తూచ్ ఒకటి కాదు మూడే: సజ్జల రామకృష్ణారెడ్డి
ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న బెంగళూరులో పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడుతూ, “మూడు రాజధానుల కాన్సెప్ట్ మిస్ కమ్యూనికేషన్ అయ్యింది. ఏపీకి విశాఖ ఒక్కటే రాజధానిగా ఉంటుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్, గుంటూరులో ఓ అసెంబ్లీ సెషన్ నిర్వహిస్తాము. విశాఖ నుంచే పాలన సాగుతుంది,” అంటూ ఇంతకాలం వైసీపీ మనసులో దాచుకొన్న రహస్యాన్ని బయటపెట్టేశారు. బుగ్గన చేసిన ఈ తాజా ప్రకటనపై రాష్ట్రంలో అప్పుడే ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుండటంతో వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్మీట్…

