పంజాబ్ ఆర్మీ మెస్లో కాల్పులు, నలుగురి మృతి, అంతర్గత కలహాలే కారణమా
పంజాబ్లోని బతిండా మిలిటరీ క్యాంపు కార్యాలయం అది. ఉన్నట్టుంది ఉదయం కాల్పులు ప్రారంభమయ్యాయి. ఏం జరుగుతుందో తెలియలేదు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుండటంతో ఈ ప్రాంతమంతా ఆంక్షలున్నాయి. ఉదయం 4.35 గంటలకు కాల్పులు జరిగాయని వెస్టర్న్ కమాండ్ తెలిపారు. కాల్పులు జరిగిన వెంటనే స్టేషన్లోని క్విక్ రియాక్షన్ బృందాలు రంగంలో దిగాయి. మొత్తం ప్రాంతమంతా స్వాధీనంలో తీసుకుని జల్లెడ పడుతున్నారు. కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఘటనలో నలుగురు మరణించినట్టు సమాచారం. కాల్పుల్లో నలుగురు మరణించారని పూర్తి వివరాలు…

