AP

AP

ప్యాపిలి మండలం గార్లదిన్నె లో ఇంటింటికి బిజెపి ఒబిసి కార్యక్రమం

  నంద్యాల జిల్లా డోన్ నియోజక వర్గం ప్యాపిలి మండలం గార్లదిన్నెలో రాష్ట్ర బిజెపి ఆదేశాలతో ఓబీసీ మోర్చా బిజెపి జిల్లా కార్యదర్శి తవిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామ గ్రామానికి, ఇంటింటికి ఓ బి సి కార్యక్రమం,ఈ సందర్భంగా బిజెపి ఓబీసీ మోర్చా నంద్యాల జిల్లా బిజెపి కార్యదర్శి గార్లదిన్నె తవిశెట్టి రమేష్ మాట్లాడుతూ బిజెపి అధిష్టానం ఆదేశాలతో ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామంలో ఇంటింటికి ఓబీసీ కార్యక్రమం చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం…

AP

టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు అనంతపురం జిల్లాలో శింగనమలలో 62వ రోజున యువగళం పాదయాత్ర

టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు అనంతపురం జిల్లాలో శింగనమలలో 62వ రోజున యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ్ళ పాదయాత్రలో ప్రముఖ నటుడు, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్తాడు క్యాంప్ సైటులో ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడుతున్నారు. “జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలో వెనకబడిపోయింది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేస్తున్నారు. విద్యా, వైద్యం, విద్యుత్‌, పారిశ్రామిక తదితర రంగాలన్నిటినీ నాశనం చేసేస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి జగన్‌కు పరిపాలన…

AP

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 8 జిల్లా కలెక్టర్లతో సహా మొత్తం 56 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 8 జిల్లా కలెక్టర్లతో సహా మొత్తం 56 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సిఎస్ కెఎస్.జవహార్ రెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన జిల్లా కలెక్టర్లలో చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం, నెల్లూరు, కర్నూలు, బాపట్ల, కృష్ణా, విజయనగరం ఉన్నారు. వివిద శాఖలలో ఐఏఎస్ అధికారులుగా పనిచేస్తున్న మరో 48 మంది బదిలీ అయ్యారు. వీరందరూ ఇటీవల జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన…

APNationalTELANGANA

ముగిసిన బడ్జెట్ సమావేశాలు; నిరాశాజనకంగా సభాకార్యక్రమాలు

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Budget Session) జనవరి 31 వ తేదీన ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ( Budget) ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత ఫిబ్రవరి 13 నుంచి మార్చి 13 వరకు పార్లమెంటు స్టాండింగ్ కమిటీలు బడ్జెట్ ను అధ్యయనం చేయడం కోసం బడ్జెట్ సమావేశాలకు (Budget Session) విరామం ప్రకటించారు.   ఈ బడ్జెట్ సమావేశాల (Budget Session) ఉత్పాదకత (productivity) చాలా…

APCINEMATELANGANA

శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్

శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రామ్ చరణ్‌తో గేమ్ చేంజర్, కమల్ హాసన్‌తో ఇండియన్ 2 సినిమాలు సమాంతరంగా తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు శంకర్. అయితే శంకర్ తన గేమ్ చేంజర్ కథను ముందుగా దిల్ రాజుకు వినిపించిన తరువాత.. పవన్ కళ్యాణ్‌ లాంటి హీరో అయితే బాగుంటుందని అన్నాడట. కానీ దిల్ రాజు మాత్రం పవన్ కళ్యాణ్‌ కంటే రామ్ చరణ్‌కి కథ బాగుంటుందని అన్నాడట.…

AP

మాజీ ఎమ్మెల్యే భూమా జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు

  నంద్యాల తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి జన్మదినం సందర్భంగా నంద్యాల నియోజకవర్గం, నంద్యాల పట్టణంలోని వార్డులో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన టిడిపి భూమా అభిమానులు,కార్యక ర్తలు,నాయకులు, నంద్యాల పట్టణంలోని సంఘమిత్ర సేవా సమితిలో పిల్లలకు అన్నదానం చేసి దుప్పట్లు పంపిణీ చేసిసిన మంచాల భాస్కర్ రెడ్డి,సంపంగి రామకృష్ణ,37 వ వాడు టిడిపి ఇంచార్జ్ మంజుల వెంకట స్వామి ఆధ్వర్యంలో నందమూరి నగర్ లో ప్రజలు టిడిపి కార్యకర్తలతో కలిసి…

APTELANGANA

మెరుగైన స్థితిలో మన్యం జిల్లా

పార్వతీపురం మన్యం జిల్లా మెరుగైన స్థితిలో మన్యం జిల్లా అభివృద్ధి పరిపాలన పరంగా ఇతర జిల్లా తో పోలిస్తే పార్వతీపురం మన్యం జిల్లా మెరుగైన స్థితిలో ఉందని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారాన్ని ఆయన ప్రారంభించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పన కలెక్టర్ నిశాంత్ కుమార్ చొరవ అభినందనీయమన్నారు గృహ నిర్మాణాల కోసం వేల ఎకరాలు కొనుగోలు చేసి అలాగే వైద్య కళాశాలకు ప్రభుత్వం 600కోట్లు…

AP

వైసిపి నాయకులు దాడిని ఖండిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీను ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లా. అమరావతిలో బిజెపి జాతీయ కార్యదర్శి వైసీపీ నాయకులు దారుణ ఖండిస్తూ వైసిపి నాయకులు దాడిని ఖండిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీను ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీను బైట్…. నిన్న అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ పై వైసీపీ నాయకుల దాడి… కేంద్ర ప్రభుత్వంపై దాడి జరిగినట్లే ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకుల చుట్టూ తిరిగే వైసీపీ…

APTELANGANA

దొరపల్లె శివ శంకర్, దేవేంద్రుడు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్, విజేతలకు చెక్కులు

నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లె గ్రామంలో బిజెపి జిల్లా మహిళా అధ్యక్షురాలు శిల్ప శ్రీ జ్యోతి రెడ్డి ఆర్థిక సహాయంతో దొరపల్లె శివ శంకర్, దేవేంద్రుడు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్, విజేతలకు చెక్కులు అందించిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి,పాల్గొన్న ఆర్మీ రామయ్య,గంగాధర్, పొలా వెంకటేశ్వర్లు, వడ్డే మహారాజ్, మల్లికార్జున తదితర బిజెపి నాయకులు.

APTELANGANA

దొరపల్లె గ్రామ బిజెపి నాయకులను అభినందించిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి

  నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లె గ్రామంలో శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని జిల్లా బిజెపి మహిళా అధ్యక్షురాలు శిల్పా శ్రీ జ్యోతి రెడ్డి ఆర్థిక సహాయం అందించగా దొరపల్లె గ్రామ బిజెపి నాయకులు డోన్ మండల బిజెపి అధ్యక్షుడు శివ శంకర్, ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేంద్రుడు అట్టహాసంగా నిర్వహించిన జిల్లా స్థాయి ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విన్నర్,రన్నర్ విజేతలకు శిల్పా శ్రీ జ్యోతి రెడ్డి ఆర్థిక…