వైయస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్
వైయస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు .. కుల, మత, రాజకీయ పార్టీలు చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి .. పెన్షన్లు తొలగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ దుర్మార్గపు ప్రచారం : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు .. నందిగామ నగర పంచాయతీ పరిధిలో 4203 మంది లబ్ధిదారులకు వైయస్సార్ పెన్షన్ కానుక ..…

