AP

AP

నూతన అన్నవరం ట్రస్టు బోర్డు మెంబెర్ దలే చిట్టిబాబుని అభినందించిన ఎమ్మెల్యే పర్వత

  కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ని అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నూతనంగా నియమితులైన దలే చిట్టిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.ఎమ్మెల్యే పర్వత మరియు స్థానిక వైస్సార్సీపీ నేతలు చిట్టిబాబుని పూలమాలలు వేసి దుశ్శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా దలే చిట్టిబాబు మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడంలో ఎమ్మెల్యే పర్వత ఎప్పుడూ ముందు ఉంటారని కొనియాడారు.ఎమ్మెల్యే పర్వత అడుగుజాడల్లో నడుస్తూ…

AP

నాసిరకమైన భోజనం విద్యార్థులు ఎలా తిన్నాలి. – ఎస్ఎఫ్ఐ

పార్వతీపురం మన్యం జిల్లా నాసిరకమైన భోజనం విద్యార్థులు ఎలా తిన్నాలి. – ఎస్ఎఫ్ఐ • ఆకలితో విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నిరసన దీక్ష • రోజుల తరబడి భోజనం బాగులేకపోవడంతో మంగళవారం కంచాలు తిరగేసిన విద్యార్థులు • అధికారుల హామీతో కార్యక్రమం ముగింపు పార్వతీపురం స్థానిక బైపాస్ రోడ్డులో గల గిరిజన సంక్షేమ పోస్టు మెట్రిక్ కళాశాల బాలురు వసతీ గృహంలో మంగళవారం నాడు విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు భోజనం బాగులేకపోవడంతో హాస్టల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం…

AP

ప్రోటోకాల్ విషయంపై ఎంక్వయిరీ చేసిన,జిల్లా పంచాయతీ అధికారి (DPO) కొండలరావు.

  ప్రోటోకాల్ విషయంపై ఎంక్వయిరీ చేసిన,జిల్లా పంచాయతీ అధికారి (DPO) కొండలరావు. ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం,ఇందుకూరు పేటలో ఉన్న మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) కొండలరావు సమక్షంలో గత 2022 సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదో తేదీన దేవీపట్నం మండలం లోని శరభవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన సచివాలయం ప్రారంభోత్సవానికి దేవారం గ్రామపంచాయతీ సర్పంచ్ తుర్రం రమాదేవి కి…

AP

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ, ధర్నా చేసిన నంద్యాల కాంగ్రెస్ నాయకులు

  దేశ సంపదను దోచి కార్పొరేట్ సంస్థలకు పంచి పెడుతున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని సామాన్య ప్రజలను దోచుకుంటున్నారన్న నంద్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, నంద్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ ల ఆదేశాల మేరకు నంద్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య,కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ చైర్మన్ సంపంగి రామకృష్ణ ల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ స్టేట్ బ్యాంక్…

APTELANGANA

ఏకంగా 2 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‍ చోరీ.. ఎలా బయటపడిందంటే!

ఆశ్చర్యపరిచేలా ఓ వెరైటీ దొంగతనం జరిగింది. ఏకంగా 2 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ (Railway Track Stolen) చోరీకి గురైంది. అంటే రైలు పట్టాలనే దొంగలు ఎత్తుకుపోయారు. మొత్తంగా రైల్వే ట్రాక్‍నే మాయం చేశారు. బిహార్‌ (Bihar) లోని సమస్తిపూర్‌(Samastipur)లో ఇది జరిగింది. మొబైల్ సిగ్నల్ టవర్లు, బ్రిడ్జిల వస్తువులు చోరీ జరిగిన ఘటనలు గతంలో జరుగగా.. ఇప్పుడు ఏకంగా కిలోమీటర్ల మేర రైలు పట్టాలే దొంగతనానికి గురయ్యాయి. ఇద్దరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఉద్యోగుల…

AP

`వందే భారత్` తరహాలో మెగా సిటీలకు వందే మెట్రో రైళ్లు

వందే మెట్రో రైళ్లు(Vande Metro) ఈ ఏడాది ఆఖరి నాటికి పరుగు పెట్టబోతున్నాయి. దేశం లోని ప్రధాన నగరాలను కేంద్రంగా చేసుకుని కనీసం 100 కిలోమీటర్ల పరిధిలోని సిటీలను కలుపుతూ ఈ మెట్రలోను నడపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ నాటికి వందేభారత్ రైళ్ల (Trains) మాదిరిగా వందే మెట్రో రైళ్లను పరిచయడం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ ఏడాది ఆఖరి నాటికి వందే మెట్రో…

AP

ఎన్నికల బడ్జెట్‌, ఎస్సీలకు పెద్ద పీట, బీసీలకు నామమాత్రం

ఎన్నికల బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం( Telangana Budget) రూపకల్పన చేసింది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను సోమవారం ప్రవేశపెట్టారు. సంక్షేమానికి పెద్ద పీట(Welfare) వేస్తూ ఎన్నికల దిశగా కేటాయింపులను చూపారు. గత ఏడాది కంటే అంచనాలను భారీగా పెంచుతూ వచ్చే ఆర్థిక ఏడాది(2023-2024)కి రూ. 2,90,396 కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల బడ్జెట్ ( Telangana Budget) 2023-2024 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం(Telangana Budget) భారీ…

AP

ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగుల `డెడ్ లైన్ `కు జగన్మోహన్ రెడ్డి చెక్

xవిద్యార్థులకు పరీక్షల సమయం వచ్చేస్తోది. సాధారణంగా ఆ టైమ్ లోనే ఎప్పుడూ ఉపాధ్యాయులు ధర్నాలు, ఆందోళనలకు దిగుతుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు(Jagan Employees) ఎన్నికలు సమీపంలో ఆందోళన బాట పడతారు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. ప్రభుత్వానికి ఈనెల 26వ తేదీ డెడ్ లైన్ పెట్టారు. ఆ రోజు లోపు సీపీఎస్ (CPS)రద్దు చేయకపోతే ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఈనెల 24న యూటీఎఫ్ ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ఉద్యోగుల సంఘాలు జేఏసీగా ఏర్పడి…

AP

నీలకంఠపురం ఎక్స్ప్రెస్ బస్సును తప్పించిపోయి కానాను ఢీ

పార్వతీపురం మన్యం జిల్లా 12 గంటల 45 నిమిషాలకు పార్వతిపురం డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు గుమ్మలక్ష్మీపురం నుండి పార్వతీపురం వెళుతుండగా మండ సమీపంలో ఎదురుగా వస్తున్న నీలకంఠపురం ఎక్స్ప్రెస్ బస్సును తప్పించిపోయి కానాను ఢీకొని అదుపుతప్పి రోడ్డుపై తిరగబడింది ఆ సమయంలో సుమారు 23 ప్రయాణికులు జర్నీ చేస్తున్న అన్నారు పురుషులు 10 మంది స్త్రీలు 13 మంది ఇద్దరికీ స్వల్పంగా గాయాలు అవ్వడంతో వారికి కురుపాం ఆసుపత్రికి తరలించారు ఒకరికి కంటిపై ఒకరికి…

AP

11వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

  పార్వతీపురం మన్యం జిల్లా : 11 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ, కార్మిక సంఘం(అయర్ల) జిల్లా కార్యదర్శి, సిపిఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంఘం పిలుపునిచ్చారు. పట్టణ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి ప్రధాన రహదారి గుండా వెళ్తూ ప్రచారకార్యక్రమం నిర్వహించారు. ఫిబ్రవరి 15-20 తేదీలలో పాట్నా- బీహార్ లో జరిగబోయే ఈ జాతీయ మహాసభలకు ప్రతి ఒక్కరూ హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని…