AP

AP

నారా లోకేష్‌ పది పాదయాత్రలు చేసినా వేస్ట్.. టీడీపీకి లీడర్ జూనియర్ ఎన్టీఆరే.. వైసీపీ ఎమ్మెల్యే

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో ఎప్పుడు యాక్టివ్ అవుతారు..? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎప్పుడు చర్చ ఉండే అంశం ఇది. తనకు రాజకీయాలు ఆసక్తి లేదని తారక్ చెబుతున్నా.. ఆయన పేరు మాత్రం ఎప్పుడు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుఫున జూనియర్ ఎన్టీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ర్యాలీలు నిర్వహిస్తూ.. స్టార్ క్యాంపెయినర్‌గా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తన మాటలతో ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు…

AP

తప్పుడు సమాచారంతో ప్రజలను మోసగిస్తున్న జగన్ లాంటి పాలకులను అడ్డుకోవాలంటే మీరు చైతన్యవంతులు

తప్పుడు సమాచారంతో ప్రజలను మోసగిస్తున్న జగన్ లాంటి పాలకులను అడ్డుకోవాలంటే మీరు చైతన్యవంతులు కావాలని దళిత నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇన్నేళ్లలో షెడ్యూల్ క్యాస్ట్‌లకు టీడీపీ చేసిన పనులు ఎవరూ చేయలేదన్నారు. అయితే వాటిని మనం ప్రజలకు చెప్పుకోలేకపోయామన్నారు. ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో దళిత నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. దళితుల కోసం తెలుగుదేశం…

APTELANGANA

సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రాలది!

ఢిల్లీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ ప్రాపర్టీ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఫేస్‌లెస్‌ ఎన్‌డీఆర్‌ఎస్‌ని అమలు చేస్తుంది. ఇది సేల్‌ డీడ్, లీజు రెంట్‌ డీడ్‌ మరియు ఇతర భూ పత్రాలు వంటి వివిధ రకాల ఆస్తి సంబంధిత పత్రాలకు సంబంధించిన పత్రాలను పొందడం అధికారులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.   Bhu Raksha Scheme: జగనన్న భూ రక్ష పథకం.. ఈ పేరు మనకు ఆంధ్రప్రదేశ్‌లో వినిపిస్తుంది. భూరికార్డులు పటిష్టం చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ ప్రవేశపెట్టిన పథకంగా…

APNational

మందుతాగి ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు!

ఢిల్లీ క్యాపిటల్స్ టీం లో మితిమీరి తాగిన ఒక ఆటగాడు ఒక మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడట, ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది Delhi Capitals player : ఈ IPL సీజన్ లో పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానం లో ఉన్న టీం ఢిల్లీ క్యాపిటల్స్.గత సీజన్ లో రిషబ్ పంత్ సారథ్యం లో ఈ టీం టేబుల్ టాపర్ గా కూడా నిల్చింది, అలాంటి టీం…

AP

నంద్యాల జిల్లా డోన్ పట్టణం 26 వ వార్డు తారక రామా నగర్ లో డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఇదేం ఖర్మ

నంద్యాల జిల్లా డోన్ పట్టణం 26 వ వార్డు తారక రామా నగర్ లో డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి,ఈ కార్యక్రమంలో వలసల రామకృష్ణ,విజయ బట్,చాటకొండ శ్రీనివాసులు,ప్రజా వైద్యశాల మల్లికార్జున, మురళీకృష్ణ గౌడ్ తదితర తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు డోన్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

AP

బిఎస్ఎన్ఎల్ టవర్స్ శంకుస్థాపనకు భూమి పూజ చేసిన ప్రజాప్రతినిధులు సర్పంచ్ తుర్రం రమాదేవి, ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర.

అల్లూరి జిల్లా… దేవీపట్నం మండలం… బిఎస్ఎన్ఎల్ టవర్స్ శంకుస్థాపనకు భూమి పూజ చేసిన ప్రజాప్రతినిధులు సర్పంచ్ తుర్రం రమాదేవి, ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర. చిన్నారి గండి మరియు ముసిని గుంట గ్రామాలలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ శంకుస్థాపనకు భూమి పూజ చేశామని సర్పంచ్ తుర్రం రమాదేవి,ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం,దేవారం గ్రామ పంచాయతీలోని చిన్నారి గండి మరియు ముసినిగుంట గ్రామాలలో బిఎస్ఎన్ఎల్…

APTELANGANA

వచ్చే ఎన్నికల్లో విజయమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు

వచ్చే ఎన్నికల్లో విజయమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో కటువైన నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీలో ఎంత సీనియర్ నాయకుడైనప్పటికీ గెలుపునకు అవకాశాలు లేకపోతే రానున్న ఎన్నికల్లో పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈకోవలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం చేరుతోంది. నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదంటూ.. : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 1999 నుంచి చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధ్యలో 2004, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తాజాగా…

AP

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల- ఇలా చూసుకోండి

ఏపీలో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలను ఇవాళ అధికారికంగా ప్రకటించారు. సాయంత్రం ఐదు గంటలకే ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నా మంత్రి బొత్స హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం కారణంగా ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో ఆరు గంటలకు ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఫస్ట్…

AP

తొలిసారిగా ఆయన డైరెక్షన్ లో ప్రభాస్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందరూ ఎదురు చూస్తోన్న కాంబినేషన్ ఒకటి ఉంది. అదే.. రెబల్ స్టార్ ప్రభాస్-లెక్కల మాస్టర్ సుకుమార్. రంగస్థలం, పుష్ప సినిమాలతో సుకుమార్ తన పరిధిని, ఇమేజ్ ను పెంచుకున్నారు. మరోవైపు ప్రభాస్ జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి కథానాయకుడిగా మారిపోయారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తీయాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. పుష్ప2 చిత్రం తర్వాత విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలని సుకుమార్ భావిస్తున్నారు. అయితే లైగర్ పరాజయం ఈ సినిమాపై…

AP

వివేకా హత్య వెనక కారణమేంటో చెప్పేసిన వైయస్ షర్మిల..!

మాజీ మంత్రి, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్పందించారు. తన చిన్నాన్న హత్య ఆస్తి కోసం జరగలేదని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డిపై ఉన్న ఆస్తులన్నీ, ఆయన ఎప్పుడో సునీత పేరు మీద వీలునామా రాశారని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఆస్తుల కోసం వివేకానంద రెడ్డిని హత్య చేశారని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. సునీత…