AP

AP

ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ కొక్కొండ రామశేషగిరి రావు పంతులు ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు.ముందుగా పాఠశాలకి చేరుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను ప్రతిఒక్కరూ నెమరు వేసికొన్నారు.ఈ సందర్భంగా విద్యాబుద్ధులని నేర్పించిన గురువులకు ఘన సన్మానం చేశారు.వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆద్యంతం ఆనందంగా గడిపారు.ప్రతిఒక్కరూ ఒకరి ఒకరికి పరిచయం చేసికొని ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉండాలని తెలియపరచారు.ఈ సందర్భంగా విద్యా బుద్ధులు…

AP

సింగర్ మంగ్లీకి చేదు అనుభవం.. కారుపై రాళ్ల దాడి..

తెలుగు ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సింగర్ మంగ్లీ అంటే ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రజలను చైతన్యపరిచేలా పాటలు పాడిన సింగర్ మంగ్లీ.. తర్వాత సినిమా పాటలతో కూడా బాగా పాపులర్ అయింది. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి సొంతంగా పాటలు నిర్మించడం, పాడటం చేసింది. మొత్తానికి సింగర్ మంగ్లీ అంటే తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా గుర్తుపట్టే స్థాయిని సంపాదించుకుంది. సింగర్ మంగ్లీ సినిమాలతో పాటు పలు ఈవెంట్లలో…

AP

SC సెల్ ఆధ్వర్యంలో యువగళం మహా పాదయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం

ఏలూరు జిల్లా SC సెల్ ఆధ్వర్యంలో యువగళం మహా పాదయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయండి బడేటి రాధాకృష్ణ (చంటి) ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఈరోజు ఏలూరు తెలుగుదేశం పార్టీ బడేటి క్యాంప్ కార్యాలయం నందు ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారి ఆశీస్సులతో SC సెల్ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు యాళ్ల సుజీవరావు ఆధ్వర్యంలో పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులను సమీకరించి ఒక రోజు ముందుగా లోకేష్…

AP

శ్రీ కొక్కొండ రామశేషగిరి రావు పంతులు ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ కొక్కొండ రామశేషగిరి రావు పంతులు ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు.ముందుగా పాఠశాలకి చేరుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను ప్రతిఒక్కరూ నెమరు వేసికొన్నారు.ఈ సందర్భంగా విద్యాబుద్ధులని నేర్పించిన గురువులకు ఘన సన్మానం చేశారు.వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆద్యంతం ఆనందంగా గడిపారు.ప్రతిఒక్కరూ ఒకరి ఒకరికి పరిచయం చేసికొని ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉండాలని తెలియపరచారు.ఈ సందర్భంగా విద్యా బుద్ధులు…

AP

ప్రతి శనివారం హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు హౌసింగ్ డే గా డిక్లేర్

*ఎన్టీఆర్ జిల్లా **, కంచికచర్ల మండలం, గండేపల్లి* ప్రతి శనివారం హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు హౌసింగ్ డే గా డిక్లేర్ చేశారు*, ఈ షెడ్యూల్ ప్రకారం ఈరోజు గండేపల్లి లేఔట్ 1 కి , మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి అధికారులు ,వాలంటీర్లు రావడం జరిగింది, ఈ లేఔట్ లెక్క ప్రకారం 3 ఎకరాల 74 సెంట్లు, 146 ప్లాట్లు ఉన్నాయి, 105 హౌస్ శాంక్షన్ అయ్యాయి, 23 హౌసెస్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి, 84 కంప్లీట్…

AP

రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు

రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి పార్వతీపురం : భారత ప్రధాని నరేంద్ర మోది మూడు నల్ల చట్టాల విషయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు, అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ, కార్మిక సంఘం(అయర్ల) జిల్లా కార్యదర్శి పి. సంగం డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలం, కృష్ణపల్లి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ,పంజాబ్ సరిహద్దుల్లో రైతులు 13…

AP

ఏలూరు జిల్లా ఏలూరు రహదారి భద్రత వార్షికోత్సవం భాగంగా ఏలూరులో పోలీసు అధికారులు హెల్మెట్ ధరించి ర్యాలీ

ఏలూరు జిల్లా ఏలూరు రహదారి భద్రత వార్షికోత్సవం భాగంగా ఏలూరులో పోలీసు అధికారులు హెల్మెట్ ధరించి ర్యాలీ చేపట్టారు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పాల్గొని సిబ్బందితో కలిసి ప్రమాద నిర్వహణ తీసుకోవలసిన జాగ్రత్తల వివరించారు హెల్మెట్ ధరించడంతో ప్రమాదం జరిగినప్పుడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా దోహదపడుతుందని అతివేగం ప్రమాదకరమని చెప్పారు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం చేయాలని కోరారు

APUncategorized

ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టర్ వద్ద ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయాలని ధర్నా

ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టర్ వద్ద ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయాలని ధర్నా నిర్వహించారు తక్షణమే ఆర్డర్ ను తేవాలని చట్ట సాధనకై కేవీపీఎస్ చేపట్టే నిర్వహణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కులవిపక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జిల్లా కమిటీ ఏలూరు ఆధ్వర్యంలో నేడు కలెక్టర్ ఆఫీసర్ ఎదురుగా ర్యాలీ నిర్వహించారు ప్రచార కార్యదర్శిగా A . ప్రాన్సీస్ గారు , సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు

AP

భారీ జన సమూహంతో, కంచికచర్ల నుండి నందిగామ వరకు పాదయాత్ర

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం : భారీ జన సమూహంతో, కంచికచర్ల నుండి నందిగామ వరకు పాదయాత్ర నిర్వహించిన, హైకోర్టు, సుప్రీంకోర్టు ,న్యాయవాది, మరియు తెలుగు రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు జై భీమ్ శ్రీనివాస్. ప్రత్యేక హోదా రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు , వస్తాయి, నిరుద్యోగ సమస్య తగ్గుతుందని. రాష్ట్రానికి ఉన్న అప్పులు కేంద్రమే భరించుకుంటుందని, ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు,

AP

డికె పట్నం గ్రామంలో దాహం కేకలు

  పార్వతీపురం మన్యం జిల్లా : పార్వతీపురం మండలం డికె పట్నం పంచాయతీ దాహం కేకలు వినబడుతున్నాయి. గ్రామ మహిళలు కాళీబిందులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆపార్టీ పార్వతీపురం మన్యం జిల్లా నీటి సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి పైపులైన్లు, మంచి నీటి ట్యాంక్ అలంకరణకే తప్ప ప్రజల దాహం తీర్చడం లేదని ఆరోపించారు. రెండు మూడు రోజులు గా ఆ గ్రామంలో ఇదే దుస్థితి అని మండిపడ్డారు. ఫలితంగా…