సమస్యలపై పెద్దఎత్తున కదం తొక్కిన అంగన్వాడీలు
ఏలూరు (కలెక్టరేట్),ఫిబ్రవరి – 6: సమస్యల పరిష్కారం కోసం ప్రతి అంగన్వాడీ కార్యకర్త వీరనారి ఝాన్సీరాణిల పోరాడాలని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల యం.ఎల్.సి.షేక్ సాబ్జి అన్నారు.ఈ మేరకు సోమవారం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక జ్యూట్ మిల్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన సాగింది.అనంతరం జరిగిన ధర్నాకు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ హసీనా అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా షేక్ సాబ్జి పాల్గొని…

