National

National

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకం

: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా డైరెక్షన్‌లో ప్రచార పర్వంలో ఆ పార్టీ దూసుకుపోతోంది. పార్టీ కాస్త బలహీనంగా ఉన్న చోట స్పెషల్ ఫోకస్ చేస్తూ.. ఓటర్లను ప్రత్యేకంగా ఆకట్టకునేలా వ్యూహ రచన చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ నుంచి వెళ్లిపోయి ఇతర పార్టీల్లో చేరి పోటీ చేస్తున్న నేతలపై కూడా అధిష్టానం దృష్టి పెట్టింది. ఎలాగైనా వారిన ఓడించాలనే పట్టుదలతో ఉంది. టికెట్లు దక్కలేదని.. పార్టీలో గౌరవం లేదని…

National

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త.. కొత్త పే కమిషన్ అమలుపై కీలక నిర్ణయం..?

ప్రస్తుతం ఓల్డ్ పెన్షన్ విధానం అమలు కోసం పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉంది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచుతూ ప్రకటన చేయగా.. త్వరలో మరో భారీ ప్రకటన ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘాన్ని అమలు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 8వ వేతన సంఘానికి ఈ ఏడాదే గ్రీన్ సిగ్నల్…

National

ఈనెల 29వ తేదీన జేఈఈ మెయిన్‌ ఫలితాలు రిలీజ్

ఈనెల 29వ తేదీన జేఈఈ మెయిన్‌ ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఏప్రిల్ 06న ప్రారంభమైన చివరి విడత మెయిన్ పరీక్షలు శనివారంతో ముగియనున్నాయి. జనవరిలో జరిగిన మెుదట విడత మెయిన్‌, తాజా పరీక్షల్లో సాధించిన బెస్ట్ స్కోర్‌ను (రెండు సార్లు రాసి ఉంటే) పరిగణనలోకి తీసుకొని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ర్యాంకులు ఇవ్వనుంది. కటాఫ్ మార్కుల ఆధారంగా మొత్తంహా 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు. జూన్ 04వ తేదీన ఈ…

APNational

మందుతాగి ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు!

ఢిల్లీ క్యాపిటల్స్ టీం లో మితిమీరి తాగిన ఒక ఆటగాడు ఒక మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడట, ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది Delhi Capitals player : ఈ IPL సీజన్ లో పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానం లో ఉన్న టీం ఢిల్లీ క్యాపిటల్స్.గత సీజన్ లో రిషబ్ పంత్ సారథ్యం లో ఈ టీం టేబుల్ టాపర్ గా కూడా నిల్చింది, అలాంటి టీం…

NationalTELANGANA

సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి.. ఛీఫ్ జస్టిస్‍ను అభ్యర్థించిన స్మితా సబర్వాల్..

బీహార్‌లో ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్యకేసులో ప్రమేయం ఉన్న దోషుల విడుదలపై జోక్యం చేసుకోవాలని భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) సీనియర్ అధికారి స్మితా సబర్వాల్(Smita Sabharwal) సుప్రీంకోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించారు. కృష్ణయ్య కుటుంబానికి స్మిత బుధవారం సంఘీభావం తెలిపారు. గోపాల్‌గంజ్ మాజీ జిల్లా మేజిస్ట్రేట్ జి. కృష్ణయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో దోషులను విడుదల చేయాలనే బీహార్ ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సెంట్రల్ ఐఎఎస్…

National

ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో జరిగిన నక్సల్స్ దాడిలో 10 మంది పోలీసులతో పాటు ఒక డ్రైవర్ మృతి

ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో జరిగిన నక్సల్స్ దాడిలో 10 మంది పోలీసులతో పాటు ఒక డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మావోలు మందుపాతర పేల్చడంతో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ మందుపాతర పేల్చేందుకు మావోలు 50 కిలోల ఐఈడీ(IED)ని వినియోగించారు. పేలుడు ధాటికి పెద్ద ఎత్తున గోతి ఏర్పడింది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌కు చెందిన పోలీసులు ఓ అద్దె వ్యానులో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి కనీసం 20 అడుగుల ఎత్తుకు…

National

రాహుల్ గాంధీ కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి

పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై విచారణ నుంచి గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బుధవారం తప్పుకున్నారు. రాహుల్ గాంధీ తరపు న్యాయవాది పిఎస్ చంపనేరి ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కోరుతూ హైకోర్టు న్యాయమూర్తి గీతా గోపికి విజ్ఞప్తి చేశారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP) వాదానలు వినిపిస్తూ ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదన్నారు.…

NationalPOLITICSTELANGANA

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పై పట్టు

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పై పట్టు బిగిస్తున్నారు. మహారాష్ట్రలో బలంగా పాగా వేయడానికి గట్టిగానే ఫోకస్ చేశారు. ఇప్పటికి మూడు దఫాలుగా మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన కేసీఆర్, అక్కడ వివిధ పార్టీల నాయకులను ఆకట్టుకునే పనిలో ఉన్నారు.   ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రలోని చంద్రపూర్ కు చెందిన నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ రోజు…

National

దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం

దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న విద్యాసంస్థలతో పాటు ఇవి పనిచేస్తాయిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ. 1570 కోట్ల వ్యయంతో ఆమోదం లభించిందన్నారు. ఈ నర్సింగ్ కాలేజీల ఏర్పాటు వచ్చే 24 నెలల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నాణ్యతతో కూడిన నర్సింగ్‌ విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నైపుణ్యంతో కూడిన నర్సింగ్ సిబ్బంది సంఖ్యను పెంచాలని…

National

కేంద్ర మంత్రి ఫైర్, ట్రబుల్ షూటర్ మీద చర్యలు తీసుకోండి, ఎన్నికల్లో !

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ సామాన్య ప్రజలనే కాకుండా మీడియాను కూడా బెదిరిస్తున్నారని. ఆయన దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయని కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే ఆరోపించడం హాట్ టాపిక్ అయ్యింది. ర్యాపిడో బైక్ లో జాగ్రత్త, బైక్ మీద నుంచి దూకేసిన యువతి, ఎక్కడంటే అక్కడ చేతులు ? బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి శోభా…