AP

APNational

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో మూడో రోజైన ఆదివారం ఉదయం పార్లమెంట్ నతూన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్. ఇక ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై హోంమంత్రి అమిత్ షాతో జగన్ చర్చించినట్లు సమాచారం. మరోవైపు, న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం జరిగిన నీతి ఆయోగ్ ఎనిమిదవ…

AP

అవినాష్ రెడ్డి అరెస్ట్ పై సీబీఐ వైఖరిపై చింతమనేని ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు

దెందులూరు మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ తాజాగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని ఏలూరు విద్యుత్ భవన్ ఎదుట టిడిపి శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్ విద్యుత్ కార్యాలయంలో ఈ మేరకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం…

APTELANGANA

ప్రయాణికులు జాగ్రత్త! స్లీపర్ కోచ్ బస్సుల్లో సెక్స్ – మూసి తలుపుల వెనుక వ్యభిచారం!

చెన్నై మే 20: ప్రయాణీకుల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం స్లీపర్ కోచ్ బస్సులను ప్రవేశపెట్టారు. ఇంతకీ ఈ బస్సులు ఎంత వరకు సేఫ్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెన్నైలోని ఉలుందూర్‌పేట టోల్ సమీపంలో స్లీపర్ కోచ్ బస్సులో అత్యాచారం ఘటన ప్రయాణికులను కలచివేసింది. అందువల్ల లాడ్జీల్లో దాడులు చేస్తున్నట్లే ఓమ్నీ స్లీపర్ కోచ్ బస్సులపై కూడా దాడులు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆర్డినరీ బస్సుల కంటే ఇప్పుడు ఆమ్నీ బస్సులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి…

APTELANGANA

నా డబ్బులు నాకు వొచ్చాయి.. ఇక పోయివొస్తా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో కష్టపడకుండా అధికంగా లాభపడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే..? అది చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ బెన్‌ స్టోక్స్‌ అని చెప్పొచ్చు.. ఈ 16.25 కోట్ల ఆటగాడు సీజన్‌ మొత్తంలో ఆడింది రెండే మ్యాచ్‌లు. అందులో అతను చేసిన పరుగులు కూడా 16 మాత్రమే. అంటే ఒక్కో పరుగుకు సీఎస్కే యాజమాన్యం కోటి రూపాయలపైగానే చెల్లించింది అన్న మాట. ఇంత ఘనకార్యం వెలగబెట్టిన ఈ ఇంగ్లీష్‌ ఆల్‌రౌండర్‌ ఇప్పుడు…

APNationalTELANGANA

ఏపీకి మరో వందేభారత్?

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లు పట్టాలపై శరవేగంగా పరుగులు తీస్తున్నాయి. ప్రతి ప్రయాణికుడికి ఒకసారి వందే భారత్ ఎక్కాలనే యోచనను కల్పిస్తున్నారు. ఏపీ, తెలంగాణకు కలిపి ప్రస్తుతం రెండు వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టారు. ఒకటి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, మరొకటి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు తిరుగుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు మరో వందేభారత్ కేటాయించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్ లో వందే భారత్ 10 నిముషాలు ఆగింది. రాత్రి…

APNational

కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పని చేసి ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి !

బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పుడు మిగిలిన ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నది, సిద్దరామయ్య, డీకే శివకుమార్ లను రాజీ చెయ్యాలని నానా తంటాలు పడిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పుడు కర్ణాటకలో తన మార్క్ మత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి ఊహించిన షాక్ ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డి, సిద్దరామయ్య పక్కన ప్రత్యక్షం ! శనివారం ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా వేసుకున్న…

APTELANGANA

ఈ ఏడాది చివరి సూర్య, చంద్ర గ్రహణాలు

ఈ ఏడాది ఇప్పటికే తొలి సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడ్డాయి. రెండోది, చివరిది అయిన గ్రహణాలు అక్టోబరులో రాబోతున్నాయి. ఈ రెండు గ్రహణాల మధ్య 15 రోజుల అంతరం ఉంటుంది. అశ్వినీ అమావాస్య రోజు సూర్యగ్రహణం, అశ్వినీ పూర్ణిమ రోజు చంద్ర గ్రహణం కనిపించనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చివరి సూర్య గ్రహణం అక్టోబర్ 14వ తేదీ రాత్రి 8.34 గంటలకు ప్రారంభమవుతుంది. కన్యా రాశి, చిత్తా నక్షత్రంలో : అక్టోబర్ 15వ తేదీ తెల్లవారుజామున 2.25 గంటలకు…

APTELANGANA

జ్ఞానవాపి మసీదు: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదులోని వాజుఖానాలో బయటపడిన శివలింగం వయస్సును నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ పరీక్షలకు అలహాబాద్ హైకోర్టు ఇటీవల అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, అలహాబాద్ హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు విభేధించింది. ఈ అంశంపై మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ కార్బన్ డేటింగ్ నిర్వహించొద్దంటూ హైకోర్టు తీర్పుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం…

AP

Jr Ntr నట విశ్వరూపం.. మరువలేని ప్రభంజనం.. ‘సింహాద్రి’

బాక్సాఫీస్ రేంజ్, కమర్షియల్ పొటెన్షియాలిటీ, బాడీ లాంగ్వేజ్, వీరోచిత పోరాటం, భావోద్వేగం, నటన, మాస్.. వీటన్నింటినీ ఒక్క సినిమాలో ఉంటే ప్రేక్షకులకి మంచి విందు భోజనమే. అలాంటి షడ్రుచులను జూనియర్ ఎన్టీఆర్ చూపిస్తే.. ఆ సినిమానే ‘సింహాద్రి’. ఎన్టీఆర్ కెరీర్లో ల్యాండ్ మార్క్. టాలీవుడ్లో ఆదితో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్.. సింహాద్రితో తనకంటూ ఓ ప్లేస్ సెట్ చేసుకున్నాడు. ఓ సినిమాపై ఉన్న భారీ అంచనాలు నిజమై.. బ్లాక్ బస్టర్ కొడితే ఎలా ఉంటుందో నిరూపించిన…

AP

సింగిల్ సింహానికి పొత్తులంటే ఎందుకంత భయం.?

వేదికలెక్కి ప్రసంగాలు.. అందులో మళ్ళీ రాజకీయ విమర్శలు.! జరుగుతున్నది పార్టీ మీటింగులో, అధికారిక కార్యక్రమాలో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. జనం సొమ్ముతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత ప్రచారం నానాటికీ వెర్రి తలలు వేస్తోంది. రాజకీయాలన్నాక విమర్శలు మామూలే కావొచ్చు. కానీ, మరీ ఇంత దారుణమా.? నవ్విపోదురుగాక మనకేటి.? అనుకుంటే కుదరదిక్కడ.! ఇది ప్రజాస్వామ్యం. ఖర్చు చేసే ప్రతి రూపాయికీ జవాబుదారీగా వుండాలి ముఖ్యమంత్రి. బహిరంగ సభల కోసం ఎంతెంత ఖర్చు చేస్తున్నారో…