AP

AP

సిఎం జగన్మోహన్ రెడ్డి అధినేత మొదలు ఆయనకు భజన

సిఎం జగన్మోహన్ రెడ్డి అధినేత మొదలు ఆయనకు భజన చేసే గుడివాడ అమర్నాథ్ వంటి మంత్రులు పదేపదే టిడిపి, జనసేన పార్టీలను “175 సీట్లలో పోటీ చేస్తారా లేదా?ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా లేదా?” అంటూ సవాళ్ళు విసురుతూనే ఉంటారు. సిఎం జగన్మోహన్ రెడ్డి అయితే పొత్తులు పెట్టుకొనేవారందరూ ‘తోడేళ్ళ గుంపు’ అని తాను వాటిని ఒంటరిగా ఎదుర్కొంటున్నానని చెప్పుకొంటూ ప్రజల నుంచి సానుభూతి కోరుకొంటుంటారు! అయితే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు పొత్తులు పెట్టుకోకూడదని ఎక్కడ ఆంక్షలు…

APTELANGANA

అక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి సాగు భూములకు పట్టాలివ్వాలి

  పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనలు సాగుచేసుకుంటున్న భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎం ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సంఘం లు కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మండలం పెడమరికి పంచాయితీ శివం దొరవలస, చిన మరికి గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులుతో ఆయన స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు కలిసి సమస్యను తెలియజేశారు. గతంలో పట్టణానికి చెందిన మాజీ సైనికడు కి ప్రభుత్వం వారు నిబంధనల…

APNational

రాహుల్ స్టే పిటిషన్ తిరస్కరణ.. రాహుల్ స్టే పిటిషన్ తిరస్కరణ.. .

పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షని నిలుపుదల చేయాలంటూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ని సూరత్ కోర్టు కొట్టివేసింది. మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఇటీవల సూరత్ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ట్రయల్‌ కోర్టు ఈ కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టలేదని, కఠినంగా వ్యవహరించిందని, రెండేళ్ల జైలు శిక్ష విధించాల్సిన కేసు కాదంటూ రాహుల్‌ గాంధీ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ…

AP

చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి. నమ్మకం

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేడు. రాజకీయాలలో ఆయనది విలక్షణ శైలి. రాజకీయాలంటే పదవులు, అధికారం అనుభవించడం కాదని, అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం పనిచేయడమని భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ ఏపీకి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన తన ఆలోచనలను ఆచరణలో పెట్టి చూపారు. ఆయన సమర్దతకు హైదరాబాద్‌ అతిపెద్ద నిదర్శనంగా కనిపిస్తోంది. చేతిలో చెల్లిగవ్వలేని పరిస్థితిలో ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు…

AP

చంద్రబాబుకి విజయసాయి శుభాకాంక్షలు. వైసీపీలో మరో బ్లాస్ట్?

రాజకీయాలలో పదవులు, అధికారం ఎన్నడూ శాస్వితం కావనే విషయం అధికారంలో ఉండి చక్రం తిప్పుతున్నప్పుడు చాలా మంది గ్రహించరు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా వారిలో ఒకరు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సిఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటివాడుగా చలామణి అయ్యారు. ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో చక్రం తిప్పుతూ ఓ వెలుగువెలిగారు. ఆ ఊపులోనే ఆయన చంద్రబాబు నాయుడుని, టిడిపిని అనరాని మాటలు చాలానే అన్నారు. సోషల్ మీడియాలో వేసిన సెటైర్లకు అంతే…

AP

వివేకా హత్యకేసులో మరో ట్విస్ట్. పాపం అవినాష్ రెడ్డి!

జగన్ ప్రభుత్వం తలుచుకొని ఉంటే వివేకానంద రెడ్డి హత్య కేసును నాలుగు వారాలలో తేల్చేసేది. కానీ దానిలో అందరూ అసమదీయులే కావడంతో నాలుగేళ్ళయినా తేల్చనీయలేదు. ఇదే మాట సీబీఐ న్యాయవాది మొన్న హైకోర్టులో కూడా చెప్పారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ కేసు విచారణ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు తమని ఆదేశించిందని, కానీ అవినాష్ రెడ్డిని ఎప్పుడు విచారణకు పిలిచినా కోర్టులో పిటిషన్లు వేస్తూ విచారణ ముందుకు సాగకుండా అడ్డుకొంటున్నారని కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పింది. సీబీఐ వాదనలు సహేతుకంగా ఉండటంతో…

AP

టిడిపితో కలవకుండా పవన్‌ కళ్యాణ్‌కి బ్రేకులు వేస్తున్నదెవరంటే.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఈసారి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చాలా పట్టుదలగా ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ప్రయత్నిస్తానని అందుకోసం టిడిపితో కలిసి పనిచేసేందుకు సిద్దమని కూడా ప్రకటించారు. అయితే ఇటీవల ఢిల్లీలో బిజెపి పెద్దలను కలిసిన తర్వాత ఏపీలో బిజెపితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. పవన్ పొడ అంటే గిట్టని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు కూడా సై అన్నారు. మళ్ళీ ఎప్పటిలాగే రెండు పార్టీలు…

AP

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కధ అలా ముగించారు కేసీఆర్‌?

ఏపీలో రాజకీయపార్టీలకు దేని సమస్యలు దానికి, దేని లెక్కలు దానికీ ఉన్నందున కేంద్ర ప్రభుత్వం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని అమ్మకానికి పెట్టినా అన్నీ మొక్కుబడిగానే నిరసనలు తెలిపి ఊరుకొన్నాయి. కానీ ఎప్పుడైతే తెలంగాణ సిఎం కేసీఆర్‌ మీకు చేతకానిది నేను చేసి చూపించి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కాపాడుతానంటూ హడావుడి చేయడం మొదలుపెట్టారో అప్పుడే అన్ని పార్టీలకు వేడి పుట్టింది. ముఖ్యంగా అధికారంలో వైసీపీకి ఇది రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తుంది కనుక వెంటనే ఏపీ…

AP

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఓ పక్క సీబీఐ విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఓ పక్క సీబీఐ విచారణ జరుపుతోంది. మరోపక్క పిటిషన్లు పడుతుంటే వాటిపై హైకోర్టు విచారణ జరుపుతూనే ఉంది. ఈ కేసులో నిందితులు కూడా మీడియా ముందుకు వచ్చి రకరకాల స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. ఇవి సరిపోవన్నట్లు, మళ్ళీ వారి తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంత పత్రికలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇద్దరూ నిరపరాధులని ముందే తీర్పు ప్రకటించి సమాంతర విచారణ జరుపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం…

AP

తాడేపల్లి టూ విశాఖ జగన్ ప్రయాణం ముగుస్తుందా?

సిఎం జగన్మోహన్ రెడ్డి బుదవారం శ్రీకాకుళం జిల్లాలో మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్టుకి, నౌపాడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి, ఎచ్చెర్ల మండలంలో బుడగట్లపాలెంలో ఫిస్షింగ్ హార్బర్‌కి, హీరమండలంలో వంశధార ఎత్తిపోతల పదకాలకి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, రూ.4,362 కోట్లతో మూలపేట పోర్టు నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని, మరో రూ.365 కోట్లతో బుడగట్లపాలెం తీరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. గత పాలకులు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని కానీ తన…