National

National

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలోని తన అధికారిక బంగళాను శనివారం ఖాళీ

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలోని తన అధికారిక బంగళాను శనివారం ఖాళీ చేశారు. లోక్ సభ సభ్యత్వానికి అనర్హత (disqualification)వేటు పడిన కారణంగా ప్రభుత్వం ఆయనను అధికారిక బంగళాను ఖాళీ చేయమన్న విషయం తెలిసిందే. దాంతో, శనివారం ఆయన తుగ్లక్ రోడ్ లోని 12 నెంబర్ బంగళాను ఖాళీ చేశారు. Rahul Gandhi disqualification row: ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు ప్రధాని మోదీ (PM Modi) ఇంటిపేరైన ‘మోదీ’పై అనుచిత వ్యాఖ్యలు…

NationalWorld

సెప్టెంబర్ లో జో బైడెన్ భారత పర్యటన

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఈ సంవత్సరం సెప్టెంబర్ లో భారత్ కు రానున్నారు. భారత్ లో సెప్టెంబర్ నెలలో జరిగే జీ 20 (G20) దేశాధినేతల సమావేశంలో ఆయన పాల్గొంటారు. జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ సమర్దవంతంగా నిర్వహిస్తోందని అమెరికా ప్రశంసించింది. Joe Biden to visit India: జీ 20 సదస్సు భారత్ జీ 20 అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తోంది. అందులో భాగంగా ఈ సెప్టెంబర్ నెలలో భారత్ లో…

National

36 గంటలు.. 8 నగరాలు.. 5300 కిమీలు- ప్రధాని సుడిగాలి పర్యటన

సోమవారం ఉదయం నుంచి 36 గంటల వ్యవధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) 5300 కిలోమీటర్లు ప్రయాణించి, 7 నగరాల్లో ఎనిమిది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.   సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి 36 గంటల వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సెంట్రల్ ఇండియాలోని మధ్య ప్రదేశ్, దక్షిణాదిన ఉన్న కేరళ, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డయ్యూ, డామన్ లలో పర్యటిస్తారు. తిరిగి మంగళవారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు.…

National

అమృత్​ పాల్​ భార్య కిరణ్​దీప్​ కౌర్​ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పెద్ద టర్నింగ్​ పాయింట్​

ఖలిస్థానీ మద్దతుదారుడు, మత ప్రబోధకుడు అమృత్​ పాల్ సింగ్​​.. పంజాబ్​ పోలీసుల ఎదుటు లొంగిపోయిన వ్యవహారం ఇప్పుడు వార్తలకెక్కింది. పంజాబ్​ మోగాలోని ఓ గురుద్వారాలో ఆదివారం ఉదయం జరిగిన ప్రార్థనల అనంతరం అమృత్​ పాల్​ లొంగిపోయాడు. తాను అక్కడ ఉన్న విషయాన్ని పోలీసులకు ఈ వారిస్​ పంజాబ్​ దే చీఫ్​.. శనివారం రాత్రి చెప్పినట్టు తెలుస్తోంది. ఫలితంగా అమృత్​ పాల్​ను పట్టుకునేందుకు పంజాబ్​ పోలీసులు చేపట్టిన దాదాపు 40 రోజుల ఆపరేషన్​కు ముగింపు పడింది! ఇన్ని రోజులుగా…

National

152 ఖాళీల భర్తీకి ఎన్‍టీపీసీ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ

152 ఖాళీల భర్తీకి ఎన్‍టీపీసీ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. మైనింగ్ ఓవర్‌మన్, ఓవర్‌మన్ (మ్యాగజీన్), మెకానికల్ సూపర్‌వైజర్ సహా మరిన్ని పోస్టులకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఎన్‍టీపీసీ అధికారిక వెబ్‍సైట్ careers.ntpc.co.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేందుకు మే 5వ తేదీ తుదిగడువుగా ఉంది. వివరాలివే. NTPC Recruitment 2023: పోస్టులు ఇవే మైనింగ్ ఓవర్‌మన్: 84 ఖాళీలు ఓవర్‌మన్ (మ్యాగజీన్): 7 పోస్టులు మెకానికల్ సూపర్‌వైజర్: 22 పోస్టులు…

National

మరోసారి రసవత్తరంగా మహారాష్ట్ర రాజకీయాలు

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారుతున్నాయి. ఈ తరుణంలో.. ముఖ్యమంత్రి ఏక్‍నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం 15 నుంచి 20 రోజుల్లోగా కుప్పకూలుతుందని శివసేన (యూబీటీ – ఉద్ధవ్ వర్గం) కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. షిండే సర్కార్‌కు మరణ శాసనం రానుందని జోస్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సంజయ్ అత్యంత సన్నిహితుడు. కొన్ని పిటిషిన్లపై సుప్రీం కోర్టు నుంచి తీర్పు రావాల్సి ఉండగా.. సంజయ్…

APNationalTELANGANAWorld

ట్విట్టర్ యాజమాన్యం మారాక అనేక మార్పులు చోటు

ట్విట్టర్ యాజమాన్యం మారాక అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వేల కోట్లకు సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ కొత్త నిబంధనలు తెరపైకి తెస్తున్నాడు. ఆదాయమే పరమావధిగా ముందుకు వెళుతున్నాడు. ట్విట్టర్ ని దక్కించుకున్న వెంటనే కీలక పదవుల్లో ఉన్న ఉద్యోగులను తీసేశాడు. అలాగే వెరిఫైడ్ అకౌంట్ కోసం డబ్బులు చెల్లించాలన్న నిబంధన తెచ్చాడు. దీంతో చాలా మంది వెరిఫైడ్ బ్లూ టిక్ కోసం ఏడాది చందా లేదా నెల నెలకు చందా…

APNationalTELANGANA

అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐ (యమ్ .యల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంగం పిలుపు

అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐ (యమ్ .యల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంగం పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయతి, శివందొరవలస గ్రామంలో పార్టి జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులైన కామ్రేడ్ చారు మజుందార్,నాగభూషన్ పట్నాయక్ , ఎంపటాపు సత్యం, ఆదిబట్ల కైలాసం, కొరన్న మంగన్నలకు జోహార్లు పలికి నినాదాలు చేశారు. వారి ఆశయాలను కొనసాగించాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ఏప్రిల్ 22,…

APNational

రాహుల్ స్టే పిటిషన్ తిరస్కరణ.. రాహుల్ స్టే పిటిషన్ తిరస్కరణ.. .

పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షని నిలుపుదల చేయాలంటూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ని సూరత్ కోర్టు కొట్టివేసింది. మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఇటీవల సూరత్ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ట్రయల్‌ కోర్టు ఈ కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టలేదని, కఠినంగా వ్యవహరించిందని, రెండేళ్ల జైలు శిక్ష విధించాల్సిన కేసు కాదంటూ రాహుల్‌ గాంధీ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ…

National

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం మంగళవారం వెనక్కు తిరిగివచ్చి, ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం మంగళవారం వెనక్కు తిరిగివచ్చి, ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో శ్రీనగర్ కు బయల్దేరిన స్పైస్ జెట్ విమానం, కాసేపటికి మళ్లీ వెనక్కు తిరిగి వచ్చి, ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న స్పైస్ జెట్ బీ 737 విమానం చివరి భాగంలో ఉన్న కార్గొ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సంకేతాలిచ్చే ఫైర్ లైట్…