National

APNationalTELANGANAWorld

ట్విట్టర్ యాజమాన్యం మారాక అనేక మార్పులు చోటు

ట్విట్టర్ యాజమాన్యం మారాక అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వేల కోట్లకు సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ కొత్త నిబంధనలు తెరపైకి తెస్తున్నాడు. ఆదాయమే పరమావధిగా ముందుకు వెళుతున్నాడు. ట్విట్టర్ ని దక్కించుకున్న వెంటనే కీలక పదవుల్లో ఉన్న ఉద్యోగులను తీసేశాడు. అలాగే వెరిఫైడ్ అకౌంట్ కోసం డబ్బులు చెల్లించాలన్న నిబంధన తెచ్చాడు. దీంతో చాలా మంది వెరిఫైడ్ బ్లూ టిక్ కోసం ఏడాది చందా లేదా నెల నెలకు చందా…

APNationalTELANGANA

అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐ (యమ్ .యల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంగం పిలుపు

అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐ (యమ్ .యల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంగం పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయతి, శివందొరవలస గ్రామంలో పార్టి జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులైన కామ్రేడ్ చారు మజుందార్,నాగభూషన్ పట్నాయక్ , ఎంపటాపు సత్యం, ఆదిబట్ల కైలాసం, కొరన్న మంగన్నలకు జోహార్లు పలికి నినాదాలు చేశారు. వారి ఆశయాలను కొనసాగించాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ఏప్రిల్ 22,…

APNational

రాహుల్ స్టే పిటిషన్ తిరస్కరణ.. రాహుల్ స్టే పిటిషన్ తిరస్కరణ.. .

పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షని నిలుపుదల చేయాలంటూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ని సూరత్ కోర్టు కొట్టివేసింది. మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఇటీవల సూరత్ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ట్రయల్‌ కోర్టు ఈ కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టలేదని, కఠినంగా వ్యవహరించిందని, రెండేళ్ల జైలు శిక్ష విధించాల్సిన కేసు కాదంటూ రాహుల్‌ గాంధీ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ…

National

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం మంగళవారం వెనక్కు తిరిగివచ్చి, ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం మంగళవారం వెనక్కు తిరిగివచ్చి, ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో శ్రీనగర్ కు బయల్దేరిన స్పైస్ జెట్ విమానం, కాసేపటికి మళ్లీ వెనక్కు తిరిగి వచ్చి, ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న స్పైస్ జెట్ బీ 737 విమానం చివరి భాగంలో ఉన్న కార్గొ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సంకేతాలిచ్చే ఫైర్ లైట్…

CINEMANationalTELANGANAWorld

లాటరీలో హైదరాబాద్ మహిళకు రూ.2.2 కోట్లు.. ఎంత అదృష్టం అంటున్న నెటిజెన్స్!

ఒక్కోసారి జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన వారి లైఫ్ ను పూర్తిగా మార్చేస్తుంది.. అందుకే పెద్దలు కూడా అంటూ ఉంటారు.. మన లైఫ్ లో ఒక్క సంఘటన చాలు మనం పైకి లేవాలన్న లేదంటే పాతాళం లోకి కూరుకు పోవాలన్నా.. మరి అలాంటి సంఘటన ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళకు జరిగింది.. ఈమె లైఫ్ ను మార్చేసే అదృష్టం ఇది. ఈ మధ్యకాలంలో వారు లాటరీ గెలిచారు.. వీరు లాటరీ గెలిచారు.. అని ఎక్కడో ఒక…

APCINEMANationalTELANGANA

సౌత్ హీరోలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మంచి ఆదరణ క్రియేట్

సౌత్ హీరోలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మంచి ఆదరణ క్రియేట్ అయింది. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలను హిందీలో చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. అందుకే ఆ హీరోలను హిందీ సినిమాల్లో నటింపజేసేందుకు కొందరు స్టార్ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఒక బాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ లను గెస్ట్ పాత్రలో నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు…

APNationalTELANGANAWorld

మయన్మార్‌లో సైన్యం అరాచకాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.

మయన్మార్‌లో సైన్యం అరాచకాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. నిరాయుధ ప్రజలను కాల్చి చంపడం , వారి పై బాంబుదాడులకు పాల్పడటం, వైమానిక దాడులు చేయడం జరుగుతూనే ఉంది. నిన్న ప్రజలపై సైన్యం జరిపిన వైమానిక దాడిలో 100 మందికి పైగా ప్రజలు మరణించారు. కాన్బాలు టౌన్‌షిప్‌లోని పజిగీ గ్రామం వెలుపల, దేశంలో సైనిక పాలనను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష ఐక్య సంఘటన స్థానిక కార్యాలయం ప్రారంభోత్సవం కోసం ఉదయం 8 గంటలకు గుమిగూడిన ప్రజల పైకి సైనిక ఫైటర్…

National

భారత దేశంలో తాగు నీరు ఎంత మంచిది..?

భారత దేశంలో తాగు నీరు ఎంత మంచిది..? అసలు మన నీళ్లే మంచివి కావు అంటున్నారు పరిశోధకులు. ప్రపంచ వ్యాప్తంగా స్థానిక ప్రజలు తాగే నీటి పరిశుద్ధతను లెక్కగట్టి ర్యాంకులు ఇచ్చింది యేల్ యూనివర్శిటీ. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ (EPI) ర్యాంకుల ఆధారంగా ఏ దేశంలో ప్రజలు మంచినీరు తాగుతున్నారు, ఏ దేశ ప్రజలు మురికి నీరు తాగి అనారోగ్యాలబారిన పడుతున్నారని లిస్ట్ తయారు చేసింది. ఇందులో భారత్ ర్యాంక్ గురించి తెలుసుకుంటే గుండె తరుక్కుపోతుంది. 2022నాటికి…

APNationalTELANGANA

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కేంద్రం విడుద చేస్తున్న గణాంకాలు స్పష్టం

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కేంద్రం విడుద చేస్తున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య, ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో.. నోయిడా అధికారులు కొత్త మార్గదర్శకాలు తెరపైకి తెచ్చారు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే ఉద్యోగులు ఆఫీస్ లకు రావొద్దని హెచ్చరించారు. అలాంటి వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 1,527 కరోనా కేసులు…

National

కర్నాటక (Karnataka) లో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు

కర్నాటక (Karnataka) లో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు (karnataka assembly elections) జరగనున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికల karnataka assembly elections 2023 ఫలితాలపై భారీగా ఆసక్తి నెలకొని ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ ఫలితాల ద్వారా తెలుస్తుందన్న అంచనాలో పార్టీలు ఉన్నాయి.…