AP

AP

వైయస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

వైయస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు .. కుల, మత, రాజకీయ పార్టీలు చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి .. పెన్షన్లు తొలగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ దుర్మార్గపు ప్రచారం : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు .. నందిగామ నగర పంచాయతీ పరిధిలో 4203 మంది లబ్ధిదారులకు వైయస్సార్ పెన్షన్ కానుక ..…

APPOLITICSTELANGANA

BRS లో చేరబోతున్న ఆంధ్రా నాయకులపై KA పాల్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. జాతీయ పార్టీ హోదా దక్కేందుకు సాధించాల్సిన సీట్లు ఓట్లు రాబట్టేందుకు మెల్ల మెల్లగా కేసీఆర్‌ అడుగులు వేస్తున్నాడు. పక్క రాష్ట్రం ఏపీలో సభలు, సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు అంటూ ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక నేటి సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఏపీకి చెందిన పలువురు నాయకులు మరియు మాజీ ఐఏఎస్ అధికారులు బీఆర్ఎస్ లో…

AP

గుంటూరు తొక్కిసలాటపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సంక్రాంతి కానుకల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించి వేదిక నుంచి వెళ్లిపోయిన…

AP

కందుకూరు మృతుల కుటుంబాలకు సీఎం జగన్ 2 లక్షల ఎక్స్ గ్రేషియా

నిన్న నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు రోడ్ షోలో అపశృతి చోటు చేసుకోవడం తెలిసిందే. సభలో తోపులాట జరగటంతో తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందారు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన పట్ల దేశ ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇంకా గాయపడిన వారికి 50 వేల రూపాయలు ప్రకటించారు. ఇక ఇదే ఘటనపై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్…

AP

విశాఖ కేంద్రంగా సోమవారం ఏర్పాటు చేసి కాపునాడుకు వైసీపీ డుమ్మాన కాపు సమావేశం (Vizag Kapu) రాజకీయ కాక రేపుతోంది

విశాఖ కేంద్రంగా సోమవారం ఏర్పాటు చేసిన కాపు సమావేశం (Vizag Kapu) రాజకీయ కాక రేపుతోంది. ఆ సమావేశంలో చేసే తీర్మానాల ఆధారంగా పొత్తులకు కూడా అవకాశం ఉంటుంది. ప్రధానంగా సభకు ఫేస్ గా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కనిపిస్తున్నారు. ఆయన ` మెగా`ఫ్యామిలీకి సన్నిహితుడు. ప్రత్యేకించి చిరంజీవికి ఆప్తుడుగా పేరుంది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా (TDP)ఉన్నారు. కానీ, పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపారు. అయినప్పటికీ అసెంబ్లీలో…

AP

జగన్ ఐదేళ్ల పదవీకాలం ముగిసే సమయానికి మొత్తం అప్పులు రూ. 11 లక్షల కోట్లు

పార్లమెంట్ వేదికగా ప్రకటించిన ఏపీ అప్పులపై టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ రచ్చ మొదలైంది. కడప పర్యటనలో ఏపీ అప్పుల గురించి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు హయాం కంటే తక్కువ అప్పు చేశామని అన్నారు. సరిగ్గా ఈ పాయింట్ మీద ఆయన్ను టీడీపీ నిలదీస్తుంది. కాగ్ లెక్కలను తీస్తే ఎవరు ఎన్ని అప్పులు చేశారో తెలుస్తుందని సవాల్ చేశారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. పార్లమెంటుకు తప్పుడు లెక్కలు ఏపీ ప్రభుత్వం ఇచ్చిందని ఆరోపించారు. అప్పులపై చర్చకు…

AP

ప్రజలకు వెదర్ అలెర్ట్

ప్రజలకు వెదర్ అలెర్ట్. ఓ వైపు చలితో వణికిపోతున్న ప్రజలను వర్షాలు ముంచెత్తనున్నాయి. రానున్న 3 రోజుల్లో ఏపీ (Andhra pradesh)లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ గురువారంనాటికి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.…

AP

ఏపీ పోలీస్ సంక్రాంతి అలెర్ట్‌!!

ఏపీ రాష్ట్రంలో సంక్రాంతి(Sankranti) పడుగకు ఒక ప్రత్యేకత ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్లి సందడి చేస్తారు. పండుగ సందర్భంగా వేసే కోడి పందెం(Cockfights) గోదావరి జిల్లాలను కళకళలాడేలా చేస్తోంది. చట్టవిరుద్ధంగా నడిచే కోడి పందెం చుట్టూ ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో రాజకీయం నడిచేది. గత ఏడాది ఏకంగా గుడివాడ కేంద్రంగా క్యాసినోస్ నడపడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అపవాదు తప్పలేదు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఆ వివాదం కారణంగా కొడాలి…

AP

ఢిల్లీకి అమరావతి(Amaravathi) రైతుల పోరు

అమరావతి(Amaravathi) రైతుల పోరు ఢిల్లీకిఅమరావతి(Amaravathi) రైతుల పోరుచేరింది. కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి రైతులు సిద్ధం అయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ ధర్నాకు దిగారు. రాజధానికి(Capital) భూములు త్యాగం చేసి రోడ్డున పడ్డ రైతులు వివిధ రూపాల్లో మూడేళ్లుగా పోరాడుతున్నారు. ప్రజా క్షేత్రంలో పోరాడుతూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల(3 Capital ) అంశం రైతులను నట్టేట ముంచింది. మూడేళ్లుగా నిర్విరామంగా…

AP

జగన్మోహన్ రెడ్డి తప్పు తెలుసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC)చైర్మన్ పయ్యావుల కేశవ్ కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లెం వేశారు. సక్రమంగా సమావేశాలను(Meetings) నిర్వహించుకోవడానికి అనువుగా లేకుండా పరిస్థితులను మార్చేశారు. దీంతో ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో రహస్యంగా ఉంచుతున్నారు. పీఏసీ(PAC) చైర్మన్ గా టీడీపీ సీనియర్ లీడర్ పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్ సర్కార్ లోని అతి పెద్ద తప్పును బయటకు తీశారు. సుమారు రూ. 25వేల కోట్ల విలువైన సమాచారం గల్లంతైన అంశాన్ని బయట పెట్టారు. ఆ…