AP

AP

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే (Indian Railways) మరో కీలక నిర్ణయం

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే (Indian Railways) మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ టికెట్ తీసుకొని, జనరల్ బోగీల్లో ప్రయాణించేవారు అదే టికెట్‌పై స్లీపర్ కోచ్‌లో జర్నీ చేయవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రైల్వే ప్రయాణికులకు (Railway Passengers) ఈ వెసులుబాటు లభిస్తుంది. సాధారణంగా భారతదేశంలోని రైళ్లల్లో జనరల్ బోగీలు నిత్యం కిటకిటలాడుతుంటాయి. పండుగ వేళల్లో ఈ రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికులు కూర్చోవడానికి కూడా…

AP

గిరిజన విద్యార్థినుల భవిష్యత్తును కాపాడాలి.ఆదివాసి జేఏసీ డిమాండ్.

గిరిజన విద్యార్థినుల భవిష్యత్తును కాపాడాలి.ఆదివాసి జేఏసీ డిమాండ్. ప్రభుత్వం తక్షణమే స్పందించి ముసిని కుంట బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్ లో మౌలిక సౌకర్యాలు కల్పించి గిరిజన విద్యార్థినుల భవిష్యత్తును కాపాడాలని ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం,పోతవరం గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముసిని కుంట ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల…

APTELANGANA

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరంపు కాల్ అధికారుల విచారణలో ఆసక్తికరం చేసేది సీనియర్ ఇంజనీర్..

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరంపు కాల్ అధికారుల విచారణలో ఆసక్తికరం చేసేది సీనియర్ ఇంజనీర్.. చేసింది తుంటరి పని.. ఫ్లయిట్‌కి లేటయిందని, విమానంలో బాంబు ఉందని బెదరించాడు.. చిట్టచివరికి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు హైదరాబాద్: హైదరాబాద్ నుంచి చెన్నైకు బయలు దేరే విమానం టేకాఫ్ తీసుకోవడానికి రెడీ అవుతున్న సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఓ బెదిరంపు ఫోన్ కాల్ వచ్చింది. విమానంలో బాంబు పెట్టామనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. దీంతో ఒక్కసారిగా కలకలం…

APTELANGANA

ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అల్లదుర్గ్ టౌన్ లో బైక్ ర్యాలీ

అల్లదుర్గ్ మెదక్ ప్రతినిధి : అల్లదుర్గంలో హిందూ యువ వాయిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అల్లదుర్గ్ టౌన్ లో బైక్ ర్యాలీ నిర్వహించరు…..

APTELANGANA

చిల్లంగిలో శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

  కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసియున్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పంచామృతాభిషేకములు, అన్నపూర్ణాదేవికి కుంకుమార్చన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించికున్నారు. రాత్రి 9 గంటలకి శ్రీ స్వామివారికి లింగోద్భవ సమయమున మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 21 రకముల ద్రవ్యములతో సద్యోజాత విధానముగా షోడశోపచార పూజాధి కార్యక్రమాలు కన్నుల…

APTELANGANA

ఎమ్మెల్యే అవినీతి బాగోతం ప్రతివారం సీరియల్ గా విడుదల చేస్తా జ్యోతులనెహ్రూ

  కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన 15, 16 తేదీలలో సవ్యంగా సాగింది. ఆ పర్యటనకు వస్తున్న జన స్పందన చూసి ఓర్వలేక పోలీసులు సహాయంతో పర్యటన అడ్డుకోవడం ఈ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నీదర్శనమని అన్నారు. కొద్ది మందిపైనే కేసులు పెట్టడం కాదు వేలాదిమంది…

APTELANGANA

4 H D కోటపల్లి మండలం మల్లంపేట గ్రామం హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రత్న సత్య రెడ్డి పైన బిజెపి నాయకులు కోటపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు

4 H D కోటపల్లి మండలం మల్లంపేట గ్రామం హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రత్న సత్య రెడ్డి పైన బిజెపి నాయకులు కోటపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ జన్మదిన పురస్కరించుకొని పాఠశాల నందు విద్యార్థుల సమక్షంలో కేకు కట్ చేసి స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విధంగా రాజకీయ…

APCINEMA

తన సాంగ్ తనే రీమేక్ చేస్తున్న చిరు

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో రీమేక్ సినిమాలు చేసే ప్రస్తావన వస్తే వాటిలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అలాగే వెంకటేష్ ల పేర్లే ఎక్కువ వినిపిస్తాయి. అయితే వీరు ఇప్పటికీ రీమేక్ సినిమాలు చేస్తున్నారు కానీ ఇంట్రెస్టింగ్ గా మెగాస్టార్ చిరంజీవి అయితే ఓ రీమేక్ లో మళ్ళీ తన సినిమా సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ చూస్తే ప్రస్తుతం చిరంజీవి…

AP

రెండు లారీలు ఢీ

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అంతరాష్ట్ర రహదారిపై పోలీసు స్టేషన్ దాటిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ డౌన్ వద్ద ఉదయం 9.15 సమయంలో ఎదురుదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొనడంతో క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్ లారీ నుజ్జు లో ఇరుక్కుపోవడం తో స్థానిక ఎస్సై జగదీష్ నాయుడు తమ సిబ్బందితో జెసిబి మరో లారీ సహాయంతో బయటికి తీశారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం తో అందురు ఊపిరి పీల్చుకున్నారు

AP

చెన్నూరులో ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీక

4 H Dనేటి నుంచి చెన్నూరులో ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా ఏటా చెన్నూరు పట్టణంలోని పెద్ద మసీదు వెనకాల ఉన్న దర్గా వద్ద నిర్వహించే హజ్రత్ సయ్యదా బాబా రహమతుల్లా అలై ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవ కమిటీ సభ్యుల నేతృత్వంలో స్థానిక దర్గా ప్రాతంలో ఏర్పాట్లు చేశారు. దర్గాకు రంగులు వేయించి అందంగా ముస్తాబు చేశారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలు, పొరుగున ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల…