AP

APTELANGANA

4 H D కోటపల్లి మండలం మల్లంపేట గ్రామం హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రత్న సత్య రెడ్డి పైన బిజెపి నాయకులు కోటపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు

4 H D కోటపల్లి మండలం మల్లంపేట గ్రామం హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రత్న సత్య రెడ్డి పైన బిజెపి నాయకులు కోటపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ జన్మదిన పురస్కరించుకొని పాఠశాల నందు విద్యార్థుల సమక్షంలో కేకు కట్ చేసి స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విధంగా రాజకీయ…

APCINEMA

తన సాంగ్ తనే రీమేక్ చేస్తున్న చిరు

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో రీమేక్ సినిమాలు చేసే ప్రస్తావన వస్తే వాటిలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అలాగే వెంకటేష్ ల పేర్లే ఎక్కువ వినిపిస్తాయి. అయితే వీరు ఇప్పటికీ రీమేక్ సినిమాలు చేస్తున్నారు కానీ ఇంట్రెస్టింగ్ గా మెగాస్టార్ చిరంజీవి అయితే ఓ రీమేక్ లో మళ్ళీ తన సినిమా సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ చూస్తే ప్రస్తుతం చిరంజీవి…

AP

రెండు లారీలు ఢీ

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అంతరాష్ట్ర రహదారిపై పోలీసు స్టేషన్ దాటిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ డౌన్ వద్ద ఉదయం 9.15 సమయంలో ఎదురుదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొనడంతో క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్ లారీ నుజ్జు లో ఇరుక్కుపోవడం తో స్థానిక ఎస్సై జగదీష్ నాయుడు తమ సిబ్బందితో జెసిబి మరో లారీ సహాయంతో బయటికి తీశారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం తో అందురు ఊపిరి పీల్చుకున్నారు

AP

చెన్నూరులో ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీక

4 H Dనేటి నుంచి చెన్నూరులో ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా ఏటా చెన్నూరు పట్టణంలోని పెద్ద మసీదు వెనకాల ఉన్న దర్గా వద్ద నిర్వహించే హజ్రత్ సయ్యదా బాబా రహమతుల్లా అలై ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవ కమిటీ సభ్యుల నేతృత్వంలో స్థానిక దర్గా ప్రాతంలో ఏర్పాట్లు చేశారు. దర్గాకు రంగులు వేయించి అందంగా ముస్తాబు చేశారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలు, పొరుగున ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల…

AP

సం కల్ప సిద్దేశ్వర స్వామి ఆలయం లో స్వామి వారి దర్శనానికి తెల్లవారు జామున 3గంటల నుండి భక్తులు పోటెత్తారు

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజక వర్గం కిర్లంపూడి మండలం గోనేడ గ్రామం లో ఉన్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ సం కల్ప సిద్దేశ్వర స్వామి ఆలయం లో స్వామి వారి దర్శనానికి తెల్లవారు జామున 3గంటల నుండి భక్తులు పోటెత్తారు.పవిత్ర ఏలేరు నదిలో స్తానా లు ఆచరించి స్వామివారిని. దర్శించుకునీ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా తగు ఏర్పాట్లు చేశారు

AP

శ్రీ దాసంజనేయ స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అన్నదాన సంతర్పణ

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం. లో తామరాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దాసంజనేయ స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అన్నదాన సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ అన్నదానం లో పలు భక్తులు వేలాది సంఖ్య లో వచ్చి స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు..ఈ అన్నదాన సంతర్పణ గత కొన్నేళ్లుగా మహా శివరాత్రి పండుగ నాడు నిర్వహిస్తున్నారు…కాగా ఈరోజు శివరాత్రి కావడంతో చుట్టూ పక్కల గ్రామాలనుండి తరలి వచ్చారు.ఈ కార్య క్రమంలో ఆలయ కమిటీ,మరియు గ్రామ…

AP

హర హర మహాదేవ శంభో శంఖ రా అంటూ భక్తుల శివనామ స్మరణతో ముసునూరు పెదవేగి మండలాల మధ్యలో ఉన్న బలివే రామలింగేశ్వర స్వామి ఆలయం

ఏలూరుజిల్లా హర హర మహాదేవ శంభో శంఖ రా అంటూ భక్తుల శివనామ స్మరణతో ముసునూరు పెదవేగి మండలాల మధ్యలో ఉన్న బలివే రామలింగేశ్వర స్వామి ఆలయం శని వారం మారుమ్రోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దెందులూరు శాసన సభ్యులు కొటారు అబ్బయ్యచౌదరి. రాజ్య సభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ తో కలిసి బలివే రామస్వామిని దర్శించి పూజలు చేశారు. .ఎన్నో ఏళ్లకు అరుదుగా శని వారం శని త్రయోదశి కలయికతో రెండూ ఒకేసారి రావడం…

AP

సర్వజనులకు భగవంతుడు ఒక్కడే

పార్వతీపురం పట్టణంలోని ఓంశాంతి కేంద్రంలో 87వ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ సీఐ కృష్ణారావు విచ్చేశారు. ఈ వేడుకల్లో ముందుగా ప్రధాన రహదారి గుండా విశ్వశాంతి పాదయాత్ర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బ్రహ్మకుమారి జ్ఞాన రత్నం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సర్వజనులకు భగవంతుడు ఒక్కడే అని తెలిపారు. అలాగే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఏర్పాటు, ప్రాముఖ్యత గురించి తెలిపారు. నేటి దైనందిక జీవితంలో మానవుడు…

AP

దంపతులను వేధిస్తున్న ఆళ్లగడ్డ ఎస్ ఐ

  నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామానికి చెందిన అలిఫా,మాబు హుస్సేన్ దంపతులను తీవ్ర పదజాలంతో తిట్టి, భర్త మాబు హుస్సేన్ ను బుటుకాలితో తన్ని హింసించిన ఆళ్లగడ్డ ఎస్ ఐ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, చింతకుంట గ్రామ దంపతులు అలిఫా, మాబు హుస్సేన్ లకు ఏదైనా జరిగితే ఆళ్లగడ్డ ఎస్ఐ తిమ్మయ్య బాధ్యత వహించాల్సి ఉంటుందన్న నంద్యాల బిజెపి కార్యదర్శి షేక్ చాందిని.

APCINEMANationalTELANGANA

ఎన్టీఆర్‌కి అరుదైన గౌరవం. శతజయంతికి వంద నాణెం

అటు సినిమాలలో, ఇటు రాజకీయాలలో కూడా చెరగని ముద్రవేసిన నటసార్వభౌముడు, సమైక్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కి అరుదైన గౌరవం లభించనుంది. జూన్ 10వ తేదీన ఆయన శత జయంతి సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్‌ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదల చేయబోతోందని ఆయన కుమార్తె, బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. రిజర్వ్ బ్యాంకులోని కరెన్సీ, నాణేలని ముద్రించే మింట్ విభాగం అధికారులు ఇటీవల ఆమెని కలిసి నమూనా నాణెం…