AP

AP

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వైసిపి చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ ..

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న YCPపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రావారు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు. మంత్రి ఉషశ్రీ చరణ్‌ని డబ్బుల పంపిణీపై క్యాడర్ కు, అధికారులకు సూచనలు ఇస్తున్న వీడియో బయట పడిందని గుర్తు చేశారు. వైసీపీ బోగస్ ఓట్లకు సహకరించేందుకే పోలీసులు ఈ అరెస్టులు చేస్తున్నారన్న చంద్రబాబు.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పోలింగ్‌లో అక్రమాలు, వైసీపీ దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులను…

AP

కాంగ్రెస్ కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడికి పంపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు. ఇదిలావుంటే, రాజకీయ అజ్ఞాతం వీడి.. కొత్త పోలిటికల్ రీఎంట్రీకి సిద్ఢమయ్యారు. సెడన్ గా తన ఆలోచన మార్చుకున్నారు. కాంగ్రెస్‌కు మరోసారి బైబై చెప్పి.. కాషాయం కండువా కప్పుకోబోతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.  …

APTELANGANA

తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్‌..

తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఏపీలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. 3 పట్టభద్రులు, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. తెలంగాణలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోలింగ్ జరుగుతోంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు సాగనుంది. మొత్తం 29,720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. ఎన్నికల అధికారులు 137 పోలింగ్ కేంద్రాలను…

APTELANGANA

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు..

తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ MLC స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటర్లకు తాయిలాలు పంచేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం జరిగే ఎన్నికలకోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 3 గ్రాడ్యుయేట్‌, 2 టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరిరోజు కావడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని అధికారపార్టీ ఉవ్విలూరుతుండగా, అటు విపక్షాలు ఆ స్థానాలను దక్కించుకునేందుకు జోరుగా…

AP

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం….

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఇవాళ్టితో12 ఏళ్ళు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది వైసీపీ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి. దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను పూలమాలలతో అలంకరించారు. అటు తాడేపల్లి ఆఫీస్‌లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందులో సజ్జల రామకృష్ణ రెడ్డి, జోగి రమేష్, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మి పార్వతి, కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్ కట్‌ చేసి పేదలకు బట్టలు పంచిపెట్టారు.   ప్రజల్లో…

APPOLITICSUncategorized

చలో మచిలీపట్నం జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ..

ఈనెల 14న జరగభోయే జనసేనపార్టీ ఆవిర్భవ దినోత్సవం సభ విజయవంతం చేయాలని ఉలిసి అయిరాజ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యలయంలో ఏర్పాటుచేసిన మిడియాసమావేశంలో మాట్లాడుతూ మండలంలో నుండి ప్రత్యేకంగా 2 బస్ లు 10 కార్లు పైన బరిసంఖ్యలో బయలుదేరుతున్నామని తెలిపారు,, మచిలీపట్నంలో జరగభోయో పదోవ ఆవిర్భావ దినోత్సవము చాలా ప్రత్యేకమైనదని పవన్ కళ్యాణ్ ముఖ్యఅథిదిగా పాల్గొని ఎన్నికల ముందు జరగబోయే ఈకార్యక్రమంలో ఏవిధమైన దిశనిర్ధేశం చేస్తారాని *జనసేన శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా…

APHealthNationalTELANGANA

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న H3N2 వైరస్‌…

దేశంలో వేగంగా వ్యాపిస్తోంది హెచ్‌3ఎన్‌2 వైరస్‌.. ఈ మాయదారి రోగం తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. మొన్నటి వరకూ కరోనా..ఇప్పుడు H3N2 వైరస్‌.. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే వేసవి తాపం మొదలైంది. ఇప్పుడు కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది. హాంగ్‌కాంగ్‌ఫ్లూ H3N2 వైరస్.. ఈ పేరు చెప్తే ఇప్పుడు గుండెల్లో గుబులు రేపుతోంది. H3N2 వైరస్‌ కారణంగా సోకే ఇన్‌ఫ్లూయెంజానే హాంగ్‌కాంగ్ ఫ్లూ అంటున్నారు డాక్టర్లు. ఈ ఫ్లూ జ్వరం సోకి దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందులో…

AP

సీఎం జ‌గ‌న్ అధ్యక్షతన క్యాంపు కార్యాల‌యంలో 222వ రాష్ట్రస్థాయి బ్యాంక‌ర్ల స‌మావేశం..

222వ రాష్ట్రస్థాయి బ్యాంక‌ర్ల స‌మావేశం సీఎం జ‌గ‌న్ అధ్యక్షతన క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో గ‌తేడాది రుణ ప్రణాళిక ల‌క్ష్యాలు-సాధ‌న పై ఎస్ ఎల్ బీసీ వివ‌రాలు అందించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 9 నెలల్లోనే వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలకు మించి సాధించింద‌న్నారు సీఎం. ఇది 124.69%గా ఉందని చెప్పడానికి సంతోషకరంగా ఉందన్నారు. కొన్ని రంగాలకు సంబంధించి పనితీరు చాలా బాగుంద‌ని అయితే మ‌రికొన్ని కీల‌క రంగాల‌కు మ‌రింత ప్రోత్సాహం అవ‌స‌రం…

AP

నేటి నుండి ఏప్రిల్ 4  వరకు చేప్పట్టబోవు ఉద్యమాన్ని క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు విజయవంతం చేయాలి.–:ఏపీ జెఎసి అమరావతి చైర్మన్ కె.రమేష్ కుమార్ పిలుపు…

ఏలూరు, ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 9 నుండి ఏప్రిల్ 4  వరకు చేప్పట్టబోవు ఉద్యమ కార్యాచరణ క్షేత్ర స్థాయిలో విజయవంతం చేయుటకు గాను  బుధవారం ఏలూరు లోని స్థానిక రెవిన్యూ భవనంలో ఏపీ జెఎసి అమరావతి చైర్మన్ కె.రమేష్ కుమార్ వారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి సభ్య సంఘాల జిల్లాఅధ్యక్షా కార్యదర్శులు అలాగే  జిల్లా కార్యవర్గము పాల్గొని విస్తృతంగా చర్చించిన…

AP

మహిళలు తమ హక్కులను సాధించుకుంటూ సమానత్వం వైపు సాధికారత పొందడమే మహిళా దినోత్సవ లక్ష్యం సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్……

ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ)ఆధ్వర్యంలో స్ఫూర్తి భవన్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ ఏలూరు నగర సమితి ఆధ్వర్యంలో నగర కోశాధికారి మావూరి విజయ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు.   ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ న్యాయమూర్తి అడబాల లక్ష్మి మహిళా ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య పతాకాన్ని ఆవిష్కరించారు.   అనంతరం జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలను సాధించుకునేందుకు తమ హక్కుల గురించి…