AP

AP

సమస్యలపై పెద్దఎత్తున కదం తొక్కిన అంగన్వాడీలు

  ఏలూరు (కలెక్టరేట్),ఫిబ్రవరి – 6: సమస్యల పరిష్కారం కోసం ప్రతి అంగన్వాడీ కార్యకర్త వీరనారి ఝాన్సీరాణిల పోరాడాలని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల యం.ఎల్.సి.షేక్ సాబ్జి అన్నారు.ఈ మేరకు సోమవారం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక జ్యూట్ మిల్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన సాగింది.అనంతరం జరిగిన ధర్నాకు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ హసీనా అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా షేక్ సాబ్జి పాల్గొని…

APTELANGANA

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను(Yuvagalam) అడ్డుకునే ప్రయత్నం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను(Yuvagalam) అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. పోలీసు ఆంక్షల నడుమ సాగుతోన్న యాత్ర తరచూ టెన్షన్ కు దారితీస్తోంది. ప్రచార రథాన్ని సీజ్ చేయడం, బహిరంగ సభలను అడ్డుకోవడంలాంటి ప్రయత్నాలను పోలీసులు(Police) చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా క్యాడర్ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా టెన్షన్ నెలకొంటోంది. పాదయాత్రను వైసీపీ అడ్డుకుంటోందని.(Yuvagalam) చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వేదికగా శుక్రవారం రాత్రి ఉద్రిక్తతను చూశాం. 100 కిలో మీటర్ల…

AP

ఏలూరు గిలకల గేట్ సెంటర్ గుర్తుతెలియని మహిళా 32 రైలు కింద పడి మృతి

ఏలూరు జిల్లా ఏలూరు గిలకల గేట్ సెంటర్ గుర్తుతెలియని మహిళా 32 రైలు కింద పడి మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. మృతి చెందిన మహిళ వివరాల కోసం ఆరాధిస్తున్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు… మృతురాలి బంధువులు ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు…

APTELANGANA

కానిస్టేబుల్ (ట్రేడ్స్ మ్యాన్) (Constable (Tradesman)) పోస్ట్ ల భర్తీకి BSF నోటిఫికేషన్ విడుదల

కానిస్టేబుల్ (ట్రేడ్స్ మ్యాన్) (Constable (Tradesman)) పోస్ట్ ల భర్తీకి BSF నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గానూ, వారు బీఎస్ఎఫ్ (BSF) అధికారిక వెబ్ సైట్ rectt.bsf.gov.in. లో లాగిన్ కావాల్సి ఉంటుంది. వెబ్ సైట్ లో నోటిఫికేషన్ పబ్లిష్ అయిన నాటి నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వయో పరిమితి, విద్యార్హత తదితర రిక్రూట్ మెంట్ (BSF…

AP

తారాస్థాయికి చేరిన గన్నవరం వైసీపీ నేతల విభేదాలు.. దుట్టా, యార్లగడ్డపై..!

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల అసంతృప్తి చల్లారకముందే కృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వంశీకి టికెట్ ఇస్తే సహకరించేంది లేదని ఇద్దరు నేతలు తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని వారు అధిష్టానానికి కూడా తెలిపినట్లు చెప్పారు. తాజాగా దుట్టా, యార్లగడ్డ మధ్య జరిగిన సంభషణపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహం…

APTELANGANA

హైదరాబాద్‌ (Hyderabad) బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ (Hyderabad) బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. బాగ్‌లింగపల్లిలోని వీఎస్టీ సమీపంలో ఉన్న ఓ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్‌ సామాగ్రి ఉండటంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్‌ ఇంజిన్ల సహకారంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాము పరిసర ప్రాంతాల్లో బస్తీలు ఉండడంతో స్థానికులు…

APTELANGANA

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని వన విహార్ అర్బన్ పార్క్ లో ఫారెస్ట్ అధికారులు అవగాహన కార్యక్రమం

4 H D ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని వన విహార్ అర్బన్ పార్క్ లో ఫారెస్ట్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూమిపై ప్రాణికోటి మనుగడకు చిత్తడి నేలలే మూలం. చిత్తడి నేలలను భూమికి ఉన్న మూత్రపిండాలు అని కూడా అంటారు. ఇవి నీటి వనరులకు, మంచినీటికి మూలాలుగా ఉన్నాయి. భూమి ఉపరితలం నుంచి వ్యర్థాలను చిత్తడి నేలలు ఫిల్టర్ చేస్తాయి.…

AP

హేలపురి బాలోత్సవ నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు

ఏలూరు ఫిబ్రవరి 2: ఈనెల 4,5 తేదీలలో ఏలూరులో జరిగే హేలాపురి బాలోత్సవం మూడవ పిల్లల సంబరాలు నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని హేలాపురి బాలోత్సవం ఆహ్వాన సంఘం నాయకులు గుడిపాటి నరసింహారావు, అడుసుమిల్లి నిర్మల చెప్పారు. ఏలూరులోని పవర్ పేటలో అన్నే భవనం వద్ద హేలాపురి బాలోత్సవం మూడవ పిల్లల సంబరాలు నిర్వహణ జరుగుతున్న ఏర్పాట్లను ఆహ్వాన సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా గుడిపాటి నరసింహారావు,అడుసుమిల్లి నిర్మల మాట్లాడుతూ బాలోత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు…

APCINEMA

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ కి సిద్ధం

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ కి సిద్ధం అయ్యింది. ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందే అన్‌ స్టాపబుల్‌ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ ను స్ట్రీమింగ్‌ చేసేందుకు ఆహా సిద్ధం అయ్యింది. పవన్‌ కళ్యాణ్ కళ్యాణ్‌ ఎపిసోడ్ విషయంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రభాస్‌ ఎపిసోడ్‌ ను కూడా రెండు పార్ట్‌ లుగా స్ట్రీమింగ్‌ చేశారు. అంతే కాకుండా ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్‌ చేయడం…

AP

ఏపీలో ఇప్పడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

ఏపీలో ఇప్పడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ ఆరోపణలు చేస్తుండటంతో రాష్ట్రంలో ఇది చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. తనను అవమానించిన చోట ఉండలేం అంటూ అనుచరుల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన దగ్గర మరో 12 సిమ్ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఇటు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ…