AP

AP

సం కల్ప సిద్దేశ్వర స్వామి ఆలయం లో స్వామి వారి దర్శనానికి తెల్లవారు జామున 3గంటల నుండి భక్తులు పోటెత్తారు

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజక వర్గం కిర్లంపూడి మండలం గోనేడ గ్రామం లో ఉన్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ సం కల్ప సిద్దేశ్వర స్వామి ఆలయం లో స్వామి వారి దర్శనానికి తెల్లవారు జామున 3గంటల నుండి భక్తులు పోటెత్తారు.పవిత్ర ఏలేరు నదిలో స్తానా లు ఆచరించి స్వామివారిని. దర్శించుకునీ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా తగు ఏర్పాట్లు చేశారు

AP

శ్రీ దాసంజనేయ స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అన్నదాన సంతర్పణ

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం. లో తామరాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దాసంజనేయ స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అన్నదాన సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ అన్నదానం లో పలు భక్తులు వేలాది సంఖ్య లో వచ్చి స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు..ఈ అన్నదాన సంతర్పణ గత కొన్నేళ్లుగా మహా శివరాత్రి పండుగ నాడు నిర్వహిస్తున్నారు…కాగా ఈరోజు శివరాత్రి కావడంతో చుట్టూ పక్కల గ్రామాలనుండి తరలి వచ్చారు.ఈ కార్య క్రమంలో ఆలయ కమిటీ,మరియు గ్రామ…

AP

హర హర మహాదేవ శంభో శంఖ రా అంటూ భక్తుల శివనామ స్మరణతో ముసునూరు పెదవేగి మండలాల మధ్యలో ఉన్న బలివే రామలింగేశ్వర స్వామి ఆలయం

ఏలూరుజిల్లా హర హర మహాదేవ శంభో శంఖ రా అంటూ భక్తుల శివనామ స్మరణతో ముసునూరు పెదవేగి మండలాల మధ్యలో ఉన్న బలివే రామలింగేశ్వర స్వామి ఆలయం శని వారం మారుమ్రోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దెందులూరు శాసన సభ్యులు కొటారు అబ్బయ్యచౌదరి. రాజ్య సభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ తో కలిసి బలివే రామస్వామిని దర్శించి పూజలు చేశారు. .ఎన్నో ఏళ్లకు అరుదుగా శని వారం శని త్రయోదశి కలయికతో రెండూ ఒకేసారి రావడం…

AP

సర్వజనులకు భగవంతుడు ఒక్కడే

పార్వతీపురం పట్టణంలోని ఓంశాంతి కేంద్రంలో 87వ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ సీఐ కృష్ణారావు విచ్చేశారు. ఈ వేడుకల్లో ముందుగా ప్రధాన రహదారి గుండా విశ్వశాంతి పాదయాత్ర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బ్రహ్మకుమారి జ్ఞాన రత్నం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సర్వజనులకు భగవంతుడు ఒక్కడే అని తెలిపారు. అలాగే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఏర్పాటు, ప్రాముఖ్యత గురించి తెలిపారు. నేటి దైనందిక జీవితంలో మానవుడు…

AP

దంపతులను వేధిస్తున్న ఆళ్లగడ్డ ఎస్ ఐ

  నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామానికి చెందిన అలిఫా,మాబు హుస్సేన్ దంపతులను తీవ్ర పదజాలంతో తిట్టి, భర్త మాబు హుస్సేన్ ను బుటుకాలితో తన్ని హింసించిన ఆళ్లగడ్డ ఎస్ ఐ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, చింతకుంట గ్రామ దంపతులు అలిఫా, మాబు హుస్సేన్ లకు ఏదైనా జరిగితే ఆళ్లగడ్డ ఎస్ఐ తిమ్మయ్య బాధ్యత వహించాల్సి ఉంటుందన్న నంద్యాల బిజెపి కార్యదర్శి షేక్ చాందిని.

APCINEMANationalTELANGANA

ఎన్టీఆర్‌కి అరుదైన గౌరవం. శతజయంతికి వంద నాణెం

అటు సినిమాలలో, ఇటు రాజకీయాలలో కూడా చెరగని ముద్రవేసిన నటసార్వభౌముడు, సమైక్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కి అరుదైన గౌరవం లభించనుంది. జూన్ 10వ తేదీన ఆయన శత జయంతి సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్‌ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదల చేయబోతోందని ఆయన కుమార్తె, బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. రిజర్వ్ బ్యాంకులోని కరెన్సీ, నాణేలని ముద్రించే మింట్ విభాగం అధికారులు ఇటీవల ఆమెని కలిసి నమూనా నాణెం…

AP

తూచ్ ఒకటి కాదు మూడే: సజ్జల రామకృష్ణారెడ్డి

ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న బెంగళూరులో పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడుతూ, “మూడు రాజధానుల కాన్సెప్ట్ మిస్ కమ్యూనికేషన్ అయ్యింది. ఏపీకి విశాఖ ఒక్కటే రాజధానిగా ఉంటుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్, గుంటూరులో ఓ అసెంబ్లీ సెషన్ నిర్వహిస్తాము. విశాఖ నుంచే పాలన సాగుతుంది,” అంటూ ఇంతకాలం వైసీపీ మనసులో దాచుకొన్న రహస్యాన్ని బయటపెట్టేశారు. బుగ్గన చేసిన ఈ తాజా ప్రకటనపై రాష్ట్రంలో అప్పుడే ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుండటంతో వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్‌…

AP

టిడిపి యువనేత నారా లోకేష్‌ మంగళవారం సత్యవేడు నియోజకవర్గంలో 19వ రోజు యువగళం పాదయాత్ర

టిడిపి యువనేత నారా లోకేష్‌ మంగళవారం సత్యవేడు నియోజకవర్గంలో 19వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు, బీసీ సంక్షేమంపై మంత్రులు చేస్తున్న వాదనలపై ఘాటుగా స్పందించారు. “బీసీ సంక్షేమంపై దమ్ముంటే చర్చకి రావాలని నన్ను పిలిచారు. మీరు సిద్దమైతే నేను సిద్దమే. సభాముఖంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను పాదయాత్రలో ఉన్నాను. ఈ పవిత్రమైన ఈ పాదయాత్ర ఆపే ప్రసక్తి లేదు. కనుక రాబోయే మూడు రోజులలో నా పాదయాత్ర షెడ్యూల్ మీకు పంపిస్తాను. దారిలో ఎక్కడైనా…

AP

కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.చంద్ర కిరణ్ ఆధ్వర్యంలో హెల్త్ మేళా

కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.చంద్ర కిరణ్ ఆధ్వర్యంలో హెల్త్ మేళా నిర్వహించారు. దీనిలో భాగంగా సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేశారు.ఈసైకిల్ ర్యాలీకి స్థానిక సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు,జడ్పిటిసి నీరుకొండ రామకుమారి సత్యనారాయణలు జెండా ఊపి ప్రారంభించారు . ఈ సందర్భంగా వైద్యాధికారి చంద్రకిరణ్ మాట్లాడుతూ ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల బిపి,షుగర్ వంటి పలు రోగాల రాకుండా నివారించుకోవచ్చు అని తెలిపారు.సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు ,జడ్పీటీసీ నీరుకొండ…

APTELANGANA

4 H D రెవెన్యూశాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం….

4 H D రెవెన్యూశాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం….. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని పాత మార్కెట్ కార్యాలయంలో స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండే ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు….. తల సేమియా వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక రోగులు, అత్యవసర సేవల నిమిత్తం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ IAS ప్రారంభించారు….. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి బాపు స్థానిక కౌన్సిలర్లు యువత మంచిర్యాల జిల్లా బ్లెడ్ బ్యాంక్…