National

CINEMANationalTELANGANAWorld

లాటరీలో హైదరాబాద్ మహిళకు రూ.2.2 కోట్లు.. ఎంత అదృష్టం అంటున్న నెటిజెన్స్!

ఒక్కోసారి జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన వారి లైఫ్ ను పూర్తిగా మార్చేస్తుంది.. అందుకే పెద్దలు కూడా అంటూ ఉంటారు.. మన లైఫ్ లో ఒక్క సంఘటన చాలు మనం పైకి లేవాలన్న లేదంటే పాతాళం లోకి కూరుకు పోవాలన్నా.. మరి అలాంటి సంఘటన ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళకు జరిగింది.. ఈమె లైఫ్ ను మార్చేసే అదృష్టం ఇది. ఈ మధ్యకాలంలో వారు లాటరీ గెలిచారు.. వీరు లాటరీ గెలిచారు.. అని ఎక్కడో ఒక…

APCINEMANationalTELANGANA

సౌత్ హీరోలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మంచి ఆదరణ క్రియేట్

సౌత్ హీరోలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మంచి ఆదరణ క్రియేట్ అయింది. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలను హిందీలో చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. అందుకే ఆ హీరోలను హిందీ సినిమాల్లో నటింపజేసేందుకు కొందరు స్టార్ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఒక బాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ లను గెస్ట్ పాత్రలో నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు…

APNationalTELANGANAWorld

మయన్మార్‌లో సైన్యం అరాచకాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.

మయన్మార్‌లో సైన్యం అరాచకాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. నిరాయుధ ప్రజలను కాల్చి చంపడం , వారి పై బాంబుదాడులకు పాల్పడటం, వైమానిక దాడులు చేయడం జరుగుతూనే ఉంది. నిన్న ప్రజలపై సైన్యం జరిపిన వైమానిక దాడిలో 100 మందికి పైగా ప్రజలు మరణించారు. కాన్బాలు టౌన్‌షిప్‌లోని పజిగీ గ్రామం వెలుపల, దేశంలో సైనిక పాలనను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష ఐక్య సంఘటన స్థానిక కార్యాలయం ప్రారంభోత్సవం కోసం ఉదయం 8 గంటలకు గుమిగూడిన ప్రజల పైకి సైనిక ఫైటర్…

National

భారత దేశంలో తాగు నీరు ఎంత మంచిది..?

భారత దేశంలో తాగు నీరు ఎంత మంచిది..? అసలు మన నీళ్లే మంచివి కావు అంటున్నారు పరిశోధకులు. ప్రపంచ వ్యాప్తంగా స్థానిక ప్రజలు తాగే నీటి పరిశుద్ధతను లెక్కగట్టి ర్యాంకులు ఇచ్చింది యేల్ యూనివర్శిటీ. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ (EPI) ర్యాంకుల ఆధారంగా ఏ దేశంలో ప్రజలు మంచినీరు తాగుతున్నారు, ఏ దేశ ప్రజలు మురికి నీరు తాగి అనారోగ్యాలబారిన పడుతున్నారని లిస్ట్ తయారు చేసింది. ఇందులో భారత్ ర్యాంక్ గురించి తెలుసుకుంటే గుండె తరుక్కుపోతుంది. 2022నాటికి…

APNationalTELANGANA

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కేంద్రం విడుద చేస్తున్న గణాంకాలు స్పష్టం

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కేంద్రం విడుద చేస్తున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య, ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో.. నోయిడా అధికారులు కొత్త మార్గదర్శకాలు తెరపైకి తెచ్చారు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే ఉద్యోగులు ఆఫీస్ లకు రావొద్దని హెచ్చరించారు. అలాంటి వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 1,527 కరోనా కేసులు…

National

కర్నాటక (Karnataka) లో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు

కర్నాటక (Karnataka) లో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు (karnataka assembly elections) జరగనున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికల karnataka assembly elections 2023 ఫలితాలపై భారీగా ఆసక్తి నెలకొని ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ ఫలితాల ద్వారా తెలుస్తుందన్న అంచనాలో పార్టీలు ఉన్నాయి.…

National

పంజాబ్ ఆర్మీ మెస్‌లో కాల్పులు, నలుగురి మృతి, అంతర్గత కలహాలే కారణమా

పంజాబ్‌లోని బతిండా మిలిటరీ క్యాంపు కార్యాలయం అది. ఉన్నట్టుంది ఉదయం కాల్పులు ప్రారంభమయ్యాయి. ఏం జరుగుతుందో తెలియలేదు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుండటంతో ఈ ప్రాంతమంతా ఆంక్షలున్నాయి. ఉదయం 4.35 గంటలకు కాల్పులు జరిగాయని వెస్టర్న్ కమాండ్ తెలిపారు. కాల్పులు జరిగిన వెంటనే స్టేషన్‌లోని క్విక్ రియాక్షన్ బృందాలు రంగంలో దిగాయి. మొత్తం ప్రాంతమంతా స్వాధీనంలో తీసుకుని జల్లెడ పడుతున్నారు. కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఘటనలో నలుగురు మరణించినట్టు సమాచారం. కాల్పుల్లో నలుగురు మరణించారని పూర్తి వివరాలు…

National

రేపు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం..

దేశంలో మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రేపు (ఏప్రిల్ 12) పరుగు ప్రారంభించనుంది. అజ్మీర్-జైపూర్-ఢిల్లీ (Ajmer – Jaipur – Delhi) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రేపు మొదలు కానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 14వ వందే భారత్ రైలును వర్చువల్‍గా ప్రారంభించనున్నారు. రాజస్థాన్‍కు ఇదే తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కానుంది. జైపూర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహా మరికొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. జైపూర్‌లో మధ్యాహ్నం…

APNationalTELANGANA

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కెంటకీలోని లూయిస్‌విల్లే డౌన్‌టౌన్‌లో స్లగ్గర్ ఫీల్డ్‌కు సమీపంలో సోమవారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో కాల్పులకు తెగబడిన దుండగుడు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇకపై ఎలాంటి భయం లేదని చెప్పారు. ఈస్ట్ మెయిన్‌లోని ప్రజలు ప్రశాంతంగా ఉండవచ్చని సూచించారు. కాల్పులకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్‌గా…

National

ఒంటరిగా బెంగళూరుకు యడియూరప్ప, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్,

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడంలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నానా తంటాలు పడుతున్నది. శుక్రవారం నుంచి కర్ణాటక సీఎం బపవరాజ్ బోమ్మయ్, మాజీ సీఎం యడియూరప్ప, నళిన్ కుమార్ కటిల్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు బీజేపీ హైకమాండ్ తో చర్చలు మీద చర్చలు జరిపింది. ఆంటీ మోజులో అరాచకం, భార్యను చంపేసి ఫోటోగ్రాఫర్ డ్రామాలు, ఫోన్ చేసి ఎస్కేప్! కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి…