AP

AP

ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే పౌరులు అవగాహన పరులు కావాల్సిందే

పార్వతీపురం మన్యం జిల్లా రిపోర్టర్.రాంప్రసాద్ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే పౌరులు అవగాహన పరులు కావాల్సిందే ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొతారపు ప్రసాద్ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఎన్జీవో హోమ్ లో జరిగిన జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రథమ జిల్లా సమావేశానికి ముఖ్య వక్తగా ఆయన హాజరయ్యారు.సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే. శ్రీనివాసరావు మాట్లాడుతూ..సహ చట్టం వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు.అధికార వికేంద్రీకరణతో నిధులు సక్రమంగా ఉపయోగించుకొనే…

AP

ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ఎమ్మార్పీఎస్ జాతీయ రహదారిపై దిగ్బంధం…

  కంచికచర్ల,ఫిబ్రవరి13ఆంధ్ర పత్రిక):పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేర కు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధం చేశారు.కంచికచర్ల జాతీయ రహదారి దిగ్బంధం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించిన కంచికచర్ల పోలీసులు.ఈ సందర్భంగా ఎమ్మెస్ పి నాయకులు డాక్టర్ విశ్వనాథం మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమం చేపట్టామని,ఎస్సీ వర్గీకరణ బిల్లును…

APTELANGANA

పేదల ప్రజల ఇంటి నిర్మాణానికి దొంగ పట్టాలు పంచిన ప్రభుత్వం

  కిర్లంపూడి మండలం కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి గ్రామాలకు సంభందించిన పేద ప్రజలకు ప్రభుత్వం దొంగ పట్టాలు ఇచ్చిందని ఆ గ్రామాలకు చెందిన పట్టాలు తీసుకున్న మహిళలు అంతా కలిసి జనసేన పార్టీ తరపున కిర్లంపూడి ఏమ్మార్వో ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ భాదిత కుటుంబాలకు జనసేన పార్టీ తరపున అండగా వుంటామని భరోసా ఇచ్చారు. జగపతినగరం పంచాయతీకి సంబంధించి మూడు గ్రామాల…

APTELANGANA

ఘనంగా కామ్రేడ్ సయ్యద్ మియా జానీ వర్ధంతి

ఘనంగా కామ్రేడ్ సయ్యద్ మియా జానీ వర్ధంతి అశ్వరావుపేట సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో కామ్రేడ్ సయ్యద్ మియా జానీ 14వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు అశ్వారావుపేట పట్టణం లో సిపిఐ కార్యాలయం నందు స్థూపం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, అనంతరము స్థూపం వద్ద జిల్లా కార్యదర్శి సయ్యద్ సలీం జెండాను ఆవిష్కరించినారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దమ్మపేట సిపిఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ…….నిస్వార్థ సేవకు మారుపేరు సయ్యద్…

AP

పార్వతీపురం మన్యం జిల్లాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఇటీవలే పెరగడం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది.

పార్వతీపురం మన్యం జిల్లాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఇటీవలే పెరగడం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, రాయుపల్లి రవి, పువ్వల ప్రవీణ్ తదితరులు పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయతీలోని పలు గ్రామాలను పర్యటించారు. కిడ్నీ వ్యాధికి గల కారణాలు, వైద్య చికిత్సలు, ప్రభుత్వ సహాయం తదితరు వాటిపై ఆరా తీశారు. కిడ్నీ వ్యాధితో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా…

AP

పెద్దాపురం గ్రామంలో అతి పురాతన శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో జీవద్వజం ద్వార పాలకులు, ఆంజనేయ స్వామి విగ్రహ పున ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా÷ వీరులపాడు పెద్దాపురం గ్రామంలో అతి పురాతన శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో జీవద్వజం ద్వార పాలకులు, ఆంజనేయ స్వామి విగ్రహ పున ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ప్రధాన అర్చకులు సీతారామ చార్యులు ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణ నడుమ 11. 16 నిమిషాల శుభముహూర్తాన ప్రతిష్ట చేశారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు సతి సమేతంగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నరు 20వేల మందికి అన్నప్రసాద ఏర్పాటుచేసిన గ్రామ కమీటీ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన…

AP

గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం అందించడం జన్మ జన్మల సుకృతం అన్న మామిడి నరసింహమూర్తి

  ప్రత్తిపాడు,గర్భిణీ మహిళలకు,తల్లులకు ఒక పూట ఆకలి తీర్చి వారికి పౌష్టికాహారం అందజేయడం పూర్వజన్మతో పాటు గర్భిణీ తల్లులకు ఆహారాన్ని అందించడం జన్మ జన్మల సుకృతమని ప్రత్తిపాడు మండలం ఒమ్మింగి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మామిడి నరసింహమూర్తి పేర్కొన్నారు. ప్రతిపాడు మండలం రాచపల్లి గ్రామంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు సుమారు 160 మంది గర్భిణీ మహిళలు వైద్య పరీక్షలు నిమిత్తం…

AP

క్రియాశీల సభ్యత్వల నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని కిర్లంపూడి మండల కమిటీ అధ్యక్షుకు ఉలిసి అయిరాజ్

క్రియాశీల సభ్యత్వల నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని కిర్లంపూడి మండల కమిటీ అధ్యక్షుకు ఉలిసి అయిరాజ్ పిలుపునిచ్చారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గత రెండు సంవత్సరాలుగా క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది ఆంధ్ర రాష్ట్రమంతా జరుగుతోంది రాష్రంలో ప్రమాదవశాస్తూ మరణించిన 96 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకి రు॥4.80 కోట్లు, ప్రమాధబారినపడిన 165 మందికి మెడికల్ బిల్లుల నిమిత్తం సుమారు 2 కోట్ల రూపాయలు అందించి పార్టీ వారి…

AP

కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయం,జగన్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

సచివాలయంలో సుదీర్ఘంగా సాగిన ఏపీ క్యాబినెట్ (AP Cabinet) సమావేశం ముగిసింది. కర్నూలుకు న్యాయ రాజధాని(Capital) హంగులు ఏర్పాడేలా న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, విశాఖ టెక్ పార్కు కు 60 ఎకరాలు కేటాయిస్తూ, వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖ రాజధాని అంశాన్ని ప్రస్తావించకపోయినప్పటికీ ఆ దిశగా క్యాబినెట్ ఆమోదాలు కనిపించడం గమనార్హం. ఏపీ క్యాబినెట్ (AP Cabinet) నవరత్నాలతో పాటు గత ప్రభుత్వ…

AP

ఈనెల 15, 16,17 తేదీల్లో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన

కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఈనెల 15, 16,17 తేదీల్లో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకి సంబంధించి నేడు చంద్రబాబు స్టేట్ టూర్ కోఆర్డినేటర్స్ రవి యాదవ్, గంటా గౌతమ్, పరుచూరి కృష్ణ, టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూతో కలిసి చంద్రబాబు పర్యటించే రూట్ ని పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఫిబ్రవరి 15, 16 ,17 తేదీల్లో చంద్రబాబు పర్యటన ఖరారు…