CINEMA

CINEMA

బయట నుంచి చూస్తే మొక్కజొన్న చేనే.. లోపలికెళ్లి చూస్తే ఉంది అసలు సినిమా

తప్పుడు పనులు చేయడంలో క్రియేటివిటీ వాడుతున్నారు కేటుగాళ్లు. పుష్ప రేంజ్‌లో తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోతున్నారు. తమ ఇస్మార్ట్ బుర్రలతో పోలీసులకు, అధికారులకు సవాల్ విసురుతున్నారు. రెండు దమ్ములు లాగగానే కిక్కిచ్చే మత్తు పదార్థం గంజాయి ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో విసృతంగా దొరకుతుంది. దీన్ని పీల్చుతూ.. కలల లోకంలో తెలియాడుతూ.. విలువైన జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు కొందరు కుర్రాళ్లు. గంజాయి పెంపకం, వినియోగం దేశంలో విపరీతంగా పెరిగింది. అధికారులు కేటుగాళ్లను కేసులు పెట్టి.. జైల్లో వేస్తున్నా.. తమ పద్దతి…

CINEMA

పవన్ తో పొత్తు.. జూ.ఎన్టీఆర్ చిత్తు.. చంద్రబాబు మహా స్కెచ్

ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు కీలకం. ఒకరకంగా జీవన్మరణ సమస్యే. అందుకే చంద్రబాబు చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. ప్రత్యర్థులకు అస్సలు చాన్సివ్వదలచుకోలేదు. అయితే చంద్రబాబు ప్రయత్నాలు కొంతవరకూ సఫలీకృతమవుతున్నాయి. ఇటీవల సత్ఫలితాలనిస్తున్నాయి. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం, తరువాత జనసేనతో పొత్తు కుదిరిన సంకేతాలు, బీజేపీ మెత్తబడడం వంటివి కలిసి వస్తున్నాయి. అధికారికంగా పొత్తుల ప్రకటనకు సిద్ధపడుతున్నారు. పనిలో పనిగా నందమూరి కుటుంబసభ్యులను సైతం తనదారిలో…

CINEMA

ఎన్టీఆర్ 30 : సముద్రమంతా అతడు రక్తంతో రాసిన కథలే.

దర్శకుడు కొరటాల శివ ఒక్కో అప్డేట్ తో ఎన్టీఆర్ 30పై అంచనాలు పెంచేస్తున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే నేపథ్యంలో ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగిస్తుంది. ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ పోస్టర్ సైతం మైండ్ బ్లాక్ చేస్తుంది. ‘ఈ సముద్రమంతా అతడు రక్తంతో రాసిన కథలే’ అని పోస్టర్ పై రాశారు. పోస్టర్ లో సాగర తీరాన రక్తంతో తడిసిన ఆయుధాలు ఉన్నాయి.…

CINEMA

‘విరూపాక్ష’ హిందీ వెర్షన్ క్లోసింగ్ కలెక్షన్స్.. కనీసం ప్రింటు ఖర్చులను కూడా రాబట్టలేకపోయిందిగా!

ఈ సమ్మర్ లో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రం 46 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మళ్ళీ ఈ రేంజ్ వసూళ్లను చూస్తాడో లేదో తెలియదు కానీ, ఈ చిత్రాన్ని మాత్రం…

CINEMA

రామోజీ ని ఢీ కొడుతున్న నాగార్జున

 సినిమా నిర్మాణం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రస్తుత పరిస్థితులలో సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఒక సినిమాను రూపొందించడం అంత సులభం కాదు. అంతటి బాహుబలి లాంటి సినిమా తీశారు అంటే దానికి కారణం ఇక్కడ ఉన్న రామోజీ ఫిలిం సిటీ, దానికి అనుగుణంగా లభించిన సాంకేతిక పరిజ్ఞానం. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉండడంవల్లే రామోజీ ఫిలిం సిటీ చెప్పినట్టు నిర్మాణ సంస్థలు తల ఊపేవి. ఇందులో పోటీ సంస్థ లేకపోవడం వల్ల రామోజీ…

APCINEMATELANGANA

జూనియర్ ఎన్టీఆర్, పురంధేశ్వరికి చంద్రబాబు ఆహ్వానం..

ఏపీలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న గ్యాప్ అందరికీ తెలిసిందే. ఈ రెండు కుటుంబాల సభ్యులు ఒక్క చోట హాజరైనా, కాకపోయినా అది వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు ఎక్కువగా కనిపించలేదు. రజనీకాంత్ ను కూడా ఆహ్వానించిన ఈ వేడుకలకు బాలకృష్ణ మినహా నందమూరి కుటుంబ సభ్యులు కనిపించలేదు. దీనిపై పెద్ద చర్చే…

CINEMA

సిటీ నేచర్ ఛాలెంజ్ లో దేశంలోనే హైదరాబాద్ నే నెంబర్ వన్

హైదరాబాద్ కు మరో గౌరవం దక్కింది. ఇప్పటికే దేశంలో నివాస యోగ్య నగరంలో మన సిటీకి రెండో స్థానం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహానగంలో ప్రకృతి పులకరింపజేసే నగరంగా హైదరాబాద్ ను చేర్చారు. జీవవైవిద్య పరిరక్షణలో ప్రపంచ ప్రయత్యామ్నాయానికి మాత్రమే కాకుండా ప్రకృతితో లోతైన సంబంధాన్ని పెంపొందించడానికి హైదరాబాద్ తోడ్పడిందని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రకృతిపై అవగాహన పెంచుకోవడానికి, గ్లోబల్ అర్బన్ బయోడైవర్సిటీ డేటా సేకరించే భాగంలో ఓ బృందం డాక్యుమెంటరీ రూపొందించింది. ఇందులో భాగంగా…

CINEMA

‘ఆదిపురుష్‌’ సినిమాపై నెట్టింట బాయ్‌కాట్‌ ట్రెండ్‌

‘ హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా టి-సిరీస్ ప్రొడక్షన్స్, రెట్రోఫైల్స్ నిర్మిస్తున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ విడుదలకు ముందే వివాదంలో పడింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్‌తో పాటు సన్నీ సింగ్, దేవదత్తా నాగే సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. మే 9వ తేదీన ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన కొద్ది క్షణాలకే వివిధ సనాతన హిందూ సంస్థలు, కొన్ని…

CINEMA

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్‌ పృథ్వీరాజ్‌ అస్వస్థత

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్‌ పృథ్వీరాజ్‌ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 30ఇయర్స్ పృథ్వీ దర్శకుడిగా మారి ‘కొత్త రంగుల ప్రపంచం’ సినిమా తెరకెక్కిస్తున్నారు. వరుసగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆయన అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి బెడ్‌ మీదున్న ఆయన మాట్లాడుతూ.. ”డైరెక్టర్‌గా తొలి ప్రయత్నం చేశాను. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కూడా సినిమా గురించే ఆలోచిస్తున్నా.…

CINEMA

”ది కాశ్మీర్ ఫైల్స్” డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు

”ది కాశ్మీర్ ఫైల్స్” డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని వివేక్ అగ్నిహోత్రి మంగళవారం తెలిపారు. అయితే ఈ లీగల్ నోలీసుపై తమకు ఎలాంటి సమాచారం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. తన సినిమా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ పరువు తీసినందుకు నోటీసులు పంపారు. ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బ్యాన్ చేస్తున్నట్లు సోమవారం మమతాబెనర్జీ ప్రకటించారు. అలాగే ‘ది కాశ్మీర్…