ఐటీ హబ్ లో ప్రత్యేక హెల్ప్ లైన్, పిన్ టూ పిన్ మ్యాటర్ !
బెంగళూరు/యశవంతపురం: ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో బాధితులను ఆదుకునేందుకు బెంగళూరులోని యశ్వంత్పూరం రైల్వే స్టేషన్లో శనివారం సహాయ కేంద్రాన్ని (హెల్ప్ లైన్) ప్రారంభించారు. అంతేకాకుండా ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో కన్నడిగులకు అవసరమైన సహాయం మరియు భద్రతా సమాచారాన్ని అందించడానికి స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సెంటర్ (SEOC) వద్ద పౌరుల సౌకర్యార్థం హెల్ప్లైన్ ప్రారంభించారు. శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో కన్నడిగుల భద్రత కోసం మంత్రి సంతోష్ లాడ్…

