భారత్ దీపావళి బాణసంచా: లాహోర్లో ప్రమాదకర స్థాయికి పడిపోయిన గాలి నాణ్యత
భారతదేశంలో ప్రజలు దీపావళి ఉత్సవాలను ఘనంగా జరుపుకోగా, ఆ ప్రభావం సరిహద్దు దాటి పాకిస్తాన్లోని నగరాలను తాకింది. దీపావళి సందర్భంగా కాల్చిన బాణసంచా కాలుష్యం కారణంగా పాకిస్తాన్లోని లాహోర్ గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. భారతదేశం నుంచి దీపావళి బాణసంచా కారణంగా వచ్చిన కాలుష్యాలు, తక్కువ వేగంతో ఉన్న గాలులు కలిసి తమ నగరాల్లోని స్మాగ్ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయని పాకిస్తాన్ పంజాబ్ ప్రభుత్వం ఆందోళన చెందింది. అత్యవసర చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పాకిస్తాన్…

