AP

AP

టిడిపి ఎంపీటీసీ కౌన్సిలర్ లకు ఏదైనా జరిగితే ఆర్థిక మంత్రే బాధ్యత వహించాలి – డోన్ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి

టిడిపి ఎంపీటీసీ కౌన్సిలర్ లకు ఏదైనా జరిగితే ఆర్థిక మంత్రే బాధ్యత వహించాలి – డోన్ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు ఏదైనా జరిగితే స్థానిక ఎమ్మెల్యే,ఆర్థిక మంత్రి,పోలీసులే బాధ్యత వహించాలన్న తెలుగుదేశం పార్టీ డోన్ టిడిపి అభ్యర్థి ధర్మపురం సుబ్బారెడ్డి, నిన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా అంబాపురం కె శ్రీనివాసులు ప్రపోజల్స్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లను నిన్న రాత్రి పోలీసులు పిలుచుకు…

AP

ఏలూరు జిల్లా కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి గా భాధ్యతలు

ఈరోజు ఏలూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో నూతనంగా ఏలూరు జిల్లా కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి గా భాధ్యతలు చేపట్టిన శ్రీమతి D.ఆషా గార్ని కల్సి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు..మహిళా విభాగం జిల్లా చైర్ పర్సన్ కే. నాగమణి .,జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి దావాల నరేంద్ర బాబు,,జిల్లా సంయుక్త కార్యదర్శి లీలా రాణి,, ఏలూరు…

APTELANGANA

గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బంది తో సమావేశం నిర్వహించిన ఎ.టి.డబ్ల్యూ.ఓ రామ తులసి.

అల్లూరిసీతారామరాజు జిల్లా, దేవీపట్నం. దేవీపట్నం మండలం ముసళ్లకుంట గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బంది తో సమావేశం నిర్వహించిన ఎ.టి.డబ్ల్యూ.ఓ రామ తులసి. ఎ.టి.డబ్ల్యూ.ఓ రామ తులసి మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థులు మరణించడం చాలా బాధాకరం అని విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన వార్డెన్ నీ విధులు నుంచి తొలగించడం జరిగింది అని హెచ్.ఎం ని వేరే పాఠశాలకు బదిలీ చేయటం జరిగింది అని అన్నారు. ముసళ్లకుంట గిరిజన ఆశ్రమ పాఠశాల నూతన హెచ్. ఎం గా క్షేమభాయ్…

APTELANGANA

కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలి

కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలి పార్వతీపురం మన్యం జిల్లా మున్సిపాలిటీ పరిధిలో సర్వే నంబర్ 337లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలని సిపిఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సంగం డిమాండ్ చేశారు. వివిధ వార్తా పత్రికల్లో కామయ్య బందపై కథనాలు వస్తున్న నేపథ్యంలో గురువారం ఆయన మాట్లాడారు. సుమారు 13.57 ఎకరాల విస్తీర్ణం కలిగిన కామయ్య బందలో ఒక ఎకరా భూమిని కబ్జాదారులు…

AP

ఆంధ్ర ఒడిషా సరిహద్దులలో నాటు సారా స్థావరాలపై మెరుపు దాడులు

ఆంధ్ర ఒడిషా సరిహద్దులలో నాటు సారా స్థావరాలపై మెరుపు దాడులు 724 లీటర్ల నాటు సారా 200కేజీల ఇప్ప పువ్వు స్వాధీనం తో పాటు 6100 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం మరియు ముగ్గురు అరెస్టు పార్వతీపురం మన్యం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి. విద్యా సాగర్ , స్పెషల్ ఎన్ఫోర్స్మెమెంట్ బ్యూరో అదనపు ఎస్పీ శ్రీ. దిలీప్ కిరణ్ వారి పర్యవేక్షణలో ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆర్. సుధాకర్ మరియు ఒడిషా ఎక్సైజ్ సూపరిటెండెంట్ బెహరా…

AP

ఏలూరులో చోదిమెళ్ళ దగ్గర ప్రారంభమైన జోన్ -2 సమీక్ష సమావేశం..

ఈ రోజు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏలూరులో చోదిమెళ్ళ దగ్గర ప్రారంభమైన జోన్ -2 సమీక్ష సమావేశం.. వేలాదిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు

AP

పొత్తు చిత్తేనా? టీడీపీకి దూరంగా జనసేన జరుగుతోందా?

ఎవరో ఒకరు.. ఎప్పుడో అప్పుడు ఏదో పుల్లలు పెడుతూనే ఉంటారు. ఈసారి చంద్రబాబు భయమే పవన్ కళ్యాణ్ ను దూరం చేసుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు మౌత్ పీస్ గా భావించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ‘కొత్తపలుకు’ పేరిట అంటించిన మంటలు ఇంకా చల్లారడం లేదు. జనసైనికులు దీనిపై మండిపడుతున్నారు. పవన్, నాగబాబు, నాదెండ్ల సైతం టీడీపీ కుట్రలను పసిగట్టారని చర్చ సాగుతోంది. నిజానికి పవన్ ఒక మంచి ఉద్దేశంతో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను…

APTELANGANA

ఓల్డ్‌ సిటీ.. విద్యుత్‌ చోర్‌ సిటీ.. ఆ భారమంతా తెలంగాణపైనే!

ఓల్‌ సిటీ.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్, ఎంఐఎం పార్టీ. ముస్లిం సామాజికవర్గం అధికంగా ఉండే ఈ ఓల్డ్‌ సిటీ పరిధిలోకి వచ్చే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు దశాబ్దాలుగా ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. అక్కడ పోటీ చేసేందుకు కూడా కొన్ని పార్టీలు అభ్యర్థులను నిలపడం లేదు. నిలిపినా గెలవడం లేదు. దీంతో పాతబస్తీ ఎంఐఎం అడ్డాగా మారింది. నాయానో భయానో అక్కడి ఓటర్లు కూడా ఎంఐఎం అభ్యర్థులనే గెలిపిస్తూ వస్తున్నారు. అంతా…

APCINEMA

పక్కలోకి రమ్మన్నారు అంటూ క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన ఆమని..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కల్ట్ క్లాసిక్ మూవీలతో భారీ పాపులారిటీ అందుకున్న హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. శుభలగ్నం, శుభసంకల్పం ,మావిచిగురు ఇలా ఎన్నో క్లాసిక్ చిత్రాలలో నటించి మెప్పించిన ఈమె.. కె విశ్వనాథ్ సహా ఎంతో మంది దిగ్గజ దర్శకులతో పనిచేసిన ఘనత ఆమె సొంతం. ఆమని (Amani) సినీ పరిశ్రమలో అగ్ర నటుల సరసన కథానాయకగా నటించి మెప్పించారు. దశాబ్దాల కెరియర్ లో అగ్రనాయికగా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ…

AP

కాలినడకన వచ్చే నాటు సారా రవాణాపై అర్థరాత్రి మెరుపు దాడులు

పార్వతీపురం మన్యం జిల్లా పట్టణంలో కాలినడకన వచ్చే నాటు సారా రవాణాపై అర్థరాత్రి మెరుపు దాడులు 800 లీటర్ల నాటు సారా స్వాధీనం, ముగ్గురు అరెస్టు మరియు మరో ముగ్గురిపై కేసు నమోదు పార్వతీపురం మన్యం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ. వి. విద్యా సాగర్ గారు స్పెషల్ ఎన్ఫోర్స్మెమెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీ. దిలీప్ కిరణ్ వారి ఆదేశాల మేరకు సెబ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అర్థరాత్రి దాటిన తరువాత కాలినడకన ఒడిషా…