ఆర్గానిక్ ఫుడ్స్పై ప్రజలకు పెరుగుతున్న ఆసక్తి.. భవిష్యత్తులో ఫుడ్ క్లీనింగ్ ఇండస్ట్రీదే హవా..!
భారతీయుల ఆహారపు అలవాట్లను కరోనా పూర్తిగా మార్చేసింది. కరోనాకు ముందు చిరుతిళ్లు, జంక్ఫుడ్పై మక్కువ చూపిన వారు ఇప్పుడు సహజంగా పండించిన ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతున్నారు. దేశంలో ‘క్లీన్ ఫుడ్'(పరిశుభ్రమైన ఆహారం)పై ప్రజలకు అవగాహన పెరిగిపోయింది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే స్వచ్ఛమైన ఆహారం తీసుకోవాల్సిందేనని నిశ్చయానికి వస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా రానున్న కాలంలో క్లీన్ ఫుడ్ ఇండస్ట్రీ(Clean food industry) ఓ వెలుగు వెలగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.…

