AP

AP

కదిరిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి పట్టణం సింహకోట వీధి చంద్రమోహన్ ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మరియు జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ దిల్షాద్ ఉన్నీసా, బహుద్దీన్,వైస్ చైర్మన్ రాజశేఖర్ ఆచారి,వార్డు కౌన్సిలర్ ఓం ప్రకాష్,వార్డు…

AP

పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’: బీటీఎస్ వీడియోలు పంచుకున్న రాశీ ఖన్నా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రాశీ ఖన్నా తాజాగా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన బీటీఎస్ (బిహైండ్ ది సీన్స్) వీడియోలను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలను షేర్ చేస్తూ రాశీ ఖన్నా, “యాక్షన్, కట్ మధ్య నిశ్శబ్దం ఉంటుంది.…

AP

ఇజితిమ ఏర్పాట్లను పరిశీలించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

  కదిరి పట్టణం నందు డిసెంబర్ 27,28, తేదీన జరగబోతున్న అనంతపురము,హిందూపురం, గోరంట్ల, పెనుకొండ,ధర్మవరం, పుట్టపర్తి,కళ్యాణదుర్గం, రాయదుర్గం,కదిరి ఇజితిమ ప్రాంగణాన్ని దర్శించి, విద్యుత్ అంతరాయం లేకుండా వాహన దారులకు ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డు పై,ఇజితిమ ప్రాంగణంలో వీధి దీపాలు,హైమస్ లైట్స్ ఏర్పాటు చేసి ఇజితిమ కు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్…

AP

కదిరి పోలీస్ శాఖకు భారీ విరాళం: రూ. 1.1 కోట్లతో 8 వాహనాలు, 2 డ్రోన్లను అందజేసిన ఎమ్మెల్యే కందికుంట

ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ వాహనాలు కీలకం — జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారు… ఎమ్మెల్యే సహకారం ఎంతో అభినందనీయం… కదిరి ఎమ్మెల్యే కందికుంట సహకారంతో.. రూ, కోటి మూడు లక్షల విలువ చేసే 8 పోలీస్ వాహనాలు… రూ, ఎనిమిది లక్షలు విలువచేసే డే విజిన్ , నైట్ విజన్2 డ్రోన్ కెమెరాలను.. జిల్లా ఎస్పీ గారికి అందజేత… కదిరి పట్టణంలో ప్రజల శాంతి భద్రతలను సమర్థవంతంగా పరిరక్షించడంలో…

AP

పల్స్ పోలియో పోస్టర్ ఆవిష్కరణ: ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే కందికుంట పిలుపు

దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా రేపు ఆదివారం జరగబోవు పల్స్ పోలియో కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కదిరి నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమం నందు కదిరి నియోజకవర్గం లోని మెడికల్ ఆఫీసర్లు డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ నాగేంద్ర నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరంల వరకు గల చిన్నారులు ప్రతి ఒక్కరూ నిండు…

AP

వైద్యుల నిర్లక్ష్యంపై జె.సి.కి ఫిర్యాదు: న్యాయం చేయాలని బాధితుడి వేడుకోలు

హెచ్ వైద్యులు నిర్లక్ష్యం వల్ల తన చేయి కోల్పోయానని (పనిచేయకుండా) జె సి కి ఫిర్యాదు చేసిన వెంకటరమణ అనే వ్యక్తి.. ఎందుకు ఇలా జరిగిందని డాక్టర్ శివానందం ను ప్రశ్నిస్తే పెన్షన్ రాస్తానులే అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని జె సి దృష్టికి తీసుకుని వెళ్ళిన వెంకటరమణ..

AP

వ్యక్తి మిస్సింగ్, కేసు నమోదు

పత్రికా ప్రకటన వ్యక్తి మిస్సింగ్, కేసు నమోదు తలుపుల మండలం, కోటవీధికి చెందిన షేక్ బాబ ఫక్రుద్దీన్ వయస్సు 37 సంవత్సరాలు, తండ్రి ఖాదర్ బాషా అను వ్యక్తి స్టీల్ వెల్డింగ్ పని చేస్తూ జీవనం, అయితే ఇప్పటికి నాలుగు రోజుల క్రితం సాయంత్రం బాబా ఫక్రుద్దీన్ మరియు తలుపుల గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ భాష తో పాటు తన వ్యక్తిగత పనుల మీద కదిరికి వచ్చినాడనీ, తర్వాత తాను ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదని…

AP

ప్రజల వద్దకే పాలన: కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ‘ప్రజా దర్బార్’

సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి రూరల్ కుమ్మరవాండ్ల పల్లి గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ప్రారంభించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన. ప్రజాదర్బార్ కు కుమ్మరవాండ్ల పల్లి గ్రామ పంచాయతీ ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికేడ్లతో నిలువరించి అనేక ఇబ్బందులకు గురిచేశారు. నేడు ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో…

AP

ఈనెల 22వ తేదీన జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుటధర్నాను జయప్రదం చేయాలి:సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ప్రతిపాదిత బిల్లును ఉపసంహరించుకోవాలి ఈనెల 22వ తేదీన జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుటధర్నాను జయప్రదం చేయాలి సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పిలుపు గ్రామీణ పేదల జీవనాధారమైన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పద్ధతిగా నిర్వీయం చేస్తూ, చివరకు పథకపు పేరునే మార్చే కుట్రకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పడుతుంది వ్యవసాయసంఘం జిల్లా కార్యదర్శి బి కదిరప్ప మాట్లాడుతూ 2005 సంవత్సరంలో పార్లమెంట్‌లో గ్రామీణ…

AP

వైద్య విద్యార్థులకు శాపంగా మారిన జీవో, 590 ను రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో నిరసన.

వైద్య విద్యార్థులకు శాపంగా మారిన జీవో, 590 ను రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో నిరసన. మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలి. జీవో నెంబర్ 107,108 రద్దు చేయాలి. కదిరి పట్టణంలోని వేమారెడ్డి కూడలిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుచేసే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని ప్రభుత్వ…