AP

APTELANGANA

ఏకంగా 2 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‍ చోరీ.. ఎలా బయటపడిందంటే!

ఆశ్చర్యపరిచేలా ఓ వెరైటీ దొంగతనం జరిగింది. ఏకంగా 2 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ (Railway Track Stolen) చోరీకి గురైంది. అంటే రైలు పట్టాలనే దొంగలు ఎత్తుకుపోయారు. మొత్తంగా రైల్వే ట్రాక్‍నే మాయం చేశారు. బిహార్‌ (Bihar) లోని సమస్తిపూర్‌(Samastipur)లో ఇది జరిగింది. మొబైల్ సిగ్నల్ టవర్లు, బ్రిడ్జిల వస్తువులు చోరీ జరిగిన ఘటనలు గతంలో జరుగగా.. ఇప్పుడు ఏకంగా కిలోమీటర్ల మేర రైలు పట్టాలే దొంగతనానికి గురయ్యాయి. ఇద్దరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఉద్యోగుల…

AP

`వందే భారత్` తరహాలో మెగా సిటీలకు వందే మెట్రో రైళ్లు

వందే మెట్రో రైళ్లు(Vande Metro) ఈ ఏడాది ఆఖరి నాటికి పరుగు పెట్టబోతున్నాయి. దేశం లోని ప్రధాన నగరాలను కేంద్రంగా చేసుకుని కనీసం 100 కిలోమీటర్ల పరిధిలోని సిటీలను కలుపుతూ ఈ మెట్రలోను నడపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ నాటికి వందేభారత్ రైళ్ల (Trains) మాదిరిగా వందే మెట్రో రైళ్లను పరిచయడం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ ఏడాది ఆఖరి నాటికి వందే మెట్రో…

AP

ఎన్నికల బడ్జెట్‌, ఎస్సీలకు పెద్ద పీట, బీసీలకు నామమాత్రం

ఎన్నికల బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం( Telangana Budget) రూపకల్పన చేసింది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను సోమవారం ప్రవేశపెట్టారు. సంక్షేమానికి పెద్ద పీట(Welfare) వేస్తూ ఎన్నికల దిశగా కేటాయింపులను చూపారు. గత ఏడాది కంటే అంచనాలను భారీగా పెంచుతూ వచ్చే ఆర్థిక ఏడాది(2023-2024)కి రూ. 2,90,396 కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల బడ్జెట్ ( Telangana Budget) 2023-2024 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం(Telangana Budget) భారీ…

AP

ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగుల `డెడ్ లైన్ `కు జగన్మోహన్ రెడ్డి చెక్

xవిద్యార్థులకు పరీక్షల సమయం వచ్చేస్తోది. సాధారణంగా ఆ టైమ్ లోనే ఎప్పుడూ ఉపాధ్యాయులు ధర్నాలు, ఆందోళనలకు దిగుతుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు(Jagan Employees) ఎన్నికలు సమీపంలో ఆందోళన బాట పడతారు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. ప్రభుత్వానికి ఈనెల 26వ తేదీ డెడ్ లైన్ పెట్టారు. ఆ రోజు లోపు సీపీఎస్ (CPS)రద్దు చేయకపోతే ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఈనెల 24న యూటీఎఫ్ ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ఉద్యోగుల సంఘాలు జేఏసీగా ఏర్పడి…

AP

నీలకంఠపురం ఎక్స్ప్రెస్ బస్సును తప్పించిపోయి కానాను ఢీ

పార్వతీపురం మన్యం జిల్లా 12 గంటల 45 నిమిషాలకు పార్వతిపురం డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు గుమ్మలక్ష్మీపురం నుండి పార్వతీపురం వెళుతుండగా మండ సమీపంలో ఎదురుగా వస్తున్న నీలకంఠపురం ఎక్స్ప్రెస్ బస్సును తప్పించిపోయి కానాను ఢీకొని అదుపుతప్పి రోడ్డుపై తిరగబడింది ఆ సమయంలో సుమారు 23 ప్రయాణికులు జర్నీ చేస్తున్న అన్నారు పురుషులు 10 మంది స్త్రీలు 13 మంది ఇద్దరికీ స్వల్పంగా గాయాలు అవ్వడంతో వారికి కురుపాం ఆసుపత్రికి తరలించారు ఒకరికి కంటిపై ఒకరికి…

AP

11వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

  పార్వతీపురం మన్యం జిల్లా : 11 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ, కార్మిక సంఘం(అయర్ల) జిల్లా కార్యదర్శి, సిపిఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంఘం పిలుపునిచ్చారు. పట్టణ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి ప్రధాన రహదారి గుండా వెళ్తూ ప్రచారకార్యక్రమం నిర్వహించారు. ఫిబ్రవరి 15-20 తేదీలలో పాట్నా- బీహార్ లో జరిగబోయే ఈ జాతీయ మహాసభలకు ప్రతి ఒక్కరూ హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని…

AP

పార్వతీపురం మండలం డోకిశీల ఆశ్రమ పాఠశాల

పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ డోకిశీల పంచాయతీ ఆశ్రమ పాఠశాలలో స్కూల్ హెడ్ మాస్టర్ హాస్టల్ వార్డెన్ పట్టించికోవడం లేదు హాస్టల్ విద్యార్థులు స్నానాలు చేయకుండా ఎలా వెళ్తామని క్లాస్ రూమ్ కి వెళ్ళమని విద్యార్థులుఆందోళన చెందుతున్నారు రెండు రోజుల నుంచి తాగడానికి మంచి నీరు స్నానానికి నీళ్ళు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు 206 మంది విద్యార్థులు ఇలాగే ఉన్నామని తెలియజేశారు

AP

దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీ పి. గొందురు ఆర్ అండ్ ఆర్ కాలనీ లో దేవీపట్నం మండల అధ్యక్షులు మరిశెట్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం

దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీ పి. గొందురు ఆర్ అండ్ ఆర్ కాలనీ లో దేవీపట్నం మండల అధ్యక్షులు మరిశెట్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం నకు ముఖ్య అతిధులు గా రంపచోడవరం నియోజకవర్గంటీడీపీ ఇంచార్జి శ్రీమతి వంతల రాజేశ్వరి మరియు నియోజకవర్గం పరిశీలకులు యర్ర వేణుగోపాల్ రాయుడు మరియు అరకు పార్లమెంట్ ఆర్గనైసింగ్ కార్యదర్శి సంఘం శ్రీకాంత్ రంపచోడవరం మండలం అధ్యక్షులు కారం సురేష్ బాబు దేవీపట్నం…

AP

Mlc అరుణ్ కుమార్ గారు, మీరు చదువుకున్న వ్యక్తి , మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి పట్ల అసభ్యంగా పదజాలంతో మాట్లాడటం మహిళలకు చాలా బాధాకరమైన విషయం,

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామం Mlc అరుణ్ కుమార్ గారు, మీరు చదువుకున్న వ్యక్తి , మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి పట్ల అసభ్యంగా పదజాలంతో మాట్లాడటం మహిళలకు చాలా బాధాకరమైన విషయం, గేదెలు కాసుకునే వ్యక్తులైన మహిళల పట్ల గౌరవంగా మాట్లాడరు మీరు దళిత సమాజా వర్గానికి చెందిన నాయకులై ఉండి దళిత మహిళా పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం, కీసర గ్రామంలో జగనన్న ఇళ్ల…

APTELANGANA

క్రమ నిర్మాణాలకు పెట్టింది పేరుగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక

4 H D అక్రమ నిర్మాణాలకు మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక పెట్టింది పేరుగా మారింది. అనుమతులు లేకుండా చేపడుతున్న పనులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలను చేపట్టి వాటికి ఇంటి నంబర్లు కూడా పొందుతున్నారు. అక్రమ షెడ్ల నిర్మాణాలు కొందరు ప్రజాప్రతినిధులకు కాసులు కురిపిస్తున్నాయి. అసైన్డ్ భూముల అమ్మకం, కొనుగోళ్లు చేయ రాదనే నిబంధన ఉన్నా.. ఇక్కడ అమలు కావడం లేదు. ప్రజాప్రతిని ధులు, రాజకీయ నాయకులే ఈ దందాను…