AP

APTELANGANA

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామికి కేసీఆర్‌ వందల కోట్లు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని కేసీఆర్ చూస్తున్నారని చెప్పారు. జేడీఎస్‌ ద్వారా తన అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వేలకోట్లు సమకూర్చుతా అని కేసీఆర్ బేరసారాలు మొదలుపెట్టారని ఆరోపించారు. భూములను వనరులుగా పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తనతో…

APNationalTELANGANA

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కెంటకీలోని లూయిస్‌విల్లే డౌన్‌టౌన్‌లో స్లగ్గర్ ఫీల్డ్‌కు సమీపంలో సోమవారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో కాల్పులకు తెగబడిన దుండగుడు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇకపై ఎలాంటి భయం లేదని చెప్పారు. ఈస్ట్ మెయిన్‌లోని ప్రజలు ప్రశాంతంగా ఉండవచ్చని సూచించారు. కాల్పులకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్‌గా…

AP

ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్..

ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్.. అన్నట్లుగానే ఇవాళ పోరు మొదలుపెట్టేసింది. ఏపీ బీఆర్ఎస్ ఛీఫ్ తోట చంద్రశేఖర్ ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులతో భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారో వారికి వివరించారు. త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు చేసి సమరశంఖారావం పూరిస్తారన్నారు. తెలుగువారి మనోభావాలను కించపరిచేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్…

APTELANGANA

గిరిజన క్షతగాత్రుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన పోలీస్ కృష్ణ మూర్తి

పార్వతీపురం, మన్యం జిల్లా : కొమరాడ మండలం, సర్వపాడు గ్రామంలో గోడ కూలి గిరిజన కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో పాటుకే.కృష్ణమూర్తి మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన మనకు తెలిసిందే. దీనిలో పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్న కే.కృష్ణమూర్తి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 5000, క్షతగాత్రుల కుటుంబాలకు మూడు బియ్యం ప్యాకెట్లు గ్రామ పెద్దలు సమక్షంలో అందజేసి వారిని ఆదుకున్నారు.…

APCINEMATELANGANA

పార్టీ లేదా పుష్ప?.. వస్తున్నా బావ.. బన్నీ- తారక్ మధ్య ఫన్నీ చాట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun) కి ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సైతం ట్విట్టర్ వేదికగా బన్నీకి శుభాకాంక్షలు తెలిపారు. వీళ్ళిద్దరి మధ్య కాసేపు ఫన్నీ చాట్ నడిచింది. ఒకరినొకరు ‘బావ’ అని పిలుచుకుంటూ సందడి చేశారు. ఇద్దరి మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొలుత ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బావ’ అని తారక్ ట్వీట్ చేయగా..…

APCINEMATELANGANA

నంది అవార్డులపై పోసాని కృష్ణ మురళి వివాదాస్పద వ్యాఖ్యలు..

పోసాని కృష్ణమురళి అంటే తెలియను తెలుగు ప్రేక్షకులు లేరు. ఐలవ్యూ రాజా అంటూ ఆయన పలికే డైలాగ్ ఇప్పటికీ పాపులరే. రైటర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన నటుడిగా, డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో సీరియస్, నెగెటివ్ పాత్రలతో మెప్పించిన ఆయన తర్వాతి కాలంలో కమెడియన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఆపరేషన్ దుర్యోధన సినిమాతో దర్శకుడిగా తన మార్క్ చూపించారు. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులపై…

APCINEMATELANGANA

షణ్ముఖ్‌తో మళ్లీ కలుస్తున్న దీప్తి సునైనా: నువ్వు సింగిలేనా అన్న నెటిజన్‌కు ఊహించని రిప్లై

అప్పట్లో అంటే టాలెంట్ ఉన్నా సరిగా అవకాశాలు దొరికేవి కాదు. కానీ, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది వెలుగులోకి వచ్చి తమ సత్తాను నిరూపించుకుంటోన్నారు. తద్వారా చాలా ఆఫర్లను అందుకుంటోన్నారు. అందులో క్యూట్ లేడీ దీప్తి సునైనా ఒకరు. చాలా కాలం క్రితమే యూట్యూబర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ చిన్నది.. షణ్ముఖ్‌ జస్మంత్‌తో లవ్ ట్రాకుతో మరింత హైలైట్ అయింది. అయితే, గత ఏడాదే అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఈ…

APNational

శింగనమలలో రైతన్నతో లోకేష్‌ ముఖాముఖీ. ఇంతలోనే ఎంత పరిణతి!

టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో 64వ రోజు పాదయాత్ర ముగింపుగా ‘రైతన్నతో ముఖాముఖీ’ పేరుతో రైతులతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికల తర్వాత మన టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవసాయం కోసం, రైతుల కోసం ఏమేమి చేయాలో మీ అందరినీ అడిగి తెలుసుకొనేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో పాల్గొన్న రైతులందరూ మీ సమస్యలు, అవసరాల గురించి నాకు చెప్పండి.…

APCINEMATELANGANA

సమంత ఖాతాలో మరో ప్రెస్టీజియస్ బ్రాండ్

టామీ హిల్‌ఫిగర్ సంస్థ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ప్రకటించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది టామీ హిల్‌ఫిగర్. ఈ సంస్థకు చెందిన మహిళల వాచ్ల ప్రకటనల్లో సామ్ కనిపించనున్నారు. స్ప్రింగ్ సమ్మర్ 23 క్యాంపెయిన్లో భాగంగా ఏప్రిల్ నెలలో టామీ హిల్‌ఫిగర్ విడుదల చేసే ప్రకటనల్లో సమంత దర్శనమివ్వనున్నారు. అమెరికాకు చెందిన టామీ సంస్థ ప్రకటనల్లో ఇప్పటివరకు పలువురు పాప్ ఐకాన్స్ కనిపిస్తూ వచ్చారు. అయితే…

APNationalTELANGANA

ప్రధాని మోడీ రాక నేపథ్యంలో బీఆర్‌ ఎస్ నేతల వెరైటీ నిరసన..!

: ఈ మధ్య బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ ఎస్ నేతలు గట్టిగా వాయిస్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మోడీ తెలంగాణకు వచ్చిన ప్రతిసారి బీఆర్‌ ఎస్ నేతలు వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నారు. ఇక తాజాగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను సికింద్రా బాద్ నుంచి తిరుపతికి కేటాయించిన సంగతి తెలిసిందే. నేడు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ట్రైన్ ను ప్రారంభించనున్నారు. అయితే మోడీ వస్తున్న నేపత్యంలో బీఆర్‌ ఎస్ నేతలు వెరైటీ…