National

National

కేఆర్ఎస్ రిజర్వాయర్ నుంచి రోజూ 24, 000 క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల

కేఆర్ఎస్ రిజర్వాయర్ నుంచి రోజూ 24, 000 క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 6వ తేదీన సుప్రీంకోర్టు విచారించనుంది. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ శుక్రవారం పిటిషన్‌ను దాఖలు చేయడంతో సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించడానికి అంగీకరించింది. అనుమానాస్పదస్థితిలో శవమైన ఫేమస్ నటి, ఇంట్లో ఏం జరిగింది ?, వీడియో కాల్ లో ! ఈ పిటిషన్‌ను సెప్టెంబర్…

National

బిగ్ బాస్ సీజన్ 7 ఆరంభం

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 త్వరలో ఇంటింటినీ పలకరించబోతోంది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ 7 ఆరంభం కాబోతోంది.. గ్రాండ్‌గా. దీనికి సంబంధించిన లోగో ప్రోమో ఇదివరకే విడుదలైంది. నాగార్జున తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై దీన్ని పోస్ట్ చేశారు. ఆ వెంటనే అది వైరల్‌గా మారింది. ఇప్పటివరకు అయిదు సీజన్లల్లో బిగ్ బాస్…

National

సహజంగా దానధర్మాలు చేస్తే పుణ్యం

సహజంగా దానధర్మాలు చేస్తే పుణ్యం వస్తుందని చెబుతారు. అయితే ఏది పడితే అది దానం చేస్తే పుణ్యం రాదని, చెయ్యకూడని వస్తువులు దానాలు చేయడం వల్ల పుణ్యం కాకుండా పాపం వస్తుందని కూడా చెబుతున్నారు. ఎటువంటి దానాలు చేయకూడదు? ఏ దానాలు చేస్తే మనకు పాపం వస్తుంది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏ మతం లోనైనా దానధర్మాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దానధర్మాలు చేయడం కంటే మరే ధర్మం గొప్పది కాదని అన్ని మతాలు…

National

ఈ నెల 8న ప్రధాని మోదీ ,బైడెన్ భేటీ – కీలక ఒప్పందాలు..!!

సెప్టెంబర్‌ 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జి 20 సదస్సుకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హాజరుకున్నారు. అయితే ఈ సదస్సు జరగబోయే రెండురోజుల ముందే జో బైడెన్‌ భారత్‌కి చేరుకోనున్నట్లు వైట్‌ హైస్‌ వెల్లడించింది. సెప్టెంబర్‌ 8వ తేదీ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, భారత ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనున్నారని శ్వేతసౌథ స్పష్టత ఇచ్చింది. భారత్ అధ్యక్షత వహిస్తున్న జీ-20 సమావేశాలు ఈ నెల 9,10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్నాయి. సెప్టెంబర్‌ 9-10…

National

“అమెరికా” గోల్డెన్ టాయిలెట్ చోరీలో పురోగతి సాధించిన UK పోలీసులు..!!

2019వ సంవత్సరంలో బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ పుట్టిన చోట 18 క్యారెట్ ల బంగారు టాయిలెట్‌ను తెల్లవారుజాము 5 గంటలకు దుండగులు చోరీ చేయడం తెలిసిందే. గోల్డెన్ టాయిలెట్ స్టోరీ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రదర్శన కోసం ఉంచిన టాయిలెట్ చోరీ ఎత్తుకెళ్లింది ఎవరు అనేదానిపై దాదాపు మూడు సంవత్సరాల నుండి పోలీసులు విచారణ జరుగుతూ ఉంది. చోరి జరిగిన సమయంలో 66 సంవత్సరాల వయసు కలిగిన…

National

సూర్యుడా రెడీ గా ఉండు .. మా ISRO వస్తోంది – కొత్త ప్రాజెక్ట్ అద్దిరింది గురూ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రికార్డు సృష్టించేందుకు సిద్దమైంది. ఇప్పటికే చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. చంద్రయాన్ – 3 ని ప్రయోగించి విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ చేసింది ఇస్రో. చంద్రుడి దక్షిణ దృవంపై కాలుమోపిన మొదటి దేశంగా రికార్డుకు ఎక్కింది. అలాగే చంద్రుడిపై రోవర్ ను పంపిన నాలుగో దేశంగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం చంద్రుడి ఉపరితలంపై రోవర్ పరిశోధించి కీలక సమాచారాన్ని ఇస్రో కు పంపుతోంది. తాజాగా ఇస్రో…

CINEMANational

సెప్టెంబరు మాసం. సినిమాల కోసం!

ఆగస్టులో టాలీవుడ్ కి గట్టి ఎదురు దెబ్బే తగలింది. వరుస వైఫల్యాలతో బాక్సాఫీసు అల్లాడిపోయింది. డబ్బింగ్ బొమ్మ జైలర్ ఒక్కటే కాస్త నిలబడగలిగింది. మిగిలినవన్నీ భారీ ఫ్లాపులే. అయితే సెప్టెంబరు విషయంలో టాలీవుడ్ భారీ అంచనాలు పెట్టుకొంది. ఈ నెలలో సినిమాలే సినిమాలు. అన్నింటిపై అంచనాలు ఉన్నాయి. మినిమం గ్యారెంటీ చిత్రాలు ఇప్పుడు వరుస కడుతున్నాయ్‌. సెప్టెంబరు 1న ‘ఖుషి’ విడుదల అవుతోంది. విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ…

National

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు – డిసెంబర్ ఎన్నికలకు రెడీనా ?

డిసెంబర్ లో లోక్ సభకూ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ.. విస్తృతంగా జరుగుతున్న ప్రచారానికి బలం ఇచ్చేలా వరుసగా ఒక దాని తర్వాత ఒకటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఇటీవలే వర్షాకాల సమావేశాలు ముగిశాయి. విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే .. చర్చ కూడా జరిగింది. ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమవుతోంది. డిసెంబర్ లో ఐదు…

National

అదానీ విదేశీ పెట్టుబడులన్నీ ఇక్కడి సొమ్మే !?

దేశ పారిశ్రామిక దిగ్గజాల్లో ఎవరిపైనా రానటువంటి ఆరోపణలు అదానీ గ్రూప్ పై వస్తున్నాయి. గతంలో హిండెన్ బెర్గ్ రిపోర్టు బయట పెట్టిన విషయాలను అవాస్తవాలు అని నిరూపించుకోలేకపోయారు. సెబీతో దర్యాప్తు పేరుతో అలా బండి నడిపించేస్తున్నారు. కానీ నిజాలేమిటో కళ్ల ముందే ఉన్నాయి. తాజాగా మరో అంతర్జాతీయ ఇన్వెస్టిగేషన్ సంస్థ.. అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఇండియా నుంచే బిలియన్ డాలర్లను బయటకు తరలించి వాటినే విదేశీ పెట్టుబడులుగా అదానీ గ్రూపుల్లోకి పంపాలని నివేదిక…

National

మళ్లీ మోడీనే.. ‘ఇండియా’ కాస్త బెటర్ అంతే

ఎన్ని కూటములు కట్టినా బీజేపీని ఏం చేయలేరని అర్థమైంది. ఎంతమంది కలిసినా మోడీని ఎదురించలేదని తేలింది. ఇండియా కూటమి పుంజుకున్నా అధికారం సాధించేనన్ని సీట్లు రావని తేలింది. ఇండియా టుడే సర్వే సైతం మరోసారి మోడీదే విజయం అని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు పార్లమెంటరీ ఎన్నికలు జరిగితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 306 సీట్ల మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంటుందని ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్…