National

National

డీకే ఆపరేషన్ తెలంగాణ, కీలక ప్రతిపాదన – రేవంత్ కు షాక్..!?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ ఆపరేషన్ తెలంగాణ ప్రారంభించింది. కొత్త పాత్తుల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వైఎస్సార్ కుమార్తె షర్మిలతో మంతనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ప్రియాంక గాంధీ – షర్మిల మధ్య ఫోన్ లో మంతనాలు జరిగాయని తెలుస్తోంది. ఇప్పుడు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన డీకే శివకుమార్ రంగంలో కి దిగారు. షర్మిలను ఒప్పించే ప్రయత్నాలు జరుగున్నాయి. ఇదే సమయంలో రేవంత్ కు పార్టీ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.…

National

40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు: మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, రేపు అమిత్ షా

మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న మిలిటెంట్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 40 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు వెల్లడించారు. అంతేగాక, తిరుగుబాటుదారులను సీఎం బీరేన్ సింగ్ ఉగ్రవాదులతో పోల్చారు. 40 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు భద్రతా బలగాల నుంచి సమాచారం అందిందని ఆయన మీడియాకు తెలిపారు. ‘సాధారణ పౌరులపై ఎమ్-16, ఏకే-47, స్పైపర్ గన్లతో ఉగ్రవాదులు దాడికి దిగుతున్నారు. గ్రామాల్లో ప్రవేశించి ఇళ్లకు నిప్పు పెడుతున్నారు. భారత సైన్యం,…

National

బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక భేటీ: 2024 ఎన్నికలపై దిశానిర్దేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం దేశ రాజధానిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేవంలో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రధాని మోడీ ఆరా తీశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎలా సమాయత్తమవ్వాలన్న దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. మరింతగా ప్రజల మద్దతు సంపాదించడం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేదానిపై చర్చించినట్లు తెలిసింది. బీజేపీ ప్రభుత్వం లేని చోట తమ స్థానాన్ని ఎలా…

APNational

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో మూడో రోజైన ఆదివారం ఉదయం పార్లమెంట్ నతూన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్. ఇక ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై హోంమంత్రి అమిత్ షాతో జగన్ చర్చించినట్లు సమాచారం. మరోవైపు, న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం జరిగిన నీతి ఆయోగ్ ఎనిమిదవ…

National

ఆంధ్ర ప్రదేశ్ కి కేంద్రం బంపర్ ఆఫర్ : మోడీ నేరుగా ప్రకటించాడు !

విభజనతో ఆంధ్ర ప్రదేశ్ చాలా రకంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా ఎంతో వెనకబడిపోయింది. పార్లమెంటు సాక్షిగా స్పెషల్ స్టేటస్ కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు. స్పెషల్ ప్యాకేజ్ అనగానే అరకోరా నిధులు మంజూరు చేసినా గాని పెద్దగా రాష్ట్రానికి ఏర్పడ్డ నష్టాన్ని కేంద్రం భర్తీ చేయలేదని చెప్పవచ్చు. దీంతో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు… centers bumper offer to andhra pradesh Narendra Modi announced directly…

National

కడప అంటే రామోజీరావు కి ఇంత కక్ష ఎందుకు ? ఏం చేసాడో చూడండి !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట అని అందరికీ తెలుసు. మొదటి నుండి వైయస్ ఫ్యామిలీకి ఈ జిల్లాలో తిరుగులేని ఆదరణ ఉంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప ఎంపీగా రికార్డు స్థాయిలో ఈ జిల్లా నుండి ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే అటువంటి ఈ జిల్లాపై ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కక్ష కట్టినట్లు తాజా పరిణామాలు బట్టి తెలుస్తోంది. మేటర్ లోకి వెళ్తే కడప జిల్లాపై ఈనాడు పేపర్ లో విషం…

NationalTELANGANA

కేసీఆర్‌.. కేజ్రీవాల్‌ మీటింగ్ కి కారణం ఏంటి?

: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య స్నేహ బంధం కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ ఉండగా.. మరో వైపు బీఆర్‌ఎస్ పార్టీతో జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య స్నేహం అనేది భవిష్యత్తులో బలమైన రాజకీయ పుణాదికి నాంది అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో…

National

భార్యాభర్తలకి ఆర్థిక భరోసా ఇచ్చే అద్భుతమైన స్కీం ఇదే..!

ప్రస్తుత కాలంలో అవసరాలకు తగ్గట్టుగా ఒకరే పని చేస్తే సరిపోదు భార్యాభర్తలు ఇద్దరూ కూడా రెండు చేతులు వేస్తేనే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఇకపోతే భార్య భర్తలు ఇద్దరూ కూడా ఆర్థిక భరోసా పొందాలి అంటే వారికోసం ఒక ప్రభుత్వ పథకం ముందుకు వచ్చింది. అలాంటి పథకాలలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం కూడా వుంది. 2004లోనే ప్రారంభమైన ఈ పథకం ఈ మధ్యకాలంలో పలు మార్పులు చేయబడింది. ముఖ్యంగా ఇందులో ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని…

National

ఫ్లాప్ టాక్ తెచ్చుకుని ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఎన్టీఆర్ సినిమా ఏదో తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్‌`(RRR) మూవీతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యి గ్లోబర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన సినీ కెరీర్ లో ఇప్పుడు వరకు 29 సినిమాలు చేశాడు. వీటిల్లో కొన్ని హిట్‌గా, మరికొన్ని బ్లాక్ బస్టర్ హిట్‌గా, ఇంకొన్ని ఇండస్ట్రీ హిట్ గా చిత్రాలు ఉన్నాయి. అలాగే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కూడా అయితే. అయితే ఎన్టీఆర్ కెరీర్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుని బ్లాక్…

National

నేను ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి సుమలత మేడమ్ కారణం, ప్రతిపక్షాలతో ?

బెంగళూరు/మండ్య: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించి చాలా రోజులు అయ్యింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. సీఎంగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఇప్పటికే ప్రమాణస్వీకారం చేసి 8 మంది మంత్రులతో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేశారు. తన ఓటమికి ప్రత్యర్థులు కారణం అని ఓడిపోయిన నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే తన ఓటమికి తనకు అండగా ఉన్న లేడీ ఎంపీ కారణం అని బీజేపీ నాయకుడు…