ఆధార్ కొత్త నిర్ణయం…!
టెక్నాలజీ వచ్చిన తర్వాత మనిషితో మమేకం అయ్యింది ఆధార్. వినియోగదారులు ఎక్కడకు వెళ్లినా కచ్చితంగా ఆధార్ తీసుకెళ్లాల్సిందే లేకుంటే చివరకు బస్సులు సైతం ఎక్కనీయరు. తాజాగా ఆధార్కు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ యాప్ని క్లోజ్ చేసింది ప్రభుత్వం. అసలేం జరిగింది? ఆధార్ కొత్త నిర్ణయం టెక్నాలజీకి అనుగుణంగా అడుగులు వేస్తోంది కేంద్రం. ముఖ్యంగా ప్రజలకు సేవలు అందించే విషయంలో రకరకాల మార్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆధార్ విషయంలో మార్పులు చేర్పులు…

