నంది అవార్డులపై పోసాని కృష్ణ మురళి వివాదాస్పద వ్యాఖ్యలు..
పోసాని కృష్ణమురళి అంటే తెలియను తెలుగు ప్రేక్షకులు లేరు. ఐలవ్యూ రాజా అంటూ ఆయన పలికే డైలాగ్ ఇప్పటికీ పాపులరే. రైటర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన నటుడిగా, డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో సీరియస్, నెగెటివ్ పాత్రలతో మెప్పించిన ఆయన తర్వాతి కాలంలో కమెడియన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఆపరేషన్ దుర్యోధన సినిమాతో దర్శకుడిగా తన మార్క్ చూపించారు. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులపై…

