National

National

ఢిల్లీ ప్రభుత్వానిదే అధికారం, కేంద్రానికి కాదంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఢిల్లీ గవర్నమెంట్ వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారం వివిధ అంశాలపై వివాదాలకు దారితీస్తోంది. ఎవరి అధికారాలేంటనే విషయంపై స్పష్టత కొరవడటంతో ఒకరి జోక్యాన్ని మరొకరు సహించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితి పెరిగి పెద్దదై వివాదాలకు దారి తీస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాల పరిధి విషయంలో చెలరేగిన వివాదం కాస్తా సుప్రీంకోర్టుకు చేరింది. ఇరువురి మధ్య అధికారాల విషయంలో చాలాకాలంగా వివాదం రేగుతూనే ఉంది. గతంలో కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితి…

National

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ రాబోతుంది. ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన త్వరలోనే ఉండబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఏ ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1 నుంచి వర్తించనుంది. డీఏ పెరుగుదలతో ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయి. డీఏ పెంపుపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. నాలుగు శాతం పెరిగే అవకాశం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఏడాది మొదటి డీఏ…

National

థాక్రే రాజీనామా చేయకుంటే ప్రభుత్వం పునరుద్ధరించేవాళ్లం

 మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వ పతనం, బీజేపీ మద్దతుతో షిండే వర్గం పగ్గాలు చేపట్టడం వంటి పరిణామాలు సుప్రీంకోర్టు వరకూ చేరాయి. షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. ఆ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో 15 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు వహించడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఆ పరిస్థితుల్లో…

NationalTELANGANA

నిన్న అరెస్టైన ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చింది ఓవైసీయే: బండి సంజయ్

హైదరాబాద్: నగరం ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బాంబులపైన హైదరాబాద్ ప్రజలు నివసిస్తున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని, నిన్న అరెస్టయిన సలీం ఒవైసీకి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పనిచేస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. 2016 జులైలో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులకు బెయిల్ ఇప్పిస్తానని, న్యాయపోరాటం చేస్తానని ఒవైసీ చేసిన ప్రకటనను…

National

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌ నమోదయ్యే ఛాన్స్

    బెంగళూరు: 224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీకి ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్‌లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వెలుపల పెద్ద క్యూలు దర్శనమిస్తున్నాయి. హోరాహోరీగా సాగుతున్న పోలింగ్‌లో భారీ ఓటింగ్‌ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాకముందే ప్రజలు కేంద్రాల వెలుపల బారులు తీరారు. పోలింగ్‌ కేంద్రాలు ఓటర్లతో కళకళలాడగా, ఓటింగ్ ప్రక్రియను సమన్వయం చేయడంలో సిబ్బంది బిజీబిజీగా కనిపించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి…

NationalSPORTS

పెంపుడు జంతువులను తీసుకెళ్లే వారికి ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు

రైల్లో ప్రయాణాల్లో తమ పెంపుడు జంతువులను తీసుకెళ్లే వారికి ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. త్వరలోనే ఈ విధానం అమలులోకి రానుంది. దీంతో పెట్స్ లవర్స్ కి ఉపశమనం కలిగించినట్లైంది. పెంపుడు జంతువులను చాలా మంది ఇష్టపడతారు. ఇంట్లో మనుషులతో సమానంగా వాటిని ట్రీట్ చేశారు. వాటికేదైనా అయితే అస్సలు తట్టుకోలేరు. పొరపాటున పెంపుడు జంతువులు తప్పిపోతే కోలుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. అయితే ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు పెంపుడు…

NationalPOLITICS

కర్నాటకలో ఎన్నికల ప్రచారం జోరు

కర్నాటకలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ పార్టీ అభ్యర్థుల్లో క్రిమినల్స్ కూడా ఎక్కువమందే ఉన్నారు. వారి క్రిమినల్ హిస్టరీని దాచి పెట్టి వారికి మద్దతుగా అగ్రనాయకులు ప్రచారం కూడా బాగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలు, బియ్యం దొంగతనం కేసులో శిక్ష పడ్డ ఓ బీజేపీ అభ్యర్థి తరపున ఈ రోజు ప్రధాని మోడీ ప్రచారం చేయాల్సి ఉండింది. అయితే హఠాత్తుగా ఆ సభను పార్టీ రద్దు చేసుకుంది. కలబురగి జిల్లాలోని చిత్తాపూర్ నియోజకవర్గంలో బీజేపీ…

National

బీజేపీకి బ్రహ్మానందం ప్రచారం.. కండిషన్స్ అప్లయ్‌

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం మొదలు పెట్టారు. పోలింగ్ కి మరో ఐదురోజులే టైమ్ ఉండగా.. బ్రహ్మానందాన్ని ప్రచారంలోకి దించారు కమలనాథులు. చిక్ బళ్లాపూర్ లో ఆయన ప్రచారం చేపట్టారు. బీజేపీ అభ్యర్తి సుధాకర్ కి ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. ఆ ఒక్క నియోజకవర్గమే..! బ్రహ్మానందం కేవలం చిక్ బళ్లాపూర్ నియోజకవర్గంలోనే ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తోంది. నియోజకవర్గంలోని పుర, గిడగానహళ్లి, మంచెనహళ్లి, పోశెట్టిహళ్లి, కనగానగొప్ప, జోడి బొమ్మనహళ్లి తదితర…

National

మణిపూర్ లో ఆగని హింస.. బీజేపీ ఎమ్మెల్యేపై దాడి, పరిస్థితి విషమం

మణిపూర్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో ఆ రాష్ట్రం భగ్గున మండిపోతోంది. గిరిజనేతరులైన మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయానికే మద్దతు తెలపడంతో మణిపూర్ లోని ఆదివాసులు తిరగబడ్డారు. బ్రాహ్మణులైన మైతీలను ఎస్టీల్లో చేర్చితే సహించేది లేదంటూ అనేక జిల్లాల్లో ఆందోళనలు ప్రారంభించారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు రేగాయి. ఆదివాసులు ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగలబెట్టారు. గురువారం నాటికి ఇంఫాల్‌, చురా చంద్‌పూర్‌, కంగ్‌పోక్కి ప్రాంతాల్లో…

National

అధ్యక్ష పదవికి రాజీనామా ఉపసంహరించుకున్న శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్ష పదవికి మూడు రోజుల క్రితం రాజీనామా చేసిన శరద్ పవార్ ఈ రోజు తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు.   కార్యకర్తల భావోద్వేగ నిరసనలు,తన రాజీనామాను పార్టీ అగ్రనేతలు తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత… “అన్నింటిపై పునరాలోచన తర్వాత, నేను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతానని ప్రకటిస్తున్నాను. నా మునుపటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను” అని శరద్ పవార్ కొద్దిసేపటి క్రితం చెప్పారు.దీంతో మహారాష్ట్ర లో మూడు రోజుల నాటకానికి తెరపడింది. పవార్…