AP

AP

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటియకులగూడెం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ

31.01.2023 ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటియకులగూడెం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా రాజమండ్రి డిపో కి చెందిన AP 35 Z 0122 నంబర్ గల బస్ భద్రాచలం నుండి రాజమండ్రీ వెళ్తుండగా C.I మణికంఠ రెడ్డి తనిఖీ చేయగా తమిళనాడు కి చెందిన నలుగురు వ్యక్తుల వద్ద నుండి సుమారు 20 కేజీ ల గంజాయిని పట్టుకున్నారు నిందితులు భద్రాచలం నుండి తమిళనాడు…

AP

గోధుమపిండి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్

  పార్వతీపురం మన్యం జిల్లా : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మున్సిపాలిటీలలో అర్హులైన పేదలకు గోధుమపిండి పంపిణీ ప్రారంభం అయింది. జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ బుధవారం స్థానిక నాయుడు వీధిలో గోధుమపిండి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆహార భద్రతకు గోధుమపిండిని ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు రెండు కేజీల గోధుమపిండిని కిలో రూ.16 చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో…

AP

ఏబీవీపీ కార్యకర్తలపై దాడిని నిరసిస్తూ, చెన్నూర్ పట్టణంలో ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మామిడి అక్షిత ఆద్వర్యంలో ర్యాలీ

4 H D ఏబీవీపీ కార్యకర్తలపై దాడిని నిరసిస్తూ, చెన్నూర్ పట్టణంలో ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మామిడి అక్షిత ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షిత మాట్లాడుతూ, సిద్దం వేణు అనే ఒక బిఅరెస్ zptc తమ నాయకుడిని కాలితో తన్నాడు అని, దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. నాడు విద్యార్ధుల భలిదానాల ఫలితంగా వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తూ, అధికారం ఉందనే మధంతో విద్యార్థి నాయకుల పై దాడి…

AP

నాడు మరో ఎన్టీఆర్,ఎమ్జీఆర్ నేడు పల్నాడులో జగన్ `సింహ`నాదం!

ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్ అంటూ ఇటీవల తనకుతాను పోల్చుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(YCP Jagan) తాజాగా సింహంగా అభివర్ణించుకున్నారు. `తోడేళ్లందరూ ఒక్కటవుతున్నారు. అయినా, భయపడకుండా మీ బిడ్డ సింహంలా ఒక్కడే ఎదురెళ్లుతున్నాడు` అంటూ వినుకొండ(Vinukonda) మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి అనడం చర్చనీయాంశం అయింది. పొత్తుల క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు సిద్దమవుతున్నాయని గ్రహించిన ఆయన ప్రత్యర్థులను తోడేళ్లతో పోల్చారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి…

APTELANGANA

బీడీ కార్మికుల జీవనోపాధి, ఆరోగ్యం, మనుగడకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు

బీడీ కార్మికుల జీవనోపాధి, ఆరోగ్యం, మనుగడకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ బీడీ కార్మికులకు హామీ ఇచ్చారు. ‘హాత్ సే హాత్ జోడో’ అభియాన్‌లో భాగంగా.. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలో షబ్బీర్ అలీ బీడీ కార్మికులు, తేకేదార్ పరిశ్రమకు సంబంధించిన ఇతరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణలోని 14 ప్రధాన బీడీ పరిశ్రమల ద్వారా దాదాపు…

AP

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదం

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. తాను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపము తలెత్తడంతో టేక్ ఆఫ్ అయిన కొంత సమయానికే ల్యాండ్ అయిపోయింది. సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని సేఫ్ ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఎలాంటి నష్టం జరగలేదని, సమస్య కారణాలు లోపం సంభవించడానికి గల కారణాలు గుర్తించి, సరిదిద్దే పనిలో మునిగిపోయారు సిబ్బంది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీలో…

AP

గోకవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.ఎమ్మెల్యేకి స్థానిక నేతలు ఘన స్వాగతం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఇ.గోకవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.ఎమ్మెల్యేకి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికి పూలమాలలతో , శాలువా కప్పి సన్మానించారు.ఎమ్మెల్యే పర్వత ఇంటి ఇంటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకి వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక…

AP

నాయుడు వలస గ్రామంలో అంగన్వాడి పోస్ట్ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు

పార్వతీపురం, మన్యం జిల్లా : కెమిశీల పంచాయతీ నాయుడు వలస గ్రామం నాయుడు వలస గ్రామంలో అంగన్వాడి పోస్ట్ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని. కోరుతూ పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఐటిడిఏ పిఓ విష్ణు చరణ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నుండి పత్రిక విలేకరులతో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు…

AP

హెల్మెట్ లేకుండా వాహనలు నడుపుతున్నవాహనదారులకు కౌన్సిలింగ్

ఏలూరు జిల్లా, ఏలూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి .ఆదివారపు పేట చిన్న మార్కెట్ సెంటర్ వద్ద హెల్మెట్ లేకుండా వాహనలు నడుపుతున్నవాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి, సరియైన ధ్రువపత్రాలు చూపించని వాహనదారులకు. చలానాలు విధిస్తున్న ఏలూరు రెండవ పట్టణ సిఐ. పీ.చంద్రశేఖర్, ఎస్సై. ప్రసాద్, మరియు సిబ్బంది….

AP

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం. పెద్దశాఖ పంచాయతీ జల గ్రామం

  నాడు నేడు స్కూళ్ల పనులకు సంబంధించి ఒక్క అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి కొన్ని స్కూళ్లలో నాడు నేడు పనులు కోసం ఉపాధ్యాయులే కాంట్రాక్ట్ అవతారం ఎత్తి లక్షల రూపాయలు బిల్లులు సకాలంలో నేటికీ అందకపోవడంతో ఉపాధ్యాయులే ఏమి చేయలేని పరిస్థితిలో చేతులెత్తే పరిస్థితికి దారితీసింది : ఎప్పుడు బిల్లులవుతాయి ఇంకా ఎప్పుడు స్కూలు నేడు నాడు పనులు పూర్తి అవుతాయి అంటూ లబోదిబోమని ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులు…