National

National

కేజ్రివాల్ కు అండగా కాంగ్రెస్ ? ఢిల్లీ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించాలని నిర్ణయం..

ఢిల్లీలో ఆప్ సర్కార్ కు, కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ కూ మధ్య జరుగుతున్న పోరుకు ఫుల్ స్టాప్ పెడుతూ సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. దీని ప్రకారం హోంశాఖ మినహా మిగిలిన అంశాల్లో ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని తేల్చిచెప్పింది. దీంతో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అమలుకాకుండా చూసేందుకు కేంద్రం పార్లమెంటులో ఓ బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఢిల్లీలో సేవలపై పెత్తనాన్ని లెఫ్టినెంట్ గవర్నర్…

National

ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్, దేవుడి మీద కాకుండా డీకే శివకుమార్ మీద ప్రమాణం ?

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. సీఎంగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, 8 మంది మంత్రులు ఇప్పటికే ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం బెంగళూరులోని విధానసౌధలో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక అసెంబ్లీలో తాత్కాలిక స్పీకర్ ఆర్.వీ. దేశ్ పాండే ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 224 మంది ఎమ్మెల్యేలు విదాన సౌధలో ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఇదే సమయంలో చెన్నగిరి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే…

National

బెంగళూరులో కుప్పకూలుతున్న విద్యుత్ స్థంభాలు, కాలిపోతున్న ట్రాన్స్ ఫార్మర్లు !

బెంగళూరు: బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, భారీ గాలుల దెబ్బకు పెద్దపెద్ద చెట్లతో పాటు విద్యుత్ స్థంభాలు నేలమట్టం అవుతున్నాయి. బెంగళూరు సిటీ పరిధిలో బెస్కామ్ కు చెందిన సుమారు 540 విద్యుత్ స్థంభాలు కుప్పకూలడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 12 ఏళ్ల తరువాత ఎమ్మెల్యేగా అసెంబ్లీలో బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి, ఏం చెప్పారంటే ! బెంగళూరు సిటీతో పాటు…

NationalTechnology

రూ 500 నోట్లు కూడా రద్దవుతాయా – ఏం జరుగుతోంది…!!

రిజర్వ్ బ్యాంక్ తాజాగా రెండు వేల నోట్లను ఉప సంహరించుకుంది. ఇప్పటికే వీటి ముద్రణ నిలిపివేయటంతో సామాన్యుల పైన అంతగా ప్రభావం ఉండే అవకాశం లేదు. ఇప్పటి వరకు సర్క్యులేషన్ లో ఉన్న రెండు వేల నోట్లు 2017 ముందు జారీ చేసినవి. వీటిని మార్చుకోవటానికి…డిపాజిట్ కు సెప్టెంబర్ 30వ తేదీ వరకు సమయం ఉంది. పెద్ద నోట్లు రద్దు అనే లక్ష్యంలో భాగంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో రూ 500 నోట్లు కూడా రద్దు చేస్తారా…

National

కొత్త మేయర్లకు యోగీ ఆదిత్యనాథ్ కీలక సూచన- ఇక మీ కాళ్లపై మీరే…

తాజాగా జరిగిన యూపీ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అధికార బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఎన్నికలు జరిగిన మొత్తం 17 కార్పోరేషన్లను కాషాయ పార్టీ తమ ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన వారిలో ఆరుగురు మేయర్లు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపిన సీఎం యోగీ.. పలు కీలక సూచనలు కూడా చేశారు. ఇందులో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పోరేషన్లను స్వశక్తిపై నిలిచేలా చేయాలన సూచించారు.…

APNationalTELANGANA

ఏపీకి మరో వందేభారత్?

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లు పట్టాలపై శరవేగంగా పరుగులు తీస్తున్నాయి. ప్రతి ప్రయాణికుడికి ఒకసారి వందే భారత్ ఎక్కాలనే యోచనను కల్పిస్తున్నారు. ఏపీ, తెలంగాణకు కలిపి ప్రస్తుతం రెండు వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టారు. ఒకటి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, మరొకటి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు తిరుగుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు మరో వందేభారత్ కేటాయించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్ లో వందే భారత్ 10 నిముషాలు ఆగింది. రాత్రి…

APNational

కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పని చేసి ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి !

బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పుడు మిగిలిన ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నది, సిద్దరామయ్య, డీకే శివకుమార్ లను రాజీ చెయ్యాలని నానా తంటాలు పడిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పుడు కర్ణాటకలో తన మార్క్ మత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి ఊహించిన షాక్ ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డి, సిద్దరామయ్య పక్కన ప్రత్యక్షం ! శనివారం ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా వేసుకున్న…

NationalPOLITICS

పొత్తులపై పవన్ కళ్యాణ్ సూచనలపై బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది: బీజేపీ ఎంపీ జీవీఎల్

ఏపీ మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. నేడు గన్నవరంలో సోము వీర్రాజు అధ్యక్షతన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీ బీజేపీ నేతలతో పాటు పాల్గొన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైసిపి అవినీతిపై మండిపడ్డారు. వైసిపి అవినీతిపై చార్జిషీట్, మోడీ పాలనలో జరిగిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం అజెండాగా…

National

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తోపాటు మెడ్ ట్రానిక్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు

హైదరాబాద్: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా, అమెరికాకు చెందిన ప్రొడక్ట్ ఇంజినీరింగ్, సొల్యూషన్స్ సంస్థ అయిన జాప్‌కామ్.. హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాప్‌కామ్ సీఈవో కిషోర్ పల్లం రెడ్డి సహా ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ జరిపిన సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. పర్యాటకం, ఆతిథ్యం, ఫిన్‌టెక్,…

National

మహారాష్ట్రలో ఎన్నికల్లో తొలి విజయం; ఖాతా తెరిచిన బీఆర్ఎస్ పార్టీ!!

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా మహారాష్ట్ర రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి కెసిఆర్ చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయనే చెప్పాలి. తాజాగా మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం నమోదు చేసుకుంది. మహారాష్ట్రలోని అంబే లోహల్ గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థి గఫూర్ పఠాన్ విజయం సాధించారు. 115 ఓట్ల తేడాతో…