AP

AP

విశాఖలో పట్టాలు తప్పిన రైలు

విశాఖపట్నం జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derailed) తప్పింది. లోకో పైలట్ (రైలు డ్రైవర్) అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో రైళ్ల పునరుద్ధరణకు ఏర్పాట్లు ప్రారంభించారు. మంగళవారం విశాఖపట్నం-కిరండల్ ప్యాసింజర్ రైలు విశాఖపట్నం జిల్లా కాశీపట్నం సమీపంలో పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో రైలు ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. రైలు…

AP

బాలయ్య అన్‌స్టాపబుల్ షోపై రోజా కామెంట్స్..

విజయవాడ భవానీ ద్వీపంలో సంక్రాంతి సబంరాల ముగింపు కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి రోజా పాల్గొన్నారు. కళకారులతో కలిసి కోలాట నృత్యం, మట్టి కుండలను మంత్రి రోజా తయారు చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.. నేడు భవానీ ద్వీపానికి వస్తే తన సొంత గ్రామానికి వచ్చినట్లు ఉందని.. పర్యాటకంగా ఏపీని అభివృద్ది చేస్తున్నామన్నారు. నూతన సంవత్సర వేడుకలను కూడా మెదటి సారి భవానీ ద్వీపంలో చేశామని.. విజయవాడ, విశాఖపట్నం,…

AP

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సంక్రాంతి పండగ జోష్

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సంక్రాంతి పండగ జోష్ లో ఉన్నారు. తన సొంత ఊరిలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య పండగ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. రోజూ రాజకీయాల కార్యకలాపాలు, సమావేశాలతో తీరిక లేకుండా గడిపే చంద్రబాబు పండగను పురస్కరించుకుని మనవళ్లతో సరదాగా గడుపుతున్నారు. మధ్యమధ్యలో రాజకీయ ప్రత్యర్థులపై చురకలూ వేస్తోన్నారు. మూడు సంవత్సరాల విరామం తరువాత చంద్రబాబు కుటుంబం నారావారి పల్లికి చేరుకోవడం ఇదే తొలిసారి. 2014…

AP

విజయవాడ ఎంపీ కేశినేని నాని (MP Keshineni Nani) మరోసారి సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు

విజయవాడ ఎంపీ కేశినేని నాని (MP Keshineni Nani) మరోసారి సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ ప్రక్షాళన కావాలన్నది తన కోరికని.. కేశినేని చిన్నే కాదు, మరో ముగ్గురు వ్యక్తులు టికెట్ ఇస్తే తన మద్దతు ఉండదని తేల్చి చెప్పారు. ఎంపీ టికెట్ పై తనకో క్లారిటీ ఉందని.ఎంకరప్షన్ కోసం నేను రాజకీయాల్లోకి రాలేదన్నారు. తాను జీవితంలో ఎవరిని మోసం చేయలేదన్నారు ఎంపీ కేశినేని నాని. తన కంటే చిన్ని యాక్టివ్ గా…

AP

సేవా మూర్తి కి ఘన సత్కారం

  పార్వతీపురం మన్యం జిల్లా : పోలీస్ కృష్ణమూర్తి సేవలు ఎనలేనివని పార్వతీపురం పట్టణ పెద్దలు రగుమండల. సత్యన్నారాయణ, ఇసకల. ఉదయ్ కుమార్ లు పేర్కొన్నారు . శనివారం వారు పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది సమక్షంలో కృష్ణ ముర్తిని దుశ్శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ పోలీస్ స్టేషన్ లో వృద్ధుమిత్ర కో ఆర్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్న కె. కృష్ణ ముర్తి(హెచ్. సి1273) ప్రతి నెల…

AP

వైసీపీ నేతల చూపు అంతా ఆ యంగ్ లీడర్‌పైనే.. క్రేజ్‌ను వాడుకుంటూ..

కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ యంగ్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు తెలియని వారుండరు. అతి కొద్దికాలంలో ఫేమస్ లీడర్‌గా మారారు. సోషల్ మీడియాలో తన మాటలతో యూత్‌కు బాగా దగ్గరయ్యారు. ఆయన స్పీచ్‌కు భారీ క్రేజ్ ఉంటుంది. వైఎస్ జగన్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశారు. వైసీపీలోనే కీలక నేతగా ఎదిగారు. అయితే ఇటీవల పార్టీలోని సీనియర్ నేతల విభేదాలతో కాస్త సెలెంట్ అయ్యారు. గత ఎన్నికలకు ముందు ఎవరెన్ని అన్న తాను…

AP

కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద కొనసాగుతున్న వాహనాల కొనసాగుతున్న వాహనాల రద్దీ…

ఎన్టీఆర్ జిల్లా నందిగామ.. సంక్రాంతి సెలవులు రావడంతో జీవనోపాధి కోసం పలు ప్రాంతాల్లో స్థిరపడ్డ ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ తమ కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు పల్లె బయలుదేరిన పట్టణం… కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద కొనసాగుతున్న వాహనాల కొనసాగుతున్న వాహనాల రద్దీ… సంక్రాంతి సెలవులు వారం రోజులు ఇవ్వటంతో హైదరాబాదు నుంచి విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది…. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయా…

AP

వైసీపీ నాయకుల ఆధిపత్యం పేద ప్రజలకు పనికిరాని ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకులు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామం..

నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు మరియు కీసర గ్రామ పార్టీ అధ్యక్షుడు కుక్కల శీను ఆదేశాలతో కీసర గ్రామంలోని జగనన్న ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగింది, కీసర గ్రామంలో 358 లబ్ధిదారులు ఉన్నారు , లబ్ధిదారులు అందరూ కి సౌడు భూమి ఇవ్వటం వలన ఇప్పటికీ ఇల్లు నిర్మాణం జరగలేదు, వైసీపీ నాయకుల సౌడు భూములు కొనుగోలు చేసి పేద ప్రజలకు…

AP

యువతకు వివేకానందుడు ఆదర్శ ప్రాయం

పార్వతీపురం మన్యం జిల్లా: యువతకు వివేకానందుడు ఆదర్శ ప్రాయమని వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ (హెచ్.సి1273) కె. కృష్ణమూర్తి అన్నారు. స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా పార్వతీపురం మండలం, చిన్నమరికి గ్రామంలో ఉన్న నిరుపేదలకు, వృద్దులకు, దుప్పట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ…స్వామి వివేకనందుని ఆశయాలు, మార్గం అనుసరణీయమని తెలిపారు.ఆయన జాతికందించిన సేవలు ఎనలేనివాని కొనియాడారు. కావున నేటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకొని జాతి హితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అలాగే…

AP

కోడిపందాలు రాయుళ్ల వ్యూహాలను పెదవేగి తహసీల్దార్ ఎన్.నాగరాజు, ఎస్.ఐ లక్ష్మణ్ తారుమారు

ఏలూరున జిల్లా…. పెదవేగి మండలం, కూచింపూడి గ్రామంలో కోడిపందాలు రాయుళ్ల వ్యూహాలను పెదవేగి తహసీల్దార్ ఎన్.నాగరాజు, ఎస్.ఐ లక్ష్మణ్ తారుమారు చేశారు. అధికారుల కళ్లుగప్పి అందంగా నిర్మించుకున్న కోడిపందాలు బిరులను, గురువారం తహసీల్దార్, ఎస్.ఐ లు తమ సిబ్బందితో వెళ్లి ధ్వంసం చేశారు. గత రెండేళ్లుగా కోడిపందాలు నిషేధం అనే ప్లెక్సీలు వాడ వాడలా పెట్టి సంక్రాంతి మూడురోజులు రాజకీయ వత్తిడుల వల్ల అధికారులు చూసి చూడనట్టు వదిలేశారు. అదే పరిస్థితి ఈ ఏడాది కూడా మూడురోజులు…