AP

AP

పొత్తు చిత్తేనా? టీడీపీకి దూరంగా జనసేన జరుగుతోందా?

ఎవరో ఒకరు.. ఎప్పుడో అప్పుడు ఏదో పుల్లలు పెడుతూనే ఉంటారు. ఈసారి చంద్రబాబు భయమే పవన్ కళ్యాణ్ ను దూరం చేసుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు మౌత్ పీస్ గా భావించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ‘కొత్తపలుకు’ పేరిట అంటించిన మంటలు ఇంకా చల్లారడం లేదు. జనసైనికులు దీనిపై మండిపడుతున్నారు. పవన్, నాగబాబు, నాదెండ్ల సైతం టీడీపీ కుట్రలను పసిగట్టారని చర్చ సాగుతోంది. నిజానికి పవన్ ఒక మంచి ఉద్దేశంతో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను…

APTELANGANA

ఓల్డ్‌ సిటీ.. విద్యుత్‌ చోర్‌ సిటీ.. ఆ భారమంతా తెలంగాణపైనే!

ఓల్‌ సిటీ.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్, ఎంఐఎం పార్టీ. ముస్లిం సామాజికవర్గం అధికంగా ఉండే ఈ ఓల్డ్‌ సిటీ పరిధిలోకి వచ్చే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు దశాబ్దాలుగా ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. అక్కడ పోటీ చేసేందుకు కూడా కొన్ని పార్టీలు అభ్యర్థులను నిలపడం లేదు. నిలిపినా గెలవడం లేదు. దీంతో పాతబస్తీ ఎంఐఎం అడ్డాగా మారింది. నాయానో భయానో అక్కడి ఓటర్లు కూడా ఎంఐఎం అభ్యర్థులనే గెలిపిస్తూ వస్తున్నారు. అంతా…

APCINEMA

పక్కలోకి రమ్మన్నారు అంటూ క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన ఆమని..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కల్ట్ క్లాసిక్ మూవీలతో భారీ పాపులారిటీ అందుకున్న హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. శుభలగ్నం, శుభసంకల్పం ,మావిచిగురు ఇలా ఎన్నో క్లాసిక్ చిత్రాలలో నటించి మెప్పించిన ఈమె.. కె విశ్వనాథ్ సహా ఎంతో మంది దిగ్గజ దర్శకులతో పనిచేసిన ఘనత ఆమె సొంతం. ఆమని (Amani) సినీ పరిశ్రమలో అగ్ర నటుల సరసన కథానాయకగా నటించి మెప్పించారు. దశాబ్దాల కెరియర్ లో అగ్రనాయికగా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ…

AP

కాలినడకన వచ్చే నాటు సారా రవాణాపై అర్థరాత్రి మెరుపు దాడులు

పార్వతీపురం మన్యం జిల్లా పట్టణంలో కాలినడకన వచ్చే నాటు సారా రవాణాపై అర్థరాత్రి మెరుపు దాడులు 800 లీటర్ల నాటు సారా స్వాధీనం, ముగ్గురు అరెస్టు మరియు మరో ముగ్గురిపై కేసు నమోదు పార్వతీపురం మన్యం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ. వి. విద్యా సాగర్ గారు స్పెషల్ ఎన్ఫోర్స్మెమెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీ. దిలీప్ కిరణ్ వారి ఆదేశాల మేరకు సెబ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అర్థరాత్రి దాటిన తరువాత కాలినడకన ఒడిషా…

AP

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే (Indian Railways) మరో కీలక నిర్ణయం

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే (Indian Railways) మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ టికెట్ తీసుకొని, జనరల్ బోగీల్లో ప్రయాణించేవారు అదే టికెట్‌పై స్లీపర్ కోచ్‌లో జర్నీ చేయవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రైల్వే ప్రయాణికులకు (Railway Passengers) ఈ వెసులుబాటు లభిస్తుంది. సాధారణంగా భారతదేశంలోని రైళ్లల్లో జనరల్ బోగీలు నిత్యం కిటకిటలాడుతుంటాయి. పండుగ వేళల్లో ఈ రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికులు కూర్చోవడానికి కూడా…

AP

గిరిజన విద్యార్థినుల భవిష్యత్తును కాపాడాలి.ఆదివాసి జేఏసీ డిమాండ్.

గిరిజన విద్యార్థినుల భవిష్యత్తును కాపాడాలి.ఆదివాసి జేఏసీ డిమాండ్. ప్రభుత్వం తక్షణమే స్పందించి ముసిని కుంట బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్ లో మౌలిక సౌకర్యాలు కల్పించి గిరిజన విద్యార్థినుల భవిష్యత్తును కాపాడాలని ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం,పోతవరం గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముసిని కుంట ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల…

APTELANGANA

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరంపు కాల్ అధికారుల విచారణలో ఆసక్తికరం చేసేది సీనియర్ ఇంజనీర్..

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరంపు కాల్ అధికారుల విచారణలో ఆసక్తికరం చేసేది సీనియర్ ఇంజనీర్.. చేసింది తుంటరి పని.. ఫ్లయిట్‌కి లేటయిందని, విమానంలో బాంబు ఉందని బెదరించాడు.. చిట్టచివరికి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు హైదరాబాద్: హైదరాబాద్ నుంచి చెన్నైకు బయలు దేరే విమానం టేకాఫ్ తీసుకోవడానికి రెడీ అవుతున్న సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఓ బెదిరంపు ఫోన్ కాల్ వచ్చింది. విమానంలో బాంబు పెట్టామనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. దీంతో ఒక్కసారిగా కలకలం…

APTELANGANA

ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అల్లదుర్గ్ టౌన్ లో బైక్ ర్యాలీ

అల్లదుర్గ్ మెదక్ ప్రతినిధి : అల్లదుర్గంలో హిందూ యువ వాయిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అల్లదుర్గ్ టౌన్ లో బైక్ ర్యాలీ నిర్వహించరు…..

APTELANGANA

చిల్లంగిలో శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

  కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసియున్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పంచామృతాభిషేకములు, అన్నపూర్ణాదేవికి కుంకుమార్చన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించికున్నారు. రాత్రి 9 గంటలకి శ్రీ స్వామివారికి లింగోద్భవ సమయమున మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 21 రకముల ద్రవ్యములతో సద్యోజాత విధానముగా షోడశోపచార పూజాధి కార్యక్రమాలు కన్నుల…

APTELANGANA

ఎమ్మెల్యే అవినీతి బాగోతం ప్రతివారం సీరియల్ గా విడుదల చేస్తా జ్యోతులనెహ్రూ

  కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన 15, 16 తేదీలలో సవ్యంగా సాగింది. ఆ పర్యటనకు వస్తున్న జన స్పందన చూసి ఓర్వలేక పోలీసులు సహాయంతో పర్యటన అడ్డుకోవడం ఈ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నీదర్శనమని అన్నారు. కొద్ది మందిపైనే కేసులు పెట్టడం కాదు వేలాదిమంది…