National

APNationalTELANGANA

జిడిపిలోనే కాదు.. హైస్ట్రీట్ ల్లోనూ ఉత్తరాదిని వెనక్కి నెట్టిన దక్షిణాది..

: ‘సాపాటు ఎటూ లేదు. పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్’ అని ఆకలి రాజ్యం సినిమాలో కమలహాసన్ పాడుతాడు గుర్తుంది కదా! ఒకప్పుడు అంతగా రద్దీగా లేని రాజధాని వీధులు ఇప్పుడు ఏకంగా జనంతో కలకలలాడుతున్నాయి. అంతటితో ఆగలేదు. ఏకంగా హై స్ట్రీట్ జాబితాలోనే సంపాదించుకున్నాయి. ఇది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే వచ్చే పది సంవత్సరాలలో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ వీధులను అధిగమించేంత.. ఈ…

National

భారత్ లో మరో గొప్ప నాగరికత బయటపడింది

 భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయం. వేల ఏళ్ల సంవత్సరాల చరిత్ర ఇక్కడ నిక్షిప్తమై ఉంది. పురాతకాలంలో భారత్ లో ఎటువంటి జీవనం చేసేవారో.. ఎటువంటి అలవాట్లు ఉండేవో ఇప్పటికే చాలా మంది శాస్త్రవేత్తలు పలు విధాలుగా కనుగొన్నారు. కొన్నింటిని తవ్వకాల్లో బయటకు తీసి ప్రపంచానికి తెలియజెప్పి ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు. తాజాగా జరిపిన పరిశోధనల్లో మరికొన్ని ఆసక్తికరమైన వస్తువులు, అవశేషాలు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్ లోని బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్ లో కొన్ని అవశేషాలు బయటపడడంతో అప్పటి…

National

జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు రానున్నాయి. 24 గంటల్లో అధికారం ఎవరిదో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌తోపాటు విపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా కర్ణాటక జపమే చేస్తున్నాయి. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. వాటి ప్రభావం తెలంగాణపై ఎలా ఉంటుంది అని లెక్కలు వేసుకుంటున్నాయి. అంచనాల్లో తెలంగాణ పార్టీలు.. ప్రతీ పార్టీకీ కొన్ని అంచనాలూ,…

National

రాహుల్‌గాంధీకి శిక్షవేసిన జడ్జి ప్రమోషన్‌

కేంద్రానికి సుప్రీం కోర్టు వరుస షాక్‌లు ఇస్తోంది. ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని, మహారాష్ట్రలో గవర్నర్‌ తీరు సరిగా లేదని బుధవారం తీర్పు ఇచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. బుధవారం మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్‌లో కింది కోర్టుల్లో పనిచేసే 68 మంది న్యాయమూర్తులకు ఆ రాష్ట్ర హైకోర్టు కల్పించిన పదోన్నతిపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. వీరిలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష విధించిన సూరత్‌…

National

ఢిల్లీ ప్రభుత్వానిదే అధికారం, కేంద్రానికి కాదంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఢిల్లీ గవర్నమెంట్ వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారం వివిధ అంశాలపై వివాదాలకు దారితీస్తోంది. ఎవరి అధికారాలేంటనే విషయంపై స్పష్టత కొరవడటంతో ఒకరి జోక్యాన్ని మరొకరు సహించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితి పెరిగి పెద్దదై వివాదాలకు దారి తీస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాల పరిధి విషయంలో చెలరేగిన వివాదం కాస్తా సుప్రీంకోర్టుకు చేరింది. ఇరువురి మధ్య అధికారాల విషయంలో చాలాకాలంగా వివాదం రేగుతూనే ఉంది. గతంలో కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితి…

National

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ రాబోతుంది. ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన త్వరలోనే ఉండబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఏ ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1 నుంచి వర్తించనుంది. డీఏ పెరుగుదలతో ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయి. డీఏ పెంపుపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. నాలుగు శాతం పెరిగే అవకాశం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఏడాది మొదటి డీఏ…

National

థాక్రే రాజీనామా చేయకుంటే ప్రభుత్వం పునరుద్ధరించేవాళ్లం

 మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వ పతనం, బీజేపీ మద్దతుతో షిండే వర్గం పగ్గాలు చేపట్టడం వంటి పరిణామాలు సుప్రీంకోర్టు వరకూ చేరాయి. షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. ఆ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో 15 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు వహించడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఆ పరిస్థితుల్లో…

NationalTELANGANA

నిన్న అరెస్టైన ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చింది ఓవైసీయే: బండి సంజయ్

హైదరాబాద్: నగరం ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బాంబులపైన హైదరాబాద్ ప్రజలు నివసిస్తున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని, నిన్న అరెస్టయిన సలీం ఒవైసీకి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పనిచేస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. 2016 జులైలో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులకు బెయిల్ ఇప్పిస్తానని, న్యాయపోరాటం చేస్తానని ఒవైసీ చేసిన ప్రకటనను…

National

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌ నమోదయ్యే ఛాన్స్

    బెంగళూరు: 224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీకి ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్‌లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వెలుపల పెద్ద క్యూలు దర్శనమిస్తున్నాయి. హోరాహోరీగా సాగుతున్న పోలింగ్‌లో భారీ ఓటింగ్‌ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాకముందే ప్రజలు కేంద్రాల వెలుపల బారులు తీరారు. పోలింగ్‌ కేంద్రాలు ఓటర్లతో కళకళలాడగా, ఓటింగ్ ప్రక్రియను సమన్వయం చేయడంలో సిబ్బంది బిజీబిజీగా కనిపించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి…

NationalSPORTS

పెంపుడు జంతువులను తీసుకెళ్లే వారికి ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు

రైల్లో ప్రయాణాల్లో తమ పెంపుడు జంతువులను తీసుకెళ్లే వారికి ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. త్వరలోనే ఈ విధానం అమలులోకి రానుంది. దీంతో పెట్స్ లవర్స్ కి ఉపశమనం కలిగించినట్లైంది. పెంపుడు జంతువులను చాలా మంది ఇష్టపడతారు. ఇంట్లో మనుషులతో సమానంగా వాటిని ట్రీట్ చేశారు. వాటికేదైనా అయితే అస్సలు తట్టుకోలేరు. పొరపాటున పెంపుడు జంతువులు తప్పిపోతే కోలుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. అయితే ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు పెంపుడు…