AP

APTELANGANA

మెరుగైన స్థితిలో మన్యం జిల్లా

పార్వతీపురం మన్యం జిల్లా మెరుగైన స్థితిలో మన్యం జిల్లా అభివృద్ధి పరిపాలన పరంగా ఇతర జిల్లా తో పోలిస్తే పార్వతీపురం మన్యం జిల్లా మెరుగైన స్థితిలో ఉందని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారాన్ని ఆయన ప్రారంభించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పన కలెక్టర్ నిశాంత్ కుమార్ చొరవ అభినందనీయమన్నారు గృహ నిర్మాణాల కోసం వేల ఎకరాలు కొనుగోలు చేసి అలాగే వైద్య కళాశాలకు ప్రభుత్వం 600కోట్లు…

AP

వైసిపి నాయకులు దాడిని ఖండిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీను ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లా. అమరావతిలో బిజెపి జాతీయ కార్యదర్శి వైసీపీ నాయకులు దారుణ ఖండిస్తూ వైసిపి నాయకులు దాడిని ఖండిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీను ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీను బైట్…. నిన్న అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ పై వైసీపీ నాయకుల దాడి… కేంద్ర ప్రభుత్వంపై దాడి జరిగినట్లే ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకుల చుట్టూ తిరిగే వైసీపీ…

APTELANGANA

దొరపల్లె శివ శంకర్, దేవేంద్రుడు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్, విజేతలకు చెక్కులు

నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లె గ్రామంలో బిజెపి జిల్లా మహిళా అధ్యక్షురాలు శిల్ప శ్రీ జ్యోతి రెడ్డి ఆర్థిక సహాయంతో దొరపల్లె శివ శంకర్, దేవేంద్రుడు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్, విజేతలకు చెక్కులు అందించిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి,పాల్గొన్న ఆర్మీ రామయ్య,గంగాధర్, పొలా వెంకటేశ్వర్లు, వడ్డే మహారాజ్, మల్లికార్జున తదితర బిజెపి నాయకులు.

APTELANGANA

దొరపల్లె గ్రామ బిజెపి నాయకులను అభినందించిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి

  నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లె గ్రామంలో శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని జిల్లా బిజెపి మహిళా అధ్యక్షురాలు శిల్పా శ్రీ జ్యోతి రెడ్డి ఆర్థిక సహాయం అందించగా దొరపల్లె గ్రామ బిజెపి నాయకులు డోన్ మండల బిజెపి అధ్యక్షుడు శివ శంకర్, ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేంద్రుడు అట్టహాసంగా నిర్వహించిన జిల్లా స్థాయి ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విన్నర్,రన్నర్ విజేతలకు శిల్పా శ్రీ జ్యోతి రెడ్డి ఆర్థిక…

AP

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు…

అల్లూరి జిల్లా దేవిపట్నం..   అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు పేట గ్రామంలో అన్ని పార్టీల మండల నాయకుల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోళ్ళ చంటిబాబు రాష్ట్ర sc సెల్ కార్యదర్శి మాట్లాడుతూ ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ నీ స్మరించుకోవడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు. ఈయన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ వేత్త బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన…

APTELANGANA

ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడేషన్ నియమాల సవరణ.

ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడేషన్ నియమాల సవరణ. 2019 నాటి జి.ఓ, నెంబర్ 142 సవరణ అంశాలు. సవరణ చేయబడిన జి.ఓ ద్వారా దరఖాస్తు దారులైన జర్నలిస్ట్ లు జతపరచాల్సిన పత్రాలు. జి ఓ ఎం.ఎస్:38 ప్రకారం సవరణలు. ■ 1పని చేస్తున్న మీడియా సంస్థ నుండి సిఫార్సు లేఖ. ■ 2 జర్నలిస్ట్ యొక్క విద్యా అర్హత సర్టిఫికేట్. ■ 3మీడియా సంస్థ జారీ చేసిన తాజా ID కార్డ్. ■ 4 సంస్థ జారీ చేసిన…

AP

ఏపీలో గోవుల అక్రమ రవాణా హైకోర్టు లో విచారణ..

ఏపీలో గోవుల అక్రమ రవాణా, సంతలు నిలుపుదల చేయా లని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది. రాష్ట్రంలో లంపీ స్కిన్ వ్యాధి నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కు హైకోర్టు ఆదేశాలిచ్చింది. కేంద్రం గెజిట్ కు విరుద్ధంగా ఫిట్ నెట్ సర్టిఫికెట్లు ఇస్తున్న వారిపై ఏం కేసులు నమోదు చేశారు తెలపాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.   దేశంలో, రాష్ట్రంలో గోవులు, వివిధ జంతువులకు లంపీ…

AP

ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉమ్మడి కృష్ణ జిల్లాలో చంద్రబాబు పర్యటన….

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు తన దూకుడు పెంచారు. వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు చంద్రబాబు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉమ్మడి కృష్ణ జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. అసలే కృష్ణాజిల్లా రాజకీయం హాట్ హాట్ గా ఉంటుంది. అలాంటిది చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటన అనడంతో అంతటా ఉత్కంట నెలకొంది. మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్లతో అసెంబ్లీకి రానంటూ సవాల్ విసిరాక తొలిసారిగా గుడివాడలో పర్యటించనున్నారు చంద్రబాబు. తొలిసారిగా నిమ్మకూరులో…

AP

ఏపీ లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు…

విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉత్తర-దక్షిణ ద్రోణి/గాలులు కోత ఇప్పుడు జార్ఖండ్ నుంచి దక్షిణ అంతర్గత తమిళనాడు వరకు అంతర్గత ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తువద్ద కొనసాగుతున్నది. ఈ కారణంగా రాబోయే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. ఒకట్రెండు చోట్ల మెరుపులు సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజులకు వాతావరణ…

AP

వైసీపీని ఓడించడమే బీజేపీ జనసేన లక్ష్యం..–: పవన్ కల్యాణ్

బీజేపీ బడా నేతల్ని కలిసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పలువురు నేతల్ని కలిశాక ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ ఇంచార్జి మురళీధరన్ కూడా పాల్గొన్నారు. అయితే సమావేశం జరిగిన అనంతరం బయటకు వచ్చిన పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలన నుంచి ఏపీని విముక్తి చేయాలనే అంశాలపై చర్చించామని తెలిపారు. వైసీపీని…