National

APNational

శింగనమలలో రైతన్నతో లోకేష్‌ ముఖాముఖీ. ఇంతలోనే ఎంత పరిణతి!

టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో 64వ రోజు పాదయాత్ర ముగింపుగా ‘రైతన్నతో ముఖాముఖీ’ పేరుతో రైతులతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికల తర్వాత మన టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవసాయం కోసం, రైతుల కోసం ఏమేమి చేయాలో మీ అందరినీ అడిగి తెలుసుకొనేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో పాల్గొన్న రైతులందరూ మీ సమస్యలు, అవసరాల గురించి నాకు చెప్పండి.…

APNationalTELANGANA

ప్రధాని మోడీ రాక నేపథ్యంలో బీఆర్‌ ఎస్ నేతల వెరైటీ నిరసన..!

: ఈ మధ్య బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ ఎస్ నేతలు గట్టిగా వాయిస్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మోడీ తెలంగాణకు వచ్చిన ప్రతిసారి బీఆర్‌ ఎస్ నేతలు వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నారు. ఇక తాజాగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను సికింద్రా బాద్ నుంచి తిరుపతికి కేటాయించిన సంగతి తెలిసిందే. నేడు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ట్రైన్ ను ప్రారంభించనున్నారు. అయితే మోడీ వస్తున్న నేపత్యంలో బీఆర్‌ ఎస్ నేతలు వెరైటీ…

NationalPOLITICS

సింహం సింగిల్‌గా వస్తుందని అంటున్నారు.. పందులే గుంపుగా వస్తాయని కూడా సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. సింహం సింగిల్‌గా వస్తుందని అంటున్నారు.. పందులే గుంపుగా వస్తాయని కూడా సెటైర్లు వేస్తున్నారు. ‘మీ బిడ్డ ఒక్కడిగా వస్తాడు.. మీ బిడ్డను ఓడించడానికి తోడేళ్ళ గుంపు సిద్ధంగా వుంది..’ అంటూ తాజాగా పాత పాటే పాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అదీ ఓ అధికారిక బహిరంగ సభలో. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించే…

National

భారతదేశంలో ఎన్ని చట్టాలు చేసినా కుల వివక్ష, కుల అణిచివేత

భారతదేశంలో ఎన్ని చట్టాలు చేసినా కుల వివక్ష, కుల అణిచివేత ఆగడం లేదు. దళితులను అణిచివేయడం, దాడులు చేయడం, వివక్షకు గురి చేయడం ప్రతి రోజూ అతి మామూలుగా జరుగుతున్న వ్యవహారం. అయితే ఈ కుల గజ్జిని భారతీయులు విదేశాలకు కూడా తీసుకెళ్ళారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా భారతీయుల్లో ముఖ్యంగా హిందువుల్లో కుల వివక్ష జడలు విప్పుతోంది. ఈ మధ్య కాలంలో గూగుల్ సంస్థ లో జరిగిన ఓ సంఘటన అమెరికాలో కుల వివక్షకు అద్దం…

APNationalTELANGANA

ముగిసిన బడ్జెట్ సమావేశాలు; నిరాశాజనకంగా సభాకార్యక్రమాలు

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Budget Session) జనవరి 31 వ తేదీన ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ( Budget) ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత ఫిబ్రవరి 13 నుంచి మార్చి 13 వరకు పార్లమెంటు స్టాండింగ్ కమిటీలు బడ్జెట్ ను అధ్యయనం చేయడం కోసం బడ్జెట్ సమావేశాలకు (Budget Session) విరామం ప్రకటించారు.   ఈ బడ్జెట్ సమావేశాల (Budget Session) ఉత్పాదకత (productivity) చాలా…

National

చెన్నై న గరంలో విషాదం

చెన్నై న గరంలో విషాదం చోటు చేసుకుంది. గుడి చెరువులో మునిగి ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని నాంగనల్లూరులో ఉన్న ధర్మలింగేశ్వర ఆలయ కోనేరులో పడి విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.   నాంగనల్లూరులో ఉన్న ధర్మలింగేశ్వర ఆలయంలో తీర్థవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. స్థానిక అధికారులకు కానీ, పోలీసులకు కానీ సమాచారం ఇవ్వకుండానే ఆలయ నిర్వాహకులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన విద్యార్థులు ఆలయ సంప్రదాయంలో భాగంగా ఆలయ సమీపంలోని చెరువులో స్నానం…

NationalWorld

భారత్ తో మరింతగా సంబంధాలు మెరుగుపురుచుకునేందుకు రష్యా కొత్త ఫారిన్ పాలసీ..

రష్యా తన మిత్రదేశాలు, దానికి సంబంధించిన విదేశాంగ విధానంపై ఇటీవల ప్రకటన జారీ చేసింది, తన మిత్ర దేశాలైన చైనా, భారత్ తో మరింతగా సంబంధాలు మెరుగుపురుచుకునేందుకు రష్యా కొత్తగా ఫారిన్ పాలసీని ప్రవేశపెట్టింది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో తన మిత్రదేశాల ఏవో, శతృదేశాలేవనే దాని గురించి చెప్పకనే చెప్పింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాను శతృవుగా చూస్తుండటంతో కొత్త విదేశాంగ విధానం ద్వారా రష్యా మరింత బలోపేతం అయ్యేందుకు…

National

సిక్కింలో భారీ హిమపాతం..సుమారు 30 మంది పర్యాటకులు హిమపాతంలో చిక్కుకున్నట్లు ప్రాథమిక అంచనా…

గ్యాంగ్‌టక్‌ను త్సోమ్‌గో సరస్సు మరియు నాథులా సరిహద్దులోని పర్యాటక ప్రదేశాలకు కలిపే జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్‌లోని మంచుతో కప్పబడిన కొండ వైపున ఫోటోలు తీస్తుండగా మంగళవారం అనేక మంది పర్యాటకులు హిమపాతంలో చిక్కుకున్నారు. హిమపాతం కింద చిక్కుకున్న పర్యాటకులను వెలికితీసేందుకు సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నప్పటికీ ప్రాణనష్టం భయంకరంగా ఉంది. సుమారు 30 మంది పర్యాటకులు హిమపాతంలో చిక్కుకున్నట్లు ప్రాథమిక అంచనా.గాంగ్‌టక్‌కు 25 కిలోమీటర్ల దూరంలో జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్‌లోని 17వ మైలు సమీపంలో మధ్యాహ్నం 12.15…

NationalWorld

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ…

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో ప్రధాని నరేంద్ర మోడీ  చర్చలు జరిపారు. ఆర్థిక సహకారంతో సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక నిశ్చితార్థాన్ని పెంపొందించే మార్గాలపై దృష్టి సారించారు. ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించే మార్గాలపై ప్రధాని మోదీ, కింగ్ వాంగ్‌చుక్ మధ్య చర్చలు జరిగినట్లు తెలిసింది. భారత పర్యటన కోసం భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యల్‌ వాంగ్‌చుక్‌ సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్వాగతం పలికారు. అనంతరం…

National

అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాల పేరు మార్చడం పై భారత్ తిరస్కరణ…

అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాల పేరు మార్చడాన్ని భారతదేశం తిర్కరించింది. తమవి కాని ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటున్న చైనా.. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది. అయితే చైనా కుయుక్తులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్‌.. అరుణాచల్‌ ఎప్పటికీ తమ అంతర్భాగమేనని స్పష్టం చేసింది.   అరుణాచల్ ప్రదేశ్‌పై తన వాదనను పునరుద్ఘాటించే ప్రయత్నాల్లో భాగంగా చైనా నిన్న 11 ప్రదేశాలకు కొత్త పేర్లను విడుదల చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను జంగ్నాన్‌గా పిలుస్తున్న…