AP

AP

జీవో నెంబర్ . 1 ని వెంటనే రద్దు చేయాలి

జీవో నెంబర్ . 1 ని వెంటనే రద్దు చేయాలి పార్వతీపురం :జీవో నెంబర్ . 1 ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ( ఎమ్.ఎల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు, అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ, కార్మిక సంఘం(అయర్ల) జిల్లా కార్యదర్శి పి. సంఘం డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలం, చినమరికి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ప్రజా హక్కులను కాలరాసే , ప్రజాసంఘాల నాయకులు గొంతు నొక్కే…

AP

నందిగామ నియోజవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి భారీ సంఖ్యలో చేరికలు

ఎన్టీఆర్ జిల్లా. నందిగామ నియోజవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి భారీ సంఖ్యలో చేరికలు కంచికచర్ల మండలం కీసర గ్రామంలో కీసర గ్రామ మాజీ సర్పంచ్ మీసాల కాంతారావు నేతృత్వంలో కంచికచర్ల మండల టిడిపి అధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో కీసర గ్రామ పార్టీ అధ్యక్షుడు కుక్కల శీను , వేల్పుల వెంకటరావు తెలుగుదేశం సీనియర్ నేత ఆధ్వర్యంలో 30 మంది వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమక్షంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ…

AP

యువ శక్తి” కార్యక్రమంను విజయవంతం చేయాలి

  పార్వతీపురం : “యువ శక్తి” కార్యక్రమం ను ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయాలని జనసేన పార్టి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ఉత్తరాంధ్ర ప్రచారకర్త తాడి. మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురం గ్రామంలో మండల అధ్యక్షరాలు ఆగూరు.మణి ఆధ్వర్యంలో “యువ శక్తి కార్యక్రమంపై మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా తాడి. మోహన్ కుమార్ మాట్లాడుతూ… ఉత్తరాంధ్రలోని నిరుద్యోగ యువత వలసల నిర్మూలనకు, వారి భవిష్యత్తుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్…

APCINEMAPOLITICS

అమెరికా నుంచి వచ్చిన తరవాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం

అమెరికా నుంచి వచ్చిన తరవాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై అనధికారిక సమాచారం బయటకు వచ్చింది. పదో తేదీన ఈ సమావేశం ఉంటుందని చెబుతున్నారు. చంద్రబాబు ఇంట్లోనే ఈ సమావేశం జరుగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సమావేశ ఏజెండా కుటుంబమా లేకపోతే రాజకీయాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశంపై స్పష్టత లేదు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల స్పందించాల్సి వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంత గొప్పగా స్పందించలేదన్న విమర్శలు…

AP

భూ రక్ష పథకంలో భాగంగా గ్రామ సభలో పాల్గొన్న.ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర.

తేదీ:6/1/2023. భూ రక్ష పథకంలో భాగంగా గ్రామ సభలో పాల్గొన్న.ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర. రెవెన్యూ అధికారుల సమక్షంలో గ్రామ సభ ద్వారా రైతుల భూముల రికార్డులను పరిశీలించామని ఓ ప్రకటనలో ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర తెలిపారు. ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం,దేవారం గ్రామపంచాయతీలోని పోతవరం గ్రామంలో ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద జరిగింది. ఈ సందర్భంగా దేవీపట్నం మండలం వైఎస్ఆర్సిపి యూత్ కన్వీనర్ మరియు శరభవరం,…

AP

నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుగాలి మెట్ట ఎపి మోడల్ స్కూల్లో సావిత్రి బాయి పూలే దంపతుల విగ్రహ ఆవిష్కరణ

నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుగాలి మెట్ట ఎపి మోడల్ స్కూల్లో సావిత్రి బాయి పూలే దంపతుల విగ్రహ ఆవిష్కరణ, పాల్గొన్న విద్యార్థి సంఘ నాయకులు, మహిళ ఐక్య వేదిక సంఘ సభ్యులు, ఎపి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు..

APTELANGANA

మరోసారి చొక్కపువాని వలసలో దాహం కేకలు

  పార్వతీపురం మన్యం జిల్లా : పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ ఒక రోజు గ్రామంలో అధికారులు వచ్చి చూసి వెళ్ళపోవడం తప్ప మళ్ళీ మొదటికి వచ్చింది చొక్కపువాని వలసలో గ్రామంలో దాహం కేకలు వినబడుతున్నాయి. ఈ మేరకు సీపీఐ( ఎం.ఎల్) లిబరేషన్ పార్టి ఆద్వర్యంలో వేకువ జామున గ్రామ మహిళలు కాళీబిందులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆపార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సంగం మీడియా ముఖంగా మాట్లాడుతూ చొక్కపువాని వలస…

AP

గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న సంక్రాంతి కానుక

గుంటూరు ఘటనపై మైలవరం వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ చేశారు. ఘటనను చిలువలు, పడవులు చేసి చూడటం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. ఉయ్యూరు శ్రీనివాస్ అనే వ్యక్తి చాల మంచి వ్యక్తని.. తనకు మంచి స్నేహితుడని తెలిపారు. పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి ఎదన్న చేయాలనే తపనతో ఆయన సేవ చేస్తున్నాడని తెలిపారు. ప్రవాసాంధ్రుల వల్ల దేశానికి మంచి జరుగుతుందన్నారు. టీడీపీతో కలిసి కార్యక్రమం చేశాడు కాబట్టే ఉయ్యూరు శ్రీనివాస్‌పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నారైలు…

APTELANGANA

బీ ఆర్ ఎస్ ఏపీ చీఫ్ తోట

సీనియర్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) BRS పార్టీ లో చేరబోతున్నారు. ఆయనకు ఏపీ అధ్యక్షుడి బాధ్యతలు ఇస్తున్నారని టాక్. జనసేన పార్టీలో కాపు సామాజివర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర రావు జనసేన పార్టీని వీడనున్నట్లు సమాచారం. హైదరాబాదులో రెండవ తేదీన ఆయన కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ తీర్ధాన్ని పుచ్చుకోనున్నారు . అదే రోజు ఆంధ్ర ప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర పేరును కేసీఆర్ ప్రకటించనున్నారు. సోమవారం ఉదయం…

AP

పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్

. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ నడిపే బడా వ్యాపారి(Political Business). ఒక బుల్లి టీవీ ఛానల్ ఓనర్ గా పేరుంది. జనసేన చీఫ్(Janasena) పవన్ కల్యాణ్ సామాజికవర్గానికి చెందిన లీడర్. ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి డిపాజిట్లు కూడా పొందలేని లీడర్ చంద్రశేఖర్‌. పదేళ్లుకు పైగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎవరికీ అందుబాటులో ఉండరని ప్రత్యేక గుర్తింపు ఉంది.…