ఆయన తర్వాతి కాలంలో కమెడియన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఆపరేషన్ దుర్యోధన సినిమాతో దర్శకుడిగా తన మార్క్ చూపించారు. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులపై…