నూతన అన్నవరం ట్రస్టు బోర్డు మెంబెర్ దలే చిట్టిబాబుని అభినందించిన ఎమ్మెల్యే పర్వత
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ని అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నూతనంగా నియమితులైన దలే చిట్టిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.ఎమ్మెల్యే పర్వత మరియు స్థానిక వైస్సార్సీపీ నేతలు చిట్టిబాబుని పూలమాలలు వేసి దుశ్శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా దలే చిట్టిబాబు మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడంలో ఎమ్మెల్యే పర్వత ఎప్పుడూ ముందు ఉంటారని కొనియాడారు.ఎమ్మెల్యే పర్వత అడుగుజాడల్లో నడుస్తూ…

