కేఆర్ఎస్ రిజర్వాయర్ నుంచి రోజూ 24, 000 క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల
కేఆర్ఎస్ రిజర్వాయర్ నుంచి రోజూ 24, 000 క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సెప్టెంబర్ 6వ తేదీన సుప్రీంకోర్టు విచారించనుంది. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ శుక్రవారం పిటిషన్ను దాఖలు చేయడంతో సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించడానికి అంగీకరించింది. అనుమానాస్పదస్థితిలో శవమైన ఫేమస్ నటి, ఇంట్లో ఏం జరిగింది ?, వీడియో కాల్ లో ! ఈ పిటిషన్ను సెప్టెంబర్…

