AP

AP

జగన్ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి

జగన్ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తమను సరిగ్గా పట్టించుకోవడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యమంతో మొదలైన ఆందోళనలను చల్లార్చేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పడు ప్రయత్నాలు చేస్తున్నా తాత్కాలిక ఉపశమనాన్ని కలిపిస్తుంది. నానాటికీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వైరం పెరుగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకుటీడీపీ, జనసేనతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. సీపీఎస్ ఉద్యమంతో మొదలు.. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తమ ప్రభుత్వం రాగానే వెంటనే…

APCINEMA

వేగంగా ఏపీలో రాజకీయ సమీకరణాలు

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి. కీలక నేతలకు పార్టీలు గాలం వేస్తున్నాయి. అందులో భాగంగా నేతల జంపింగ్స్ పెరిగాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ నుంచి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ..ఇప్పుడు కాషాయం పార్టీకి చెందిన మరో ముఖ్య నేత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. జనసేన – టీడీపీ పొత్తు వేళ…

AP

గన్నవరం సచివాలయం 3లో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగి చేసిన పాడు పని అతనికి మహిళలంతా కలిసి దేహ శుద్ధి

గన్నవరం సచివాలయం 3లో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగి చేసిన పాడు పని అతనికి మహిళలంతా కలిసి దేహ శుద్ధి చేసేలా చేసింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతికి తీరని వేదన మిగిల్చింది. ఇంతకీ గన్నవరం సచివాలయ ఉద్యోగి ఏం చేశారంటే.. మర్మాంగం కోసి.. గుండె బయటకు తీసి, పొట్టచీల్చి సైకోలా.. క్రైం లవ్ స్టోరీలో షాకింగ్‌విషయాలు తెల్లారితే పెళ్లి.. కానీ పెళ్లి రద్దు అని చెప్పిన వరుడి కుటుంబం గన్నవరం సచివాలయం మూడు లో ఈడ్పుగంటి…

AP

వంగల దాలనాయుడు పై ఫిర్యాదు చేస్తున్న సురగాల ఉమామహేశ్వర రావు

  ఎస్సీ కులం నియోజకవర్గo అయితే నీకేంటి భాద,దళితులు అంటే నీకు అంత చిన్న చూపుఎందుకు, అగ్రకులాల వారే పదవులు చేపట్టి పరిపాలించాలా, పదవులు దళితులైన పెత్తనం మాత్రం అగ్రకుల నాయకులదే, అది నీకు తెలియదా, ఇంకొకసారి దళితుల గురించి తక్కువ చేసి మాట్లాడితే నీకు గుడ్డలిప్పి తంతా ఒక విలేఖరిగా ఉంటే విలేకరిగా ఉండు, లేదా రాజకీయ నాయకుడిగా ఉండాలనుకుంటే రాజకీయ నాయకుడిగా ఉండు, దళితులను తక్కువ చేసి పోస్టింగులు పెట్టి దళితుల వల్లే దళితుల…

AP

టిడిపి ఎంపీటీసీ కౌన్సిలర్ లకు ఏదైనా జరిగితే ఆర్థిక మంత్రే బాధ్యత వహించాలి – డోన్ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి

టిడిపి ఎంపీటీసీ కౌన్సిలర్ లకు ఏదైనా జరిగితే ఆర్థిక మంత్రే బాధ్యత వహించాలి – డోన్ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు ఏదైనా జరిగితే స్థానిక ఎమ్మెల్యే,ఆర్థిక మంత్రి,పోలీసులే బాధ్యత వహించాలన్న తెలుగుదేశం పార్టీ డోన్ టిడిపి అభ్యర్థి ధర్మపురం సుబ్బారెడ్డి, నిన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా అంబాపురం కె శ్రీనివాసులు ప్రపోజల్స్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లను నిన్న రాత్రి పోలీసులు పిలుచుకు…

AP

ఏలూరు జిల్లా కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి గా భాధ్యతలు

ఈరోజు ఏలూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో నూతనంగా ఏలూరు జిల్లా కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి గా భాధ్యతలు చేపట్టిన శ్రీమతి D.ఆషా గార్ని కల్సి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు..మహిళా విభాగం జిల్లా చైర్ పర్సన్ కే. నాగమణి .,జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి దావాల నరేంద్ర బాబు,,జిల్లా సంయుక్త కార్యదర్శి లీలా రాణి,, ఏలూరు…

APTELANGANA

గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బంది తో సమావేశం నిర్వహించిన ఎ.టి.డబ్ల్యూ.ఓ రామ తులసి.

అల్లూరిసీతారామరాజు జిల్లా, దేవీపట్నం. దేవీపట్నం మండలం ముసళ్లకుంట గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బంది తో సమావేశం నిర్వహించిన ఎ.టి.డబ్ల్యూ.ఓ రామ తులసి. ఎ.టి.డబ్ల్యూ.ఓ రామ తులసి మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థులు మరణించడం చాలా బాధాకరం అని విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన వార్డెన్ నీ విధులు నుంచి తొలగించడం జరిగింది అని హెచ్.ఎం ని వేరే పాఠశాలకు బదిలీ చేయటం జరిగింది అని అన్నారు. ముసళ్లకుంట గిరిజన ఆశ్రమ పాఠశాల నూతన హెచ్. ఎం గా క్షేమభాయ్…

APTELANGANA

కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలి

కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలి పార్వతీపురం మన్యం జిల్లా మున్సిపాలిటీ పరిధిలో సర్వే నంబర్ 337లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలని సిపిఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సంగం డిమాండ్ చేశారు. వివిధ వార్తా పత్రికల్లో కామయ్య బందపై కథనాలు వస్తున్న నేపథ్యంలో గురువారం ఆయన మాట్లాడారు. సుమారు 13.57 ఎకరాల విస్తీర్ణం కలిగిన కామయ్య బందలో ఒక ఎకరా భూమిని కబ్జాదారులు…

AP

ఆంధ్ర ఒడిషా సరిహద్దులలో నాటు సారా స్థావరాలపై మెరుపు దాడులు

ఆంధ్ర ఒడిషా సరిహద్దులలో నాటు సారా స్థావరాలపై మెరుపు దాడులు 724 లీటర్ల నాటు సారా 200కేజీల ఇప్ప పువ్వు స్వాధీనం తో పాటు 6100 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం మరియు ముగ్గురు అరెస్టు పార్వతీపురం మన్యం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి. విద్యా సాగర్ , స్పెషల్ ఎన్ఫోర్స్మెమెంట్ బ్యూరో అదనపు ఎస్పీ శ్రీ. దిలీప్ కిరణ్ వారి పర్యవేక్షణలో ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆర్. సుధాకర్ మరియు ఒడిషా ఎక్సైజ్ సూపరిటెండెంట్ బెహరా…

AP

ఏలూరులో చోదిమెళ్ళ దగ్గర ప్రారంభమైన జోన్ -2 సమీక్ష సమావేశం..

ఈ రోజు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏలూరులో చోదిమెళ్ళ దగ్గర ప్రారంభమైన జోన్ -2 సమీక్ష సమావేశం.. వేలాదిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు