జపాన్లో అదరగొడుతున్న ‘రంగస్థలం’..
మెగా పవర్ స్టార్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా టాలీవుడ్లో ఓ కల్ట్ క్లాసిక్గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2018 మార్చి 30న విడుదలైన కలెక్షన్ల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయింది. దీంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. రామ్చరణ్తో పాటు హీరోయిన్ సమంత యాక్టింగ్ కూడా ఈ చిత్రానికి ఓ హైలైట్గా నిలిచింది. ఏకంగా రూ.200కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి బంపర్ హిట్ అయింది రంగస్థలం. మాస్…

