AP

APTELANGANA

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని వన విహార్ అర్బన్ పార్క్ లో ఫారెస్ట్ అధికారులు అవగాహన కార్యక్రమం

4 H D ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని వన విహార్ అర్బన్ పార్క్ లో ఫారెస్ట్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూమిపై ప్రాణికోటి మనుగడకు చిత్తడి నేలలే మూలం. చిత్తడి నేలలను భూమికి ఉన్న మూత్రపిండాలు అని కూడా అంటారు. ఇవి నీటి వనరులకు, మంచినీటికి మూలాలుగా ఉన్నాయి. భూమి ఉపరితలం నుంచి వ్యర్థాలను చిత్తడి నేలలు ఫిల్టర్ చేస్తాయి.…

AP

హేలపురి బాలోత్సవ నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు

ఏలూరు ఫిబ్రవరి 2: ఈనెల 4,5 తేదీలలో ఏలూరులో జరిగే హేలాపురి బాలోత్సవం మూడవ పిల్లల సంబరాలు నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని హేలాపురి బాలోత్సవం ఆహ్వాన సంఘం నాయకులు గుడిపాటి నరసింహారావు, అడుసుమిల్లి నిర్మల చెప్పారు. ఏలూరులోని పవర్ పేటలో అన్నే భవనం వద్ద హేలాపురి బాలోత్సవం మూడవ పిల్లల సంబరాలు నిర్వహణ జరుగుతున్న ఏర్పాట్లను ఆహ్వాన సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా గుడిపాటి నరసింహారావు,అడుసుమిల్లి నిర్మల మాట్లాడుతూ బాలోత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు…

APCINEMA

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ కి సిద్ధం

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ కి సిద్ధం అయ్యింది. ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందే అన్‌ స్టాపబుల్‌ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ ను స్ట్రీమింగ్‌ చేసేందుకు ఆహా సిద్ధం అయ్యింది. పవన్‌ కళ్యాణ్ కళ్యాణ్‌ ఎపిసోడ్ విషయంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రభాస్‌ ఎపిసోడ్‌ ను కూడా రెండు పార్ట్‌ లుగా స్ట్రీమింగ్‌ చేశారు. అంతే కాకుండా ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్‌ చేయడం…

AP

ఏపీలో ఇప్పడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

ఏపీలో ఇప్పడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ ఆరోపణలు చేస్తుండటంతో రాష్ట్రంలో ఇది చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. తనను అవమానించిన చోట ఉండలేం అంటూ అనుచరుల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన దగ్గర మరో 12 సిమ్ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఇటు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ…

AP

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పాల్వంచలోని తో గూడెం మిషన్ భగీరథ ప్లాంట్ లో SE &EE ఆఫీసును ముట్టడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పాల్వంచలోని తో గూడెం మిషన్ భగీరథ ప్లాంట్ లో SE &EE ఆఫీసును ముట్టడి చేయడం జరిగింది.కార్మికులకి ఇవ్వాల్సిన నెలవారీ జీతాల పెంపుదల, రెగ్యులరైస్,మరియు 8 గంటల డ్యూటీ విధానం గురించి ఆఫీస్ ని ముట్టడి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ నాయకులు మరియు టిఆర్ఎస్కెవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కొత్త వెంకన్న గౌడ్ గారు మరియు టిఆర్ఎస్కెవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

AP

జగన్ ఎత్తుగడకు టెక్నాలజీతో చెక్ పెట్టేలా చంద్రబాబు చతురత

విజయం సాధించడానికి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ఎలక్షనీరింగ్ ఈ మూడు అంశాలు ప్రధానం. వాటిలో ఏ ఒక్క దానిలో వెనుకబడ్డా గెలుపు అందుకోవడం కష్టం. ఆ విషయాన్ని బాగా తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఈసారి వాటికి మరింత పదును పెడుతూ వాలంటీర్లు, వాళ్లకు సమాంతరంగా పొలిటికల్ వాటంటీర్లను సిద్ధం చేశారు. వాళ్ల ద్వారా ఇప్పటికే ఓటర్ల జాబితాలోని టీడీపీ సానుకూల ఓటర్ల పేర్లను తొలగించారు. ఆ విషయాన్ని గమనించిన టీడీపీ…

AP

ద్విచక్ర వాహనాలు వాడుతున్న కార్మికులకు అవగాహన

ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై ఈ రోజు అనగా 31.01.2023 వ తేది నాడు ఏలూరు ఇంఛార్జి డిఎస్పీ జి వి యస్ పైడేశ్వరరావు గారు,భీమడోలు సీఐ వి వెంకటేశ్వరరావు గారు ద్వారక తిరుమల ఎస్ఐ సుదీర్ గారు వారి యొక్క సిబ్బంది తో సిహెచ్ పోతేపల్లి గ్రామంలో ఉన్న గోద్రెజ్ ఆయిల్ ప్లాంట్ కర్మాగారం నందు హెల్మెట్ ధరించడం వలన కలిగి ఉపయోగాలను గురించి ద్విచక్ర…

AP

రాజమండ్రి డెల్టా హాస్పిటల్ వారి సౌజన్యంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం మండలం యర్రవరంలో నియోజకవర్గ ఇంచార్జి వరుపుల తమ్మయ్యబాబు ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు పెంటకోట మోహన్,సోషల్ మీడియా కన్వీనర్ గంగిరెడ్ల మణికంఠ ఆధ్వర్యంలో రాజమండ్రి డెల్టా హాస్పిటల్ వారి సౌజన్యంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసారు.డెల్టా హాస్పిటల్ జనరల్ మేనేజర్ క్రాంతికుమార్,యాక్టివిటీస్ మేనేజర్ శివప్రసాద్ సూచనలతో డాక్టర్ కె.వి.డి వరప్రసాద్ పలు రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమం…

AP

పార్వతిపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో కొలువైయున్న గిరిజన ఆరాధ్య దైవం అయిన శ్రీశ్రీశ్రీ సంబరపాలమాంబ సిరిమానోత్సవం

పార్వతిపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో కొలువైయున్న గిరిజన ఆరాధ్య దైవం అయిన శ్రీశ్రీశ్రీ సంబరపాలమాంబ సిరిమానోత్సవం అంగుగరంగ వైభవంగా ఎటువంటి ఆటంకం లేకుండా జరిగింది. ఈ జాతరకు సుమారు రెండు లక్షల వరకు భక్తులు అమ్మవారి దర్శనార్థం వచ్చారని అంచనా. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గడ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు అమ్మవారి దర్శనార్థం విచ్చేశారు. ఉపముఖ్యమంత్రి.. గిరిజన సంక్షేమ మంత్రి వర్యులు అయినటువంటి శ్రీ…

AP

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటియకులగూడెం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ

31.01.2023 ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటియకులగూడెం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా రాజమండ్రి డిపో కి చెందిన AP 35 Z 0122 నంబర్ గల బస్ భద్రాచలం నుండి రాజమండ్రీ వెళ్తుండగా C.I మణికంఠ రెడ్డి తనిఖీ చేయగా తమిళనాడు కి చెందిన నలుగురు వ్యక్తుల వద్ద నుండి సుమారు 20 కేజీ ల గంజాయిని పట్టుకున్నారు నిందితులు భద్రాచలం నుండి తమిళనాడు…