AP

AP

మహిళల ఐపీఎల్ వేలంలో అమ్ముడైన తెలుగు క్రికెటర్లు వీరే..!

ఊహించినట్లుగానే మహిళల ఐపీఎల్ వేలంలో పలువురు భారత స్టార్ ప్లేయర్స్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. స్మృతి మందాన, దీప్తి శర్మ, రోడ్రిగ్స్ వంటి వారు జాక్ పాట్ కొట్టారు. వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ క్రికెటర్లు (Telugu States cricketers) కూడా మంచి ధర పలికారు. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న ఏపీ పేసర్‌ అంజలి శర్వాణిని రూ.55 లక్షలకు యూపీ వారియర్స్‌ దక్కించుకుంది. కనీస ధర రూ.30 లక్షలతో వేలంలోకి వచ్చిన ఆమెపై యూపీ ఆసక్తి…

AP

`ఇదేం ఖర్మ రాష్ట్రానికి..` మళ్లీ మొదలు! తూ.గో జిల్లాకు చంద్రబాబు!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(CBN Tour) ప్రజా ఉద్యమం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో `ఇదేం ఖర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ రెండో విడతకు సిద్దమయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట, పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాలకు బుధవారం వెళ్లనున్నారు. ఆయన పర్యటనలో మునుపటి మాదిరిగా రోడ్ షోలను(Road Shows) ఏర్పాటు చేశారు. జీవో నెంబర్ 1 అమలులో ఉన్న క్రమంలో గతంలో మాదిరిగా జనం వస్తే పోలీస్ ఏం చేస్తారు? అనేది ప్రశ్న. `ఇదేం ఖర్మ రాష్ట్రానికి..`…

AP

పి.ఎం.సి చైర్మన్ కోసుభవాని అధ్యక్షతన తల్లి తండ్రుల సమావేశం…,

పి.ఎం.సి చైర్మన్ కోసుభవాని అధ్యక్షతన తల్లి తండ్రుల సమావేశం…, ముఖ్య అతిధిగా పాల్గొన్న దేవీపట్నం మండలం వైఎస్ఆర్సిపి యూత్ కన్వీనర్ మరియు శరభవరం,దేవారం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర.. ఈ కార్యక్రమం అల్లూరి సీతారామ జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం దేవారం గ్రామపంచాయతీ ముసునిగుంట గ్రామంలో లో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాల నందు జరిగింది. ఈరోజు జరిగిన తల్లిదండ్రుల సమావేశానికి పి.ఎం.సి చైర్మన్ కోసుభవాని అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య…

AP

అంతర్ జిల్లాల ఆర్చరీ చాంపియన్ షిప్ పోటీలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభం

పార్వతీపురం లో ప్రారంభమైన అంతర్ జిల్లాల ఆర్చరీ చాంపియన్ షిప్ పోటీలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. పార్వతీపురం జూనియర్ కళాశాల ప్రాంగణంలో 66వ ఆంధ్ర ప్రదేద్ ఆర్చరీ పోటీలు ప్రారంభమయ్యాయి. 2023-2024 సంవత్సరపు అంతర జిల్లాల అండర్ 14 – 17 సంవత్సరాల బాలబాలికల విలువిద్యా క్రీడా పోటీలను జాయింట్ కలెక్టర్ ఓ. ఆనంద్, పోలీసు సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు జ్యోతి ప్రజ్వన, జాతీయ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. పోటీలు…

AP

ఎమ్మెల్యేలు, రీజినల్ కో ఆర్డినేటర్లకు వైసీపీ(YCP) శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి(Jagan) సీరియస్ గా క్లాస్

ఎమ్మెల్యేలు, రీజినల్ కో ఆర్డినేటర్లకు వైసీపీ(YCP) శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి(Jagan) సీరియస్ గా క్లాస్ తీసుకున్నారు. తాజాగా ఐ ప్యాక్ ఇచ్చిన సర్వేను వాళ్ల ముందుంచారు. ఆయన ఇచ్చిన టార్గెట్ ను కనీసం 50 శాతం మంది కూడా చేరుకోలేదని తెలుస్తోంది. దీంతో అసహనానికి గురైన జగన్మోహన్ రెడ్డి కొత్త పంథాను ఎంచుకున్నారు. స్వచ్చందంగా తప్పుకోవాలని సంకేతాలు ఇచ్చారని పార్టీలోని అంతర్గత చర్చ. ఇప్పుడు మంత్రుల్లో కనీసం 12 మంత్రి గ్రాఫ్ అట్టడుగున ఉందని ఐ…

AP

చంద్రబాబుకు లోకేష్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కేసులు పెడుతున్న ప్రభుత్వం

చంద్రబాబుకు లోకేష్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కేసులు పెడుతున్న ప్రభుత్వం జగ్గంపేటలో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట ఫిబ్రవరి 13: జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 15, 16, 17 తేదీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జగ్గంపేట లో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు ఎన్టీఆర్ కాంస్య విగ్రహం…

AP

ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే పౌరులు అవగాహన పరులు కావాల్సిందే

పార్వతీపురం మన్యం జిల్లా రిపోర్టర్.రాంప్రసాద్ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే పౌరులు అవగాహన పరులు కావాల్సిందే ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొతారపు ప్రసాద్ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఎన్జీవో హోమ్ లో జరిగిన జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రథమ జిల్లా సమావేశానికి ముఖ్య వక్తగా ఆయన హాజరయ్యారు.సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే. శ్రీనివాసరావు మాట్లాడుతూ..సహ చట్టం వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు.అధికార వికేంద్రీకరణతో నిధులు సక్రమంగా ఉపయోగించుకొనే…

AP

ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ఎమ్మార్పీఎస్ జాతీయ రహదారిపై దిగ్బంధం…

  కంచికచర్ల,ఫిబ్రవరి13ఆంధ్ర పత్రిక):పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేర కు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధం చేశారు.కంచికచర్ల జాతీయ రహదారి దిగ్బంధం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించిన కంచికచర్ల పోలీసులు.ఈ సందర్భంగా ఎమ్మెస్ పి నాయకులు డాక్టర్ విశ్వనాథం మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమం చేపట్టామని,ఎస్సీ వర్గీకరణ బిల్లును…

APTELANGANA

పేదల ప్రజల ఇంటి నిర్మాణానికి దొంగ పట్టాలు పంచిన ప్రభుత్వం

  కిర్లంపూడి మండలం కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి గ్రామాలకు సంభందించిన పేద ప్రజలకు ప్రభుత్వం దొంగ పట్టాలు ఇచ్చిందని ఆ గ్రామాలకు చెందిన పట్టాలు తీసుకున్న మహిళలు అంతా కలిసి జనసేన పార్టీ తరపున కిర్లంపూడి ఏమ్మార్వో ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ భాదిత కుటుంబాలకు జనసేన పార్టీ తరపున అండగా వుంటామని భరోసా ఇచ్చారు. జగపతినగరం పంచాయతీకి సంబంధించి మూడు గ్రామాల…

APTELANGANA

ఘనంగా కామ్రేడ్ సయ్యద్ మియా జానీ వర్ధంతి

ఘనంగా కామ్రేడ్ సయ్యద్ మియా జానీ వర్ధంతి అశ్వరావుపేట సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో కామ్రేడ్ సయ్యద్ మియా జానీ 14వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు అశ్వారావుపేట పట్టణం లో సిపిఐ కార్యాలయం నందు స్థూపం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, అనంతరము స్థూపం వద్ద జిల్లా కార్యదర్శి సయ్యద్ సలీం జెండాను ఆవిష్కరించినారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దమ్మపేట సిపిఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ…….నిస్వార్థ సేవకు మారుపేరు సయ్యద్…