కొత్త మేయర్లకు యోగీ ఆదిత్యనాథ్ కీలక సూచన- ఇక మీ కాళ్లపై మీరే…
తాజాగా జరిగిన యూపీ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అధికార బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఎన్నికలు జరిగిన మొత్తం 17 కార్పోరేషన్లను కాషాయ పార్టీ తమ ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన వారిలో ఆరుగురు మేయర్లు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపిన సీఎం యోగీ.. పలు కీలక సూచనలు కూడా చేశారు. ఇందులో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పోరేషన్లను స్వశక్తిపై నిలిచేలా చేయాలన సూచించారు.…

