AP

AP

పార్వతీపురం మండలం డోకిశీల ఆశ్రమ పాఠశాల

పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ డోకిశీల పంచాయతీ ఆశ్రమ పాఠశాలలో స్కూల్ హెడ్ మాస్టర్ హాస్టల్ వార్డెన్ పట్టించికోవడం లేదు హాస్టల్ విద్యార్థులు స్నానాలు చేయకుండా ఎలా వెళ్తామని క్లాస్ రూమ్ కి వెళ్ళమని విద్యార్థులుఆందోళన చెందుతున్నారు రెండు రోజుల నుంచి తాగడానికి మంచి నీరు స్నానానికి నీళ్ళు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు 206 మంది విద్యార్థులు ఇలాగే ఉన్నామని తెలియజేశారు

AP

దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీ పి. గొందురు ఆర్ అండ్ ఆర్ కాలనీ లో దేవీపట్నం మండల అధ్యక్షులు మరిశెట్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం

దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీ పి. గొందురు ఆర్ అండ్ ఆర్ కాలనీ లో దేవీపట్నం మండల అధ్యక్షులు మరిశెట్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం నకు ముఖ్య అతిధులు గా రంపచోడవరం నియోజకవర్గంటీడీపీ ఇంచార్జి శ్రీమతి వంతల రాజేశ్వరి మరియు నియోజకవర్గం పరిశీలకులు యర్ర వేణుగోపాల్ రాయుడు మరియు అరకు పార్లమెంట్ ఆర్గనైసింగ్ కార్యదర్శి సంఘం శ్రీకాంత్ రంపచోడవరం మండలం అధ్యక్షులు కారం సురేష్ బాబు దేవీపట్నం…

AP

Mlc అరుణ్ కుమార్ గారు, మీరు చదువుకున్న వ్యక్తి , మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి పట్ల అసభ్యంగా పదజాలంతో మాట్లాడటం మహిళలకు చాలా బాధాకరమైన విషయం,

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామం Mlc అరుణ్ కుమార్ గారు, మీరు చదువుకున్న వ్యక్తి , మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి పట్ల అసభ్యంగా పదజాలంతో మాట్లాడటం మహిళలకు చాలా బాధాకరమైన విషయం, గేదెలు కాసుకునే వ్యక్తులైన మహిళల పట్ల గౌరవంగా మాట్లాడరు మీరు దళిత సమాజా వర్గానికి చెందిన నాయకులై ఉండి దళిత మహిళా పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం, కీసర గ్రామంలో జగనన్న ఇళ్ల…

APTELANGANA

క్రమ నిర్మాణాలకు పెట్టింది పేరుగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక

4 H D అక్రమ నిర్మాణాలకు మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక పెట్టింది పేరుగా మారింది. అనుమతులు లేకుండా చేపడుతున్న పనులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలను చేపట్టి వాటికి ఇంటి నంబర్లు కూడా పొందుతున్నారు. అక్రమ షెడ్ల నిర్మాణాలు కొందరు ప్రజాప్రతినిధులకు కాసులు కురిపిస్తున్నాయి. అసైన్డ్ భూముల అమ్మకం, కొనుగోళ్లు చేయ రాదనే నిబంధన ఉన్నా.. ఇక్కడ అమలు కావడం లేదు. ప్రజాప్రతిని ధులు, రాజకీయ నాయకులే ఈ దందాను…

AP

సమస్యలపై పెద్దఎత్తున కదం తొక్కిన అంగన్వాడీలు

  ఏలూరు (కలెక్టరేట్),ఫిబ్రవరి – 6: సమస్యల పరిష్కారం కోసం ప్రతి అంగన్వాడీ కార్యకర్త వీరనారి ఝాన్సీరాణిల పోరాడాలని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల యం.ఎల్.సి.షేక్ సాబ్జి అన్నారు.ఈ మేరకు సోమవారం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక జ్యూట్ మిల్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన సాగింది.అనంతరం జరిగిన ధర్నాకు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ హసీనా అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా షేక్ సాబ్జి పాల్గొని…

APTELANGANA

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను(Yuvagalam) అడ్డుకునే ప్రయత్నం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను(Yuvagalam) అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. పోలీసు ఆంక్షల నడుమ సాగుతోన్న యాత్ర తరచూ టెన్షన్ కు దారితీస్తోంది. ప్రచార రథాన్ని సీజ్ చేయడం, బహిరంగ సభలను అడ్డుకోవడంలాంటి ప్రయత్నాలను పోలీసులు(Police) చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా క్యాడర్ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా టెన్షన్ నెలకొంటోంది. పాదయాత్రను వైసీపీ అడ్డుకుంటోందని.(Yuvagalam) చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వేదికగా శుక్రవారం రాత్రి ఉద్రిక్తతను చూశాం. 100 కిలో మీటర్ల…

AP

ఏలూరు గిలకల గేట్ సెంటర్ గుర్తుతెలియని మహిళా 32 రైలు కింద పడి మృతి

ఏలూరు జిల్లా ఏలూరు గిలకల గేట్ సెంటర్ గుర్తుతెలియని మహిళా 32 రైలు కింద పడి మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. మృతి చెందిన మహిళ వివరాల కోసం ఆరాధిస్తున్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు… మృతురాలి బంధువులు ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు…

APTELANGANA

కానిస్టేబుల్ (ట్రేడ్స్ మ్యాన్) (Constable (Tradesman)) పోస్ట్ ల భర్తీకి BSF నోటిఫికేషన్ విడుదల

కానిస్టేబుల్ (ట్రేడ్స్ మ్యాన్) (Constable (Tradesman)) పోస్ట్ ల భర్తీకి BSF నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గానూ, వారు బీఎస్ఎఫ్ (BSF) అధికారిక వెబ్ సైట్ rectt.bsf.gov.in. లో లాగిన్ కావాల్సి ఉంటుంది. వెబ్ సైట్ లో నోటిఫికేషన్ పబ్లిష్ అయిన నాటి నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వయో పరిమితి, విద్యార్హత తదితర రిక్రూట్ మెంట్ (BSF…

AP

తారాస్థాయికి చేరిన గన్నవరం వైసీపీ నేతల విభేదాలు.. దుట్టా, యార్లగడ్డపై..!

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల అసంతృప్తి చల్లారకముందే కృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వంశీకి టికెట్ ఇస్తే సహకరించేంది లేదని ఇద్దరు నేతలు తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని వారు అధిష్టానానికి కూడా తెలిపినట్లు చెప్పారు. తాజాగా దుట్టా, యార్లగడ్డ మధ్య జరిగిన సంభషణపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహం…

APTELANGANA

హైదరాబాద్‌ (Hyderabad) బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ (Hyderabad) బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. బాగ్‌లింగపల్లిలోని వీఎస్టీ సమీపంలో ఉన్న ఓ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్‌ సామాగ్రి ఉండటంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్‌ ఇంజిన్ల సహకారంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాము పరిసర ప్రాంతాల్లో బస్తీలు ఉండడంతో స్థానికులు…