విశాఖలో పట్టాలు తప్పిన రైలు
విశాఖపట్నం జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derailed) తప్పింది. లోకో పైలట్ (రైలు డ్రైవర్) అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో రైళ్ల పునరుద్ధరణకు ఏర్పాట్లు ప్రారంభించారు. మంగళవారం విశాఖపట్నం-కిరండల్ ప్యాసింజర్ రైలు విశాఖపట్నం జిల్లా కాశీపట్నం సమీపంలో పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో రైలు ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. రైలు…

