AP

APTELANGANA

హోం గ్రౌండ్ లో అదరగొట్టిన ఢిల్లీ. కీలక మ్యాచ్ లో బెంగుళూరుపై గెలుపు

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.   మొదట బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ధాటిగా ఆడింది. ఓపెనర్లు డుప్లేసిస్, విరాట్ కోహ్లీ తొలి వికెట్ కు 82 పరుగులు జోడించారు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ భారీ స్కోరుకు పునాది వేశారు. ఈ…

APTELANGANA

నేడు బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు తగ్గాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,640గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.82,400కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి. బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు…

APTELANGANA

నేడే నీట్ ప్రవేశ పరీక్ష.. ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఇవి మర్చిపోకండి..!

వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం దేశంలోనే అతిపెద్ద జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (NEET UG 2023) నేడు (మే 7) దేశంలోని 499 నగరాల్లోని 4000 పరీక్షా కేంద్రాల్లో జరగనుంది. ఇందులో 20 లక్షల 86 వేల మంది విద్యార్థులు పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. మహారాష్ట్రలో గరిష్టంగా 582, యూపీలో 451 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. రాజస్థాన్‌లోని 24 నగరాల్లో 354 పరీక్షా…

AP

అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాలలో జరుగు వివాహాలకు హాజరుకానున్న మన ప్రియతమ నాయకులుమాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ

ఆదివారం నాడు తేదీ 07-05-2023 నాడు అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాలలో జరుగు వివాహాలకు హాజరుకానున్న మన ప్రియతమ నాయకులుమాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ గారి తనయురాలు త్రిష దామోదర్ గారు విచ్చేయుచున్నారు అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బక్కన్న గారి సాయి రెడ్డి సోదరీమణి వివాహాము 12-గంటలకి జోగిపేటలోని శ్రీరామ్ ఫంక్షన్ హాల్లో జరుగు వివాహానికి విచ్చేయుచున్నారు ఆ తర్వాత అల్లాదుర్గం మండలంలోని బరాన్ దిబ్బ గ్రామా కాంగ్రెస్ పార్టీ…

AP

రాహుల్ కి శిక్ష వేసిన జడ్జికి ప్రమోషన్.. ట్విస్ట్ ఏంటంటే..?

మోదీ అనే ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు పరువు నష్టం కేసులో ఏకంగా రెండేళ్ల జైలుశిక్ష విధించి వార్తల్లో వ్యక్తిగా మారారు సూరత్ కోర్ట్ న్యాయమూర్తి హరీష్ హస్ ముఖ్ భాయ్ వర్మ. పరువు నష్టం కేసులో అంత పెద్ద శిక్ష అవసరమా అనే వాదనలు వినిపించాయి. ఆ శిక్ష వల్లే రాహుల్ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు, ఎంపీగా తాను ఉంటున్న బంగ్లాను కూడా ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ తీర్పుపై…

APTELANGANA

భారత దేశంతో సహా పలు దేశాల్లో కార్మికుల జీవితాలు

భారత దేశంతో సహా పలు దేశాల్లో కార్మికుల జీవితాలు అంతకంతకూ దిగజారుతుండగా, టాప్ ఎగ్జిక్యూటివ్ లు పైపైకి ఎగబాకుతున్నారు. కార్మికుల వేతనాలు తగ్గుతుండగా టాప్ ఎగ్జిక్యూటివ్ ల జీతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత దేశంలో ఓ టాప్ ఎగ్జిక్యూటివ్ నాలుగు గంటలు చేసే పనికి సంపాదించే వేతనం సగటు కార్మికుడు సంవత్సరమంతా చేసినపనికి పొందే వేతనం కన్నా ఎక్కువగా ఉంది. భారతదేశం, యుకె, యుఎస్, దక్షిణాఫ్రికాలో 2022లో టాప్ ఎగ్జిక్యూటివ్ ల వేతనాలు 9% పెరగగా, అదే…

APSPORTSTELANGANA

చెన్నై జట్టుకు తలనొప్పిగా ఆ బౌలర్.. పక్కన పెట్టకపోతే ప్రమాదమే..!

తుషార్ దేశ్ పాండే బౌలింగ్ కు వస్తే కనీసం రెండు వైడ్లు వేస్తాడు అన్న భావన ప్రతి బ్యాటర్ లోను ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ బౌలర్ వైడ్లు వేస్తున్నాడు. గతంలో ధోని దీనిపై బహిరంగంగానే వార్నింగ్ కూడా ఇచ్చాడు. IPL 2023 – CSK : ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై జట్టు ప్రయాణం ఆశించిన స్థాయిలో సాఫీగా జరగడం లేదు. ఒడిదుడుకుల మధ్య ఈ సీజన్ కొనసాగిస్తోంది ఆ జట్టు. ఇప్పటి వరకు…

APTELANGANA

ఆటోలో తీసుకెళ్లి.. అత్యాచారం

ఓ గుర్తుతెలియని వ్యక్తి గాయాలతో ఉన్న మహిళను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించగా సాయంత్రం ఆమె మృతి చెందింది.   Khammam Crime : వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన అత్తకు సహాయకురాలిగా వచ్చిన ఓ గిరిజన మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు దాష్టీకానికి ఒడిగట్టారు. కిడ్నాప్‌ చేసి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసి.. మరుసటి రోజు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వదిలేశారు. గాయాలతో ఆసుపత్రిలో చేరిన సదరు మహిళ చికిత్సపొందుతూ…

AP

ఏపీలోని కాకినాడలో ఒక విషాదకర ఘటన

ఏపీలోని కాకినాడలో ఒక విషాదకర ఘటన జరిగింది. ఓ చిన్నారి కారులో చనిపోయింది. కారులో ఉంచి డోర్లు లాక్ చేయడంతో ఆ చిన్నారి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన జిల్లాలోని కాజులూరు మండలం కోలంక గ్రామంలో జరిగింది. కారు డోర్ లాక్ పడటంతో ఊపిరాడక అఖిలాండేశ్వరి (8) అనే ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. కిరాణా షాపుకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ చిన్నారి రోడ్డుపై ఉన్న కారును…

AP

డా.గజల్ శ్రీనివాస్‌‍కు ‘సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని స్వర్గంగిణీ సంగీత సంస్థ, స్వరంగిణీ జన వికాస సమితి ఆధ్వర్యంలో ఇండోర్‌లో అభినవ్ కళా సమాజ్, గాంధీ హాలులో నిర్వహించిన “సంత్ కబీర్ ఉత్సవ్”లో ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల గ్రహీత, ప్రఖ్యాత గజల్ గాయకుడు “మాస్ట్రో” డా.గజల్ శ్రీనివాస్‌కు “సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం” అందించారు. ఈ వేడుకలో ముఖ్య అథితిగా పాల్గొన్న ఇండోర్ ఆకాశవాణి సంచాలకులు సంతోష్ అగ్నిహోత్రి చేతుల మీదుగా బహుకరించారు. ఈ సభలో డా.గజల్ శ్రీనివాస్ ఆలపించిన…