జగన్ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి
జగన్ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తమను సరిగ్గా పట్టించుకోవడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యమంతో మొదలైన ఆందోళనలను చల్లార్చేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పడు ప్రయత్నాలు చేస్తున్నా తాత్కాలిక ఉపశమనాన్ని కలిపిస్తుంది. నానాటికీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వైరం పెరుగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకుటీడీపీ, జనసేనతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. సీపీఎస్ ఉద్యమంతో మొదలు.. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తమ ప్రభుత్వం రాగానే వెంటనే…

