AP

AP

ఏపీ లో వైరల్ ఫీవర్స్, వడదెబ్బలపై జూమ్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజనీ సమీక్ష…

ఆంధ్రప్రదేశ్‌లో వైరల్ ఫీవర్స్, వడదెబ్బలపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ఈ అంశాలపై జూమ్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఉన్నతాధికారులు, 26 జిల్లాల DM&HOలు, 16 GGHల సూపరింటెండెంట్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఇన్ఫ్లుయంజా వైరస్, వడదెబ్బపై కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రంలో అప్రమత్తంగా ఉన్నామని కృష్ణబాబు స్పష్టం చేశారు. విలేజ్…

AP

మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి –: పవన్ కళ్యాణ్..

వాడవాడలా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చట్టసభల్లో, అన్నిచోట్ల మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని మా పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచింది. మహిళల రిజర్వేషన్లు సాధించే విషయంలో నా రాజకీయ ప్రయత్నం చిత్తశుద్ధితో కొనసాగుతుంది.   స్త్రీ సంపూర్ణ సాధికారిత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి మన సమాజం, ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సి…

APHealth

ఏపీ లో మార్చి 15వ తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానం..

రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి 15వ తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మార్చి 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తెలిపారు.…

AP

పోలవరం కాలువ తవ్వకాలపై ఏపీ హైకోర్టు స్టే…

పోలవరం కాలువ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్టే విధించింది.. పోలవరం కాలువ అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు పిల్లి సురేంద్రబాబు.. పోలవరం కాలువ తవ్వకాలతో సుమారు రూ. 850 కోట్ల విలువ చేసే గ్రావెల్ అక్రమంగా తరలించినట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.. ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని పిటిషనర్‌ ఆరోపించారు.. ఇక, ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. పోలవరం కాలువ అక్రమ…

APHealthNationalTELANGANA

భయపెడుతున్న ర్యాట్ ఫీవర్…

కేరళలో మరో కొత్త ఫీవర్‌ బెంబేలెత్తిస్తోంది. ఎర్నాకుళం నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరికి ర్యాట్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అతిరపల్లిలోని సిల్వర్‌ స్టార్మ్‌ వాటర్‌ థీమ్‌ పార్క్‌ను సందర్శించిన విద్యార్థులకు ర్యాట్‌ఫీవర్‌ సోకడంతో వాటర్‌ థీమ్‌ పార్క్‌ను మూసివేయాలని సూచించారు అధికారులు. వాటర్ థీమ్ పార్కును మూసివేయాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు. ఎర్నాకుళం నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరికి ర్యాట్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అతిరప్పిలి…

AP

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో విశాఖలో రెండ్రోజుల పాటు ప్రచార హంగామా

పెద్దగా తేడాలేం లేవు.! అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎవరు అధికారంలో వున్నా ఇంతే.! గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో విశాఖలో రెండ్రోజుల పాటు ప్రచార హంగామా నడిచింది. ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయల మేర ఒప్పందాలు జరిగినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు. గతంలో చంద్రబాబు దాదాపు పది లక్షల కోట్లన్నారు. అంతకు ముందూ ఇలాంటివి జరిగాయి. భవిష్యత్తులోనూ జరుగుతాయి. పెట్టుబడిదారుల్ని, పారిశ్రామిక వేత్తల్ని ఆహ్వానించేందుకు ఇదొక…

AP

తిరుమల శ్రీవారి నడక మార్గం భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

తిరుమల శ్రీవారి నడక మార్గం భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నడక మార్గంలో వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు త్వరలో జారీ చేస్తామని ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి భక్తులు అభిప్రాయాలను సేకరించి నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. భక్తులతో నేరుగా తిరుమలకు సంబంధించిన అంశాలపైన ఈవో ధర్మారెడ్డి మాట్లాడారు. ఆ సమయంలో భక్తులు దివ్య దర్శనం గురించి ప్రస్తావించారు. దీని పైన అన్ని రకాలుగా చర్చించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదే…

AP

కేంద్రం నుంచి జగన్‌కు శుభవార్త- ఇన్వెస్టర్ల సదస్సు సాక్షిగా: విశాఖలో..!!

విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నం వేదికగా.. ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కోలాహలంగా కొనసాగుతోంది. దేశీయ, విదేశీ పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, కరణ్ అదాని, జీఎంఆర్, సజ్జన్ భజాంక, పునీత్ దాల్మియా, అర్జున్ ఒబెరాయ్, నవీన్ జిందాల్, హరి మోహన్ బంగూర్, కియా ఇండియా చీఫ్ కబ్ డోంగ్ లీ పాల్గొన్నారు. తొలి రోజే 11.50 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందాలను ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు. కేంద్రం నుంచి గడ్కరీ..…

AP

లెప్రసీ కాలనీకి త్రాగునీటిని సక్రమంగా అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంఘం డిమాండ్

లెప్రసీ కాలనీకి త్రాగునీటిని సక్రమంగా అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంఘం డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆ కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన కాలనీ వాసులతో కలిసి మీడియా ముఖంగా మాట్లాడారు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లెప్రసీ కాలనీలో సుమారు 18 ఇల్లు ఉన్నాయని, గత సంవత్సర కాలంగా వీరికి త్రాగునీరు సక్రమంగా అందడం లేదని, ఫలితంగా…

APTELANGANA

అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టు రట్టు

అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టు రట్టు 300 రకాల వస్తువులను రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తింపు ముఠా సభ్యులనుంచి నకిలీ డేట్‌ల స్టాంప్స్, స్టిక్కర్స్ స్వాధీనం నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తామన్న పోలీసులు హైదరాబాద్: భాగ్యనగరంలోని బొడుప్పల్‌లో అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కాలం చెల్లిన వస్తువులను రీసైక్లింగ్ చేస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్లతో పాటు తినుబండారాలు, షాంపులు, సబ్బులను రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. కాలం…