పొత్తు చిత్తేనా? టీడీపీకి దూరంగా జనసేన జరుగుతోందా?
ఎవరో ఒకరు.. ఎప్పుడో అప్పుడు ఏదో పుల్లలు పెడుతూనే ఉంటారు. ఈసారి చంద్రబాబు భయమే పవన్ కళ్యాణ్ ను దూరం చేసుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు మౌత్ పీస్ గా భావించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ‘కొత్తపలుకు’ పేరిట అంటించిన మంటలు ఇంకా చల్లారడం లేదు. జనసైనికులు దీనిపై మండిపడుతున్నారు. పవన్, నాగబాబు, నాదెండ్ల సైతం టీడీపీ కుట్రలను పసిగట్టారని చర్చ సాగుతోంది. నిజానికి పవన్ ఒక మంచి ఉద్దేశంతో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను…

