AP

AP

BJP నుంచి తన భార్యకు ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్న ఆ వైసీపీ నేత

ఆయనో వైసీపీ కీలక నేత. ఉత్తరాంధ్రకు చెందిన ‘పెద్దాయన’ కూడా.! వైసీపీలో కీలక నేతగా, కీలక బాధ్యతల్లోనూ వున్నారు. ‘డాన్’ అని కూడా ఆయన మీద తరచూ రాజకీయాల్లో విమర్శలు వినిపిస్తుంటాయి. పైగా, ‘లిక్కర్’ విషయంలోనే ఈ ఆరోపణలు ఎక్కువగా వస్తుంటాయ్. మాట కొంచెం తేడా.! సదరు వైసీపీ నేత తన సతీమణికి వచ్చే ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారట. తాను మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవ్వాలనే ఆలోచనలో ఆయన వున్నారట. అంటే, ఎన్నికల్లో పోటీ…

AP

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కర్నూలు పర్యటన అనూహ్యంగా విజయవంతం

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కర్నూలు పర్యటన అనూహ్యంగా విజయవంతం అయింది. ఆయన కోసం జనం పోటెత్తారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు నీరాజనం పట్టారు. లక్షలాది మంది జనం ఎమ్మిగనూరు వద్ద స్వాగతం పలికారు. కర్నూలు లీడర్లు కేఈ, కోట్ల, భూమా, గౌరు ఐక్యంగా చంద్రబాబు వద్ద నిలబడ్డారు. దీంతో ఎన్నికల్లో కర్నూలులో టీడీపీ స్వీప్ అనేంతగా స్పందన లభించిందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఇదంతా పైకి కనిపించిన దశ్యం. కానీ, రెండు చేదు అనుభవాలు చంద్రబాబు…

AP

కేసీయార్ ప్రతిపాదనల విషయంలో వైఎస్ జగన్ కొంత అనుమానం వ్యక్తం

గతంలో పరిస్థితుల వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకీ ముందు ముందు అస్సలేమాత్రం పొసగే అవకాశాలు కన్పించడంలేదు. వైఎస్ జగన్ విషయంలో కేసీయార్ అడ్వాంటేజ్ తీసేసుకున్నారు. వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక, తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీయార్.. తెలంగాణకు ఆహ్వానించారు. గోదావరి జలాల వినియోగం విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మంతనాలు జరిపారు కేసీయార్. అయితే, అప్పట్లో కేసీయార్ ప్రతిపాదనల విషయంలో వైఎస్ జగన్ కొంత…

APPOLITICS

ఏపీ సీఎం జగన్ తాను అభివర్ణించే దుష్టచతుష్టయంపై యుద్ధం

ఏపీ సీఎం జగన్ తాను అభివర్ణించే దుష్టచతుష్టయంపై యుద్ధం ప్రకటించినట్టున్నారు.చతుష్టయంలో ఒకరైన రామోజీరావుకు చెందిన మార్గదర్శిపై పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి సంస్థల్లో సోదాలు ప్రారంభించారు. అయితే ఒక్క మార్గదర్శిలోనే కాదు.. చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థల్లో తనిఖీలు చేపడుతున్నామని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మార్గదర్శి తప్పించి ఇతర చోట్ల జరుగుతున్న తనిఖీల సమాచారం మాత్రం బయటకు రావడం లేదు. చిట్స్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లను ఫిక్స్ డ్…

APPOLITICS

కర్నూలు TDP దూకుడు, NCB జోష్‌!

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సానుకూలంగా మలుచుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. కర్నూలు వెళ్లిన ఆయన 2019 ఎన్నికల్లో ఇచ్చిన హైకోర్టు బెంచ్ హామీని బలంగా వినిపించనున్నారు. మూడు రోజుల ఆయన పర్యటన సందర్భంగా ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కే. ఈ. బ్రదర్స్ ను పక్కన పెట్టిన చంద్రబాబు వాళ్ల స్థానాన్ని భర్తీ చేసే నాయకులను తయారు చేశారు. వాళ్లకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా కర్నూలు జిల్లా వ్యాప్తంగా టీడీపీని బలోపేతం…

AP

ఆంధ్ర తేజం – యువ కెరటం – భవిష్య రాజకీయకరత్నం పాదయాత్రకు శ్రీకారం

తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌, లోకేష్ జాతకాన్ని మార్చేసే ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన పాదయాత్ర చేస్తారా? బస్సు యాత్ర చేస్తారా? అనే సందిగ్ధం ఉండేది. దానికి తెరదింపుతూ యువ కెరటం ప్రజల ముందుకు దూసుకు రాబోతోంది. జనవరి 26న హైదరాబాద్ నుంచి కుప్పంకు లోకేశ్ వెళ్తారు. అక్కడ నుంచి 27న పాదయాత్రకు శ్రీకారం చుడతారు. ఎక్కడా విరామం…

AP

టిటిడి పెట్టుబడులు, డిపాజిట్లపై శ్వేతపత్రం

తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి) చైర్మన్ వై వి.సుబ్బారెడ్డి నేతృత్వంలోని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి 2019 నుండి పెట్టుబడి మార్గదర్శకాలను మరింత బలోపేతం చేసింది. టిటిడి ఛైర్మన్, బోర్డు టిటిడి నిధులను భారత ప్రభుత్వ సెక్యూరిటీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారని గ‌త కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ఇవి పూర్తిగా అవాస్త‌వం. ఈ ప్ర‌చారాన్ని టిటిడి తీవ్రంగా ఖండిస్తోంది. హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిన కరోనా కాలంలోనూ, స‌మ‌ర్థ‌వంతమైన ఆర్థిక నిర్వహణ…

AP

వైసీపీ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉంది : టిడిపి నాయకులు శ్రీరామినేని జయరాం నాయుడు

(విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్న శ్రీరామినేని జయరాం నాయుడు) కె. ఈశ్వర్ – ప్రత్యేక ప్రతినిధి అన్నమయ్య జిల్లా వైసిపి పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని టిడిపి నాయకులు శ్రీరామినేని జయరాం నాయుడు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక సీనియర్ నాయకుడైన చంద్రబాబునాయుడు కాన్వాయ్ పై కరెంట్ ఆఫ్ చేసి రాళ్లు రువ్వడం ఎంత వరకు సమంజసమన్నారు. నిన్న 2 సెంట్ల భూమి వ్యత్యాసం ఉందన్న నెపంతో అయ్యన్నపాత్రుడు…

AP

పట్టభద్రుల మండలి ఎన్నికలకు వేడెక్కిన ప్రచారం

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంతో పాటు ఖమ్మం-వరంగల్‌-నల్గొండ నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి అజెండాను అధికార పార్టీ వివరిస్తుండగా… నిరుద్యోగ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను విపక్ష పార్టీలు ప్రస్తావిస్తున్నాయి. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంతో పాటు ఖమ్మం-వరంగల్‌-నల్గొండ నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి అజెండాను అధికార పార్టీ వివరిస్తుండగా… నిరుద్యోగ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను విపక్ష పార్టీలు ప్రస్తావిస్తున్నాయి. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ…

AP

జనసేన అధినేత పవన్ హత్యకు కొంతమంది కుట్ర

ఏపీలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జనసేన అధినేత పవన్ హత్యకు కొంతమంది కుట్ర చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ ఇంటి వద్ద రెక్కీపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. పవన్ కల్యాణ్ ఏపీలో 45సీట్లు డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు తప్పా మరేవరూ చేయరన్నారు. పవన్ కల్యాణ్ ను ముంచాలన్నా, చంపినా, బతికినా…ఏం చేసినా చంద్రబాబు చేస్తాడన్నారు. చంద్రబాబు తన ప్రయోజనం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా పవన్…