AP

APTELANGANA

పాదయాత్ర పూర్తి చేసుకుని ఆసుపత్రికి లోకేష్

నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదటి రోజు పూర్తి అయ్యింది. పాద యాత్ర పూర్తి అయిన వెంటనే పీఈఎస్ ఆసుపత్రికి లోకేష్ వెళ్లారు. అక్కడ ఉదయం గుండె పోటుతో సొమ్మసిల్లి పడిపోయిన తారకతర్న ను లోకేష్ పరామర్శించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. తారకరత్న ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి లోకేష్ తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి చికిత్స అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు గాను…

AP

సేవా మూర్తి కి ఘన సత్కారం

  పార్వతీపురం మన్యం జిల్లా : పోలీస్ కృష్ణమూర్తి సేవలు ఎనలేనివని పార్వతీపురం మన్యం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు టి. చంద్రశేఖర రావు, ఉపాధ్యక్షులు కే. నారాయణ రావు(8వ వార్డ్ కౌన్సిలర్) లు పేర్కొన్నారు . గురువారం మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణమూర్తిని దుశ్శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మీడియా ముఖంగా మాట్లాడుతూ.. పట్టణ పోలీస్ స్టేషన్ లో వృద్ధుమిత్ర కో ఆర్డినేటర్ గా విధులు…

AP

రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఈరోజు ఉదయం టెన్నిస్ స్టార్ పీ.వీ సింధు అమ్మవారిని దర్శించుకున్నారు

ఏలూరు జిల్లా…. పెదవేగి మండలం రాట్నాలగుంట…రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఈరోజు ఉదయం టెన్నిస్ స్టార్ పీ.వీ సింధు అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు ఇచ్చి పి.వి సింధును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

AP

ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాట..

ఇద్దరూ అధికార పార్టీ నేతలే.. ఒకరు సీఎం జగన్ తొలి కెబినేట్‌లో మంత్రిగా పని చేశారు. మరొకరు సీనియర్ శాసనసభ్యులు. ఈ ఇద్దరి మధ్య మొదలైన మాటల తీవ్రత దూషణలు.. సవాళ్లు విసురుకునే వరకు వెళ్లింది. ఒకానొక స్టేజిలో ఇద్దరు గల్లాలు పట్టకునే వరకు వెళ్లిందని విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరంటే.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. వీరిద్దరు నువ్వెంత అంటే నువ్వెంత..…

AP

ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ- ఏఐటియూసి సంయుక్తంగా నిరసన దీక్ష

  25.01.2023 బుధవారం, ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ- ఏఐటియూసి సంయుక్తంగా నిరసన దీక్ష కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు పరిశ్రమని, ఈపరిశ్రమను ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ మౌనంగా కూర్చుందని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి…

AP

జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలే చంద్రబాబు విజయానికి మెట్లు

గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రాకపోవడానికి కారణాలను టీడీపీ(Jagan-CBN) అన్వేషిస్తోంది. ఇప్పటికీ ఆ పార్టీకి అంతుచిక్కడం లేదు. మెరుగైనా పాలన కోసం జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు(AP Publice) ఓటేశారా? చంద్రబాబు పరిపాలన నచ్చలేదా? అనేది టీడీపీకి బోధపడడంలేదు. ప్రజలు చంద్రబాబును అర్థం చేసుకోలేక పోయారని కొందరు, ప్రస్తుత తరానికి చంద్రబాబు కనెక్ట్ కాలేకపోయారని మరికొందరు చెప్పుకొచ్చారు. తరం గ్యాప్ బాగా దెబ్బతీసిందని కొందరు పలు రకాలు గా ఇప్పటి దాకా అంచనా వేస్తూ…

APTELANGANA

భీమారం లో పిచ్చి కుక్కల స్వైర విహారం..

4 H D మంచిర్యాల జిల్లా// భీమారం లో పిచ్చి కుక్కల స్వైర విహారం.. పిల్లలు ఇంటి ముంగిట ఆడుకుంటుండగా పిచ్చి కుక్కల దాడి.. దాడిలో తీవ్రంగా గాయపడ్డ నలుగురు పిల్లలు.. పాక లో కట్టి ఉంచిన పశువులను కూడా వదలని పిచ్చి కుక్కలు.. పనులకు వెళ్లకుండా కర్రలతో ఇంటికి కాపలా కాస్తున్న పలు కాలనీవాసులు.. రెండురోజులుగా విన్నవించినా పట్టించుకోని సర్పంచ్ మరియు అధికారులు..

AP

ఏలూరు ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన “పురోగమనమా? తిరోగమనమా?”

ఏలూరు ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన “పురోగమనమా? తిరోగమనమా?” ఓ మనిషి నీ పయనం ఎటు అన్న అంశంపై అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య వక్త గా పాల్గొన్న పీస్ మెసేజ్ ఫౌండేషన్ (పిఎంసి) వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ సిరాజుర్రహ్మాన్, సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు నగరపాలక సంస్థ కో- ఆప్షన్ సభ్యులు శ్రీ ఎస్ ఎం ఆర్ పెదబాబు గారు ..…

AP

ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ కొక్కొండ రామశేషగిరి రావు పంతులు ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు.ముందుగా పాఠశాలకి చేరుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను ప్రతిఒక్కరూ నెమరు వేసికొన్నారు.ఈ సందర్భంగా విద్యాబుద్ధులని నేర్పించిన గురువులకు ఘన సన్మానం చేశారు.వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆద్యంతం ఆనందంగా గడిపారు.ప్రతిఒక్కరూ ఒకరి ఒకరికి పరిచయం చేసికొని ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉండాలని తెలియపరచారు.ఈ సందర్భంగా విద్యా బుద్ధులు…

AP

సింగర్ మంగ్లీకి చేదు అనుభవం.. కారుపై రాళ్ల దాడి..

తెలుగు ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సింగర్ మంగ్లీ అంటే ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రజలను చైతన్యపరిచేలా పాటలు పాడిన సింగర్ మంగ్లీ.. తర్వాత సినిమా పాటలతో కూడా బాగా పాపులర్ అయింది. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి సొంతంగా పాటలు నిర్మించడం, పాడటం చేసింది. మొత్తానికి సింగర్ మంగ్లీ అంటే తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా గుర్తుపట్టే స్థాయిని సంపాదించుకుంది. సింగర్ మంగ్లీ సినిమాలతో పాటు పలు ఈవెంట్లలో…