AP

AP

తూచ్ ఒకటి కాదు మూడే: సజ్జల రామకృష్ణారెడ్డి

ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న బెంగళూరులో పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడుతూ, “మూడు రాజధానుల కాన్సెప్ట్ మిస్ కమ్యూనికేషన్ అయ్యింది. ఏపీకి విశాఖ ఒక్కటే రాజధానిగా ఉంటుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్, గుంటూరులో ఓ అసెంబ్లీ సెషన్ నిర్వహిస్తాము. విశాఖ నుంచే పాలన సాగుతుంది,” అంటూ ఇంతకాలం వైసీపీ మనసులో దాచుకొన్న రహస్యాన్ని బయటపెట్టేశారు. బుగ్గన చేసిన ఈ తాజా ప్రకటనపై రాష్ట్రంలో అప్పుడే ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుండటంతో వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్‌…

AP

టిడిపి యువనేత నారా లోకేష్‌ మంగళవారం సత్యవేడు నియోజకవర్గంలో 19వ రోజు యువగళం పాదయాత్ర

టిడిపి యువనేత నారా లోకేష్‌ మంగళవారం సత్యవేడు నియోజకవర్గంలో 19వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు, బీసీ సంక్షేమంపై మంత్రులు చేస్తున్న వాదనలపై ఘాటుగా స్పందించారు. “బీసీ సంక్షేమంపై దమ్ముంటే చర్చకి రావాలని నన్ను పిలిచారు. మీరు సిద్దమైతే నేను సిద్దమే. సభాముఖంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను పాదయాత్రలో ఉన్నాను. ఈ పవిత్రమైన ఈ పాదయాత్ర ఆపే ప్రసక్తి లేదు. కనుక రాబోయే మూడు రోజులలో నా పాదయాత్ర షెడ్యూల్ మీకు పంపిస్తాను. దారిలో ఎక్కడైనా…

AP

కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.చంద్ర కిరణ్ ఆధ్వర్యంలో హెల్త్ మేళా

కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.చంద్ర కిరణ్ ఆధ్వర్యంలో హెల్త్ మేళా నిర్వహించారు. దీనిలో భాగంగా సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేశారు.ఈసైకిల్ ర్యాలీకి స్థానిక సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు,జడ్పిటిసి నీరుకొండ రామకుమారి సత్యనారాయణలు జెండా ఊపి ప్రారంభించారు . ఈ సందర్భంగా వైద్యాధికారి చంద్రకిరణ్ మాట్లాడుతూ ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల బిపి,షుగర్ వంటి పలు రోగాల రాకుండా నివారించుకోవచ్చు అని తెలిపారు.సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు ,జడ్పీటీసీ నీరుకొండ…

APTELANGANA

4 H D రెవెన్యూశాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం….

4 H D రెవెన్యూశాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం….. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని పాత మార్కెట్ కార్యాలయంలో స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండే ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు….. తల సేమియా వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక రోగులు, అత్యవసర సేవల నిమిత్తం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ IAS ప్రారంభించారు….. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి బాపు స్థానిక కౌన్సిలర్లు యువత మంచిర్యాల జిల్లా బ్లెడ్ బ్యాంక్…

AP

మహిళల ఐపీఎల్ వేలంలో అమ్ముడైన తెలుగు క్రికెటర్లు వీరే..!

ఊహించినట్లుగానే మహిళల ఐపీఎల్ వేలంలో పలువురు భారత స్టార్ ప్లేయర్స్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. స్మృతి మందాన, దీప్తి శర్మ, రోడ్రిగ్స్ వంటి వారు జాక్ పాట్ కొట్టారు. వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ క్రికెటర్లు (Telugu States cricketers) కూడా మంచి ధర పలికారు. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న ఏపీ పేసర్‌ అంజలి శర్వాణిని రూ.55 లక్షలకు యూపీ వారియర్స్‌ దక్కించుకుంది. కనీస ధర రూ.30 లక్షలతో వేలంలోకి వచ్చిన ఆమెపై యూపీ ఆసక్తి…

AP

`ఇదేం ఖర్మ రాష్ట్రానికి..` మళ్లీ మొదలు! తూ.గో జిల్లాకు చంద్రబాబు!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(CBN Tour) ప్రజా ఉద్యమం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో `ఇదేం ఖర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ రెండో విడతకు సిద్దమయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట, పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాలకు బుధవారం వెళ్లనున్నారు. ఆయన పర్యటనలో మునుపటి మాదిరిగా రోడ్ షోలను(Road Shows) ఏర్పాటు చేశారు. జీవో నెంబర్ 1 అమలులో ఉన్న క్రమంలో గతంలో మాదిరిగా జనం వస్తే పోలీస్ ఏం చేస్తారు? అనేది ప్రశ్న. `ఇదేం ఖర్మ రాష్ట్రానికి..`…

AP

పి.ఎం.సి చైర్మన్ కోసుభవాని అధ్యక్షతన తల్లి తండ్రుల సమావేశం…,

పి.ఎం.సి చైర్మన్ కోసుభవాని అధ్యక్షతన తల్లి తండ్రుల సమావేశం…, ముఖ్య అతిధిగా పాల్గొన్న దేవీపట్నం మండలం వైఎస్ఆర్సిపి యూత్ కన్వీనర్ మరియు శరభవరం,దేవారం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర.. ఈ కార్యక్రమం అల్లూరి సీతారామ జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం దేవారం గ్రామపంచాయతీ ముసునిగుంట గ్రామంలో లో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాల నందు జరిగింది. ఈరోజు జరిగిన తల్లిదండ్రుల సమావేశానికి పి.ఎం.సి చైర్మన్ కోసుభవాని అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య…

AP

అంతర్ జిల్లాల ఆర్చరీ చాంపియన్ షిప్ పోటీలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభం

పార్వతీపురం లో ప్రారంభమైన అంతర్ జిల్లాల ఆర్చరీ చాంపియన్ షిప్ పోటీలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. పార్వతీపురం జూనియర్ కళాశాల ప్రాంగణంలో 66వ ఆంధ్ర ప్రదేద్ ఆర్చరీ పోటీలు ప్రారంభమయ్యాయి. 2023-2024 సంవత్సరపు అంతర జిల్లాల అండర్ 14 – 17 సంవత్సరాల బాలబాలికల విలువిద్యా క్రీడా పోటీలను జాయింట్ కలెక్టర్ ఓ. ఆనంద్, పోలీసు సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు జ్యోతి ప్రజ్వన, జాతీయ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. పోటీలు…

AP

ఎమ్మెల్యేలు, రీజినల్ కో ఆర్డినేటర్లకు వైసీపీ(YCP) శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి(Jagan) సీరియస్ గా క్లాస్

ఎమ్మెల్యేలు, రీజినల్ కో ఆర్డినేటర్లకు వైసీపీ(YCP) శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి(Jagan) సీరియస్ గా క్లాస్ తీసుకున్నారు. తాజాగా ఐ ప్యాక్ ఇచ్చిన సర్వేను వాళ్ల ముందుంచారు. ఆయన ఇచ్చిన టార్గెట్ ను కనీసం 50 శాతం మంది కూడా చేరుకోలేదని తెలుస్తోంది. దీంతో అసహనానికి గురైన జగన్మోహన్ రెడ్డి కొత్త పంథాను ఎంచుకున్నారు. స్వచ్చందంగా తప్పుకోవాలని సంకేతాలు ఇచ్చారని పార్టీలోని అంతర్గత చర్చ. ఇప్పుడు మంత్రుల్లో కనీసం 12 మంత్రి గ్రాఫ్ అట్టడుగున ఉందని ఐ…

AP

చంద్రబాబుకు లోకేష్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కేసులు పెడుతున్న ప్రభుత్వం

చంద్రబాబుకు లోకేష్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కేసులు పెడుతున్న ప్రభుత్వం జగ్గంపేటలో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట ఫిబ్రవరి 13: జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 15, 16, 17 తేదీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జగ్గంపేట లో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు ఎన్టీఆర్ కాంస్య విగ్రహం…