బెంగళూరు: రోజూ 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల
బెంగళూరు: రోజూ 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న తమిళనాడు అభ్యర్థనను కావేరీ జల నియంత్రణ కమిటీ (సీడబ్ల్యూఆర్సీ) తిరస్కరించడం హర్షణీయం అని డీకే శివకుమార్ చెప్పారు. డి.కె.శివకుమార్ (dk sivakumar) మాట్లాడుతూ మన కర్ణాటక రాష్ట్ర అధికారులు సమర్థంగా వాదించారన్నారు. ప్రతిరోజు 3 వేల క్యూ సెక్కుల నీరు తమిళనాడుకు విడుదల చెయ్యాలని కావేరి (cauvery) వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్బంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే…

