మెరుగైన స్థితిలో మన్యం జిల్లా
పార్వతీపురం మన్యం జిల్లా మెరుగైన స్థితిలో మన్యం జిల్లా అభివృద్ధి పరిపాలన పరంగా ఇతర జిల్లా తో పోలిస్తే పార్వతీపురం మన్యం జిల్లా మెరుగైన స్థితిలో ఉందని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారాన్ని ఆయన ప్రారంభించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పన కలెక్టర్ నిశాంత్ కుమార్ చొరవ అభినందనీయమన్నారు గృహ నిర్మాణాల కోసం వేల ఎకరాలు కొనుగోలు చేసి అలాగే వైద్య కళాశాలకు ప్రభుత్వం 600కోట్లు…

