AP

AP

పార్వతీపురం మన్యం జిల్లాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఇటీవలే పెరగడం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది.

పార్వతీపురం మన్యం జిల్లాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఇటీవలే పెరగడం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, రాయుపల్లి రవి, పువ్వల ప్రవీణ్ తదితరులు పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయతీలోని పలు గ్రామాలను పర్యటించారు. కిడ్నీ వ్యాధికి గల కారణాలు, వైద్య చికిత్సలు, ప్రభుత్వ సహాయం తదితరు వాటిపై ఆరా తీశారు. కిడ్నీ వ్యాధితో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా…

AP

పెద్దాపురం గ్రామంలో అతి పురాతన శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో జీవద్వజం ద్వార పాలకులు, ఆంజనేయ స్వామి విగ్రహ పున ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా÷ వీరులపాడు పెద్దాపురం గ్రామంలో అతి పురాతన శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో జీవద్వజం ద్వార పాలకులు, ఆంజనేయ స్వామి విగ్రహ పున ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ప్రధాన అర్చకులు సీతారామ చార్యులు ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణ నడుమ 11. 16 నిమిషాల శుభముహూర్తాన ప్రతిష్ట చేశారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు సతి సమేతంగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నరు 20వేల మందికి అన్నప్రసాద ఏర్పాటుచేసిన గ్రామ కమీటీ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన…

AP

గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం అందించడం జన్మ జన్మల సుకృతం అన్న మామిడి నరసింహమూర్తి

  ప్రత్తిపాడు,గర్భిణీ మహిళలకు,తల్లులకు ఒక పూట ఆకలి తీర్చి వారికి పౌష్టికాహారం అందజేయడం పూర్వజన్మతో పాటు గర్భిణీ తల్లులకు ఆహారాన్ని అందించడం జన్మ జన్మల సుకృతమని ప్రత్తిపాడు మండలం ఒమ్మింగి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మామిడి నరసింహమూర్తి పేర్కొన్నారు. ప్రతిపాడు మండలం రాచపల్లి గ్రామంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు సుమారు 160 మంది గర్భిణీ మహిళలు వైద్య పరీక్షలు నిమిత్తం…

AP

క్రియాశీల సభ్యత్వల నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని కిర్లంపూడి మండల కమిటీ అధ్యక్షుకు ఉలిసి అయిరాజ్

క్రియాశీల సభ్యత్వల నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని కిర్లంపూడి మండల కమిటీ అధ్యక్షుకు ఉలిసి అయిరాజ్ పిలుపునిచ్చారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గత రెండు సంవత్సరాలుగా క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది ఆంధ్ర రాష్ట్రమంతా జరుగుతోంది రాష్రంలో ప్రమాదవశాస్తూ మరణించిన 96 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకి రు॥4.80 కోట్లు, ప్రమాధబారినపడిన 165 మందికి మెడికల్ బిల్లుల నిమిత్తం సుమారు 2 కోట్ల రూపాయలు అందించి పార్టీ వారి…

AP

కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయం,జగన్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

సచివాలయంలో సుదీర్ఘంగా సాగిన ఏపీ క్యాబినెట్ (AP Cabinet) సమావేశం ముగిసింది. కర్నూలుకు న్యాయ రాజధాని(Capital) హంగులు ఏర్పాడేలా న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, విశాఖ టెక్ పార్కు కు 60 ఎకరాలు కేటాయిస్తూ, వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖ రాజధాని అంశాన్ని ప్రస్తావించకపోయినప్పటికీ ఆ దిశగా క్యాబినెట్ ఆమోదాలు కనిపించడం గమనార్హం. ఏపీ క్యాబినెట్ (AP Cabinet) నవరత్నాలతో పాటు గత ప్రభుత్వ…

AP

ఈనెల 15, 16,17 తేదీల్లో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన

కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఈనెల 15, 16,17 తేదీల్లో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకి సంబంధించి నేడు చంద్రబాబు స్టేట్ టూర్ కోఆర్డినేటర్స్ రవి యాదవ్, గంటా గౌతమ్, పరుచూరి కృష్ణ, టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూతో కలిసి చంద్రబాబు పర్యటించే రూట్ ని పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఫిబ్రవరి 15, 16 ,17 తేదీల్లో చంద్రబాబు పర్యటన ఖరారు…

AP

నూతన అన్నవరం ట్రస్టు బోర్డు మెంబెర్ దలే చిట్టిబాబుని అభినందించిన ఎమ్మెల్యే పర్వత

  కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ని అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నూతనంగా నియమితులైన దలే చిట్టిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.ఎమ్మెల్యే పర్వత మరియు స్థానిక వైస్సార్సీపీ నేతలు చిట్టిబాబుని పూలమాలలు వేసి దుశ్శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా దలే చిట్టిబాబు మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడంలో ఎమ్మెల్యే పర్వత ఎప్పుడూ ముందు ఉంటారని కొనియాడారు.ఎమ్మెల్యే పర్వత అడుగుజాడల్లో నడుస్తూ…

AP

నాసిరకమైన భోజనం విద్యార్థులు ఎలా తిన్నాలి. – ఎస్ఎఫ్ఐ

పార్వతీపురం మన్యం జిల్లా నాసిరకమైన భోజనం విద్యార్థులు ఎలా తిన్నాలి. – ఎస్ఎఫ్ఐ • ఆకలితో విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నిరసన దీక్ష • రోజుల తరబడి భోజనం బాగులేకపోవడంతో మంగళవారం కంచాలు తిరగేసిన విద్యార్థులు • అధికారుల హామీతో కార్యక్రమం ముగింపు పార్వతీపురం స్థానిక బైపాస్ రోడ్డులో గల గిరిజన సంక్షేమ పోస్టు మెట్రిక్ కళాశాల బాలురు వసతీ గృహంలో మంగళవారం నాడు విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు భోజనం బాగులేకపోవడంతో హాస్టల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం…

AP

ప్రోటోకాల్ విషయంపై ఎంక్వయిరీ చేసిన,జిల్లా పంచాయతీ అధికారి (DPO) కొండలరావు.

  ప్రోటోకాల్ విషయంపై ఎంక్వయిరీ చేసిన,జిల్లా పంచాయతీ అధికారి (DPO) కొండలరావు. ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం,ఇందుకూరు పేటలో ఉన్న మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) కొండలరావు సమక్షంలో గత 2022 సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదో తేదీన దేవీపట్నం మండలం లోని శరభవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన సచివాలయం ప్రారంభోత్సవానికి దేవారం గ్రామపంచాయతీ సర్పంచ్ తుర్రం రమాదేవి కి…

AP

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ, ధర్నా చేసిన నంద్యాల కాంగ్రెస్ నాయకులు

  దేశ సంపదను దోచి కార్పొరేట్ సంస్థలకు పంచి పెడుతున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని సామాన్య ప్రజలను దోచుకుంటున్నారన్న నంద్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, నంద్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ ల ఆదేశాల మేరకు నంద్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య,కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ చైర్మన్ సంపంగి రామకృష్ణ ల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ స్టేట్ బ్యాంక్…