AP

AP

తలసాని కామెంట్లకు కాంగ్రెస్ నేతల కౌంటర్

తెలంగాణలో మంత్రి శ్రీనివాస్ యాదవ్, గాంధీ కుటుంబం, ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశం కోసం సకల సంపదలను, జీవితాన్ని త్యాగం చేసి చివరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ పైన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన దూరహంకారనికి నిదర్శనం అని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ…

AP

హజ్ యాత్రికులపై అదనపు భారం లేకుండా చూస్తాం..

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లే హజ్ యాత్రికులపై అదనపు ఆర్ధిక భారం లేకుండా చూస్తామని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌ బాషా.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హజ్ యాత్రికులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.. కేంద్రాన్ని మరోసారి పరిశీలించాలని కోరాం. విమాన టిక్కెట్ ధరల్లో ఉన్న వ్యత్యాసం వల్లే ఖర్చు పెరిగిందన్నారు. విమాన టిక్కెట్ ధరలను తగ్గించమని కోరాం. లేదా, “ఎంబార్కేషన్ పాయుంట్” ను విజయవాడ కాకుండా, హైదరాబాద్ లేదా…

APTELANGANA

ఉద్యోగాలకు సహాయపడే లింక్డ్‌ఇన్.. తన ఉద్యోగులనే తొలగించింది..

ఉద్యోగాలను కనుగొనడానికి సహాయపడే లింక్డ్‌ఇన్ తన ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చింది. మైక్రోసాఫ్ కు చెందిన లింక్డ్‌ఇన్ గత ఫిబ్రవరిలో మొదటి రౌండ్ లో ఉద్యోగులను తొలగించింది. తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 716 మంది ఉద్యోగులను తొలగి ఉద్యోగాలకు సహాయపడే లింక్డ్‌ఇన్.. తన ఉద్యోగులనే తొలగించింది.. స్తున్నట్లు ప్రకటించింది. తొలి రౌండ్ ఉద్వాసనలో రిక్రూటింగ్ టీం ప్రభావితం అయింది. తాజా తొలగింపుల్లో సెల్స్, ఆపరేషన్స్ టీమ్స్ ప్రభావితం కానున్నాయి.   ఆర్థికమాంద్య పరిస్థితులు, ప్రపంచ…

APTELANGANA

టెలికాం రంగంలో మౌలిక సదుపాయాలపై సీఎస్ శాంతి కుమారి మీటింగ్

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధ్యక్షతన జరిగిన స్టేట్ బ్రాడ్‌బ్యాండ్ కమిటీ సమావేశంలో టెలికాం రంగంలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇంటర్ డిపార్ట్‌ మెంటల్ సమస్యలపై చర్చించారు. అనేక టెలికాం సూచికలలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందుందని చీఫ్ సెక్రటరీ పేర్కొన్నారు. దాదాపు 3.5 కోట్ల జనాభాకు నాలుగు కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లతో టెలి-సాంద్రత (107%) దేశంలోనే అత్యధికం. 97.7 శాతం గ్రామాలు మొబైల్ కనెక్టివిటీతో ఉన్నాయి అని ఆమె…

AP

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ముగింపు సందర్భంగా పార్వతీపురం పట్టణంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ

పార్వతీపురం మన్యం జిల్లా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ముగింపు సందర్భంగా పార్వతీపురం పట్టణంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని, నాయకులను దుయ్యబడుతూ మాట్లాడారు. ఈ రాష్ట్రంలో పేదలకు, బడుగు, బలహీన వర్గాలకి,రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడుతున్న ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటుంటే తెలుగుదేశం నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చంద్రబాబునాయుడు అంటూ మండిపడ్డారు.

APTELANGANA

ఆధార్ తో మీ మొబైల్ నంబర్ లింక్ చేశారా..?

మీ మొబైల్ నంబర్‌ ఆధార్‌ కార్డు నంబర్ తో, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ? దీనిపై ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకునే అవకాశాన్ని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కల్పిస్తోంది. మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్(https://myaadhaar.uidai.gov.in/) లేదా mAadhaar యాప్ లోకి వెళ్లి ‘వేరిఫై ఈమెయిల్/ మొబైల్ నంబర్ అనే పేరుతో కలిగిన ఫీచర్ ద్వారా ఆధార్‌ తో మొబైల్ నంబర్‌, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ?…

APTELANGANA

ఇకపై అన్ని మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం ఉండాల్సిందే.. స్పష్టం చేసిన కేంద్రం

మీకు రేడియో (FM Radio) వినడం అంటే ఇష్టమా? మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో FM రేడియో (FM Radio) వినాలనుకుంటున్నారా? అయితే మీకు ఓ శుభవార్త ఉంది. పరికరాల్లో FM రేడియో (FM Radio)ను యాక్సెస్ చేయడానికి సులభమైన కార్యాచరణను అందించమని మొబైల్ ఫోన్ తయారీదారులను కోరుతూ ప్రభుత్వం ఒక సలహాతో వస్తున్నందున మీరు త్వరలో మీ స్మార్ట్‌ఫోన్‌లో FM రేడియో యాక్సెస్‌ని ఆస్వాదించగలరు. దీని తర్వాత మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో FM రేడియోను సులభంగా వినగలుగుతారు.…

APTELANGANA

భారతీ ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల

భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల చేస్తూనే ఉంది. కంపెనీ తన వినియోగదారుల కోసం 1 సంవత్సరం రీఛార్జ్ ప్లాన్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లలో, కస్టమర్‌లు అపరిమిత కాలింగ్‌తో అపరిమిత డేటాను పొందుతారు.ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు రూ.2,999 మరియు రూ.3,359 రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లలో 365 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, రోజువారీ డేటా అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్…

AP

చెన్నై సూపర్ కింగ్స్ ,ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఆసక్తికర మ్యాచ్ లో చెన్నై పైచేయి

చెన్నై సూపర్ కింగ్స్ ,ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఆసక్తికర మ్యాచ్ లో చెన్నై పైచేయి సాధించింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని రెండు సార్లు చిత్తు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి 139 పరుగుల తక్కువ స్కోరుకే ఆలౌటైంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 140 పరుగు లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి…

APPOLITICS

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలో 54 మంది మృతి: సీఎం అత్యవసర భేటీ

మణిపూర్‌లో హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 54 మంది చనిపోయారు. కాగా రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు సమన్వయ కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం ట్వీట్ చేశారు. ‘మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకొనేందుకు అలాగే ప్రజలను దృష్టిలో ఉంచుకుని మణిపూర్ ఇంటిగ్రేషన్ (COCOMI) పై సమన్వయ కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యాను’ అని ముఖ్యమంత్రి బీరెన్ ట్వీట్ చేశారు.       మణిపూర్‌లో హింసాకాండ కారణంగా మరణించిన వారి సంఖ్య…