నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లతో రాజకీయం చేస్తున్నారు: సీఎం కేసీఆర్
ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లతో పార్లమెంటులో రాజకీయం చేస్తున్నారని అసెంబ్లీలో కేసీఆర్ విరుచుకపడ్డారు. పార్లమెంటులో మోడీ, రాహుల్ గాంధీలు మాట్లాడిన విధానంపై ఆయన మండిపడ్డారు. ఎవరెన్ని ప్రభుత్వాలను కూల్చేశారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పార్లమెంటులో రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భం గా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, మన దేశ తలసరి ఆదాయం శ్రీలంక, బాంగ్లా దేశ లకన్నా వెనకపడిపోయిందని, 192 దేశాల్లోమన దేశం…

