AP

APHealthNationalTELANGANA

భయపెడుతున్న ర్యాట్ ఫీవర్…

కేరళలో మరో కొత్త ఫీవర్‌ బెంబేలెత్తిస్తోంది. ఎర్నాకుళం నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరికి ర్యాట్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అతిరపల్లిలోని సిల్వర్‌ స్టార్మ్‌ వాటర్‌ థీమ్‌ పార్క్‌ను సందర్శించిన విద్యార్థులకు ర్యాట్‌ఫీవర్‌ సోకడంతో వాటర్‌ థీమ్‌ పార్క్‌ను మూసివేయాలని సూచించారు అధికారులు. వాటర్ థీమ్ పార్కును మూసివేయాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు. ఎర్నాకుళం నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరికి ర్యాట్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అతిరప్పిలి…

AP

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో విశాఖలో రెండ్రోజుల పాటు ప్రచార హంగామా

పెద్దగా తేడాలేం లేవు.! అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎవరు అధికారంలో వున్నా ఇంతే.! గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో విశాఖలో రెండ్రోజుల పాటు ప్రచార హంగామా నడిచింది. ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయల మేర ఒప్పందాలు జరిగినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు. గతంలో చంద్రబాబు దాదాపు పది లక్షల కోట్లన్నారు. అంతకు ముందూ ఇలాంటివి జరిగాయి. భవిష్యత్తులోనూ జరుగుతాయి. పెట్టుబడిదారుల్ని, పారిశ్రామిక వేత్తల్ని ఆహ్వానించేందుకు ఇదొక…

AP

తిరుమల శ్రీవారి నడక మార్గం భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

తిరుమల శ్రీవారి నడక మార్గం భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నడక మార్గంలో వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు త్వరలో జారీ చేస్తామని ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి భక్తులు అభిప్రాయాలను సేకరించి నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. భక్తులతో నేరుగా తిరుమలకు సంబంధించిన అంశాలపైన ఈవో ధర్మారెడ్డి మాట్లాడారు. ఆ సమయంలో భక్తులు దివ్య దర్శనం గురించి ప్రస్తావించారు. దీని పైన అన్ని రకాలుగా చర్చించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదే…

AP

కేంద్రం నుంచి జగన్‌కు శుభవార్త- ఇన్వెస్టర్ల సదస్సు సాక్షిగా: విశాఖలో..!!

విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నం వేదికగా.. ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కోలాహలంగా కొనసాగుతోంది. దేశీయ, విదేశీ పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, కరణ్ అదాని, జీఎంఆర్, సజ్జన్ భజాంక, పునీత్ దాల్మియా, అర్జున్ ఒబెరాయ్, నవీన్ జిందాల్, హరి మోహన్ బంగూర్, కియా ఇండియా చీఫ్ కబ్ డోంగ్ లీ పాల్గొన్నారు. తొలి రోజే 11.50 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందాలను ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు. కేంద్రం నుంచి గడ్కరీ..…

AP

లెప్రసీ కాలనీకి త్రాగునీటిని సక్రమంగా అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంఘం డిమాండ్

లెప్రసీ కాలనీకి త్రాగునీటిని సక్రమంగా అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంఘం డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆ కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన కాలనీ వాసులతో కలిసి మీడియా ముఖంగా మాట్లాడారు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లెప్రసీ కాలనీలో సుమారు 18 ఇల్లు ఉన్నాయని, గత సంవత్సర కాలంగా వీరికి త్రాగునీరు సక్రమంగా అందడం లేదని, ఫలితంగా…

APTELANGANA

అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టు రట్టు

అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టు రట్టు 300 రకాల వస్తువులను రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తింపు ముఠా సభ్యులనుంచి నకిలీ డేట్‌ల స్టాంప్స్, స్టిక్కర్స్ స్వాధీనం నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తామన్న పోలీసులు హైదరాబాద్: భాగ్యనగరంలోని బొడుప్పల్‌లో అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కాలం చెల్లిన వస్తువులను రీసైక్లింగ్ చేస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్లతో పాటు తినుబండారాలు, షాంపులు, సబ్బులను రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. కాలం…

AP

జగన్ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి

జగన్ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తమను సరిగ్గా పట్టించుకోవడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యమంతో మొదలైన ఆందోళనలను చల్లార్చేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పడు ప్రయత్నాలు చేస్తున్నా తాత్కాలిక ఉపశమనాన్ని కలిపిస్తుంది. నానాటికీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వైరం పెరుగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకుటీడీపీ, జనసేనతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. సీపీఎస్ ఉద్యమంతో మొదలు.. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తమ ప్రభుత్వం రాగానే వెంటనే…

APCINEMA

వేగంగా ఏపీలో రాజకీయ సమీకరణాలు

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి. కీలక నేతలకు పార్టీలు గాలం వేస్తున్నాయి. అందులో భాగంగా నేతల జంపింగ్స్ పెరిగాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ నుంచి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ..ఇప్పుడు కాషాయం పార్టీకి చెందిన మరో ముఖ్య నేత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. జనసేన – టీడీపీ పొత్తు వేళ…

AP

గన్నవరం సచివాలయం 3లో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగి చేసిన పాడు పని అతనికి మహిళలంతా కలిసి దేహ శుద్ధి

గన్నవరం సచివాలయం 3లో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగి చేసిన పాడు పని అతనికి మహిళలంతా కలిసి దేహ శుద్ధి చేసేలా చేసింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతికి తీరని వేదన మిగిల్చింది. ఇంతకీ గన్నవరం సచివాలయ ఉద్యోగి ఏం చేశారంటే.. మర్మాంగం కోసి.. గుండె బయటకు తీసి, పొట్టచీల్చి సైకోలా.. క్రైం లవ్ స్టోరీలో షాకింగ్‌విషయాలు తెల్లారితే పెళ్లి.. కానీ పెళ్లి రద్దు అని చెప్పిన వరుడి కుటుంబం గన్నవరం సచివాలయం మూడు లో ఈడ్పుగంటి…

AP

వంగల దాలనాయుడు పై ఫిర్యాదు చేస్తున్న సురగాల ఉమామహేశ్వర రావు

  ఎస్సీ కులం నియోజకవర్గo అయితే నీకేంటి భాద,దళితులు అంటే నీకు అంత చిన్న చూపుఎందుకు, అగ్రకులాల వారే పదవులు చేపట్టి పరిపాలించాలా, పదవులు దళితులైన పెత్తనం మాత్రం అగ్రకుల నాయకులదే, అది నీకు తెలియదా, ఇంకొకసారి దళితుల గురించి తక్కువ చేసి మాట్లాడితే నీకు గుడ్డలిప్పి తంతా ఒక విలేఖరిగా ఉంటే విలేకరిగా ఉండు, లేదా రాజకీయ నాయకుడిగా ఉండాలనుకుంటే రాజకీయ నాయకుడిగా ఉండు, దళితులను తక్కువ చేసి పోస్టింగులు పెట్టి దళితుల వల్లే దళితుల…