National

National

నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లతో రాజకీయం చేస్తున్నారు: సీఎం కేసీఆర్

ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లతో పార్లమెంటులో రాజకీయం చేస్తున్నారని అసెంబ్లీలో కేసీఆర్ విరుచుకపడ్డారు. పార్లమెంటులో మోడీ, రాహుల్ గాంధీలు మాట్లాడిన విధానంపై ఆయన మండిపడ్డారు. ఎవరెన్ని ప్రభుత్వాలను కూల్చేశారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పార్లమెంటులో రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భం గా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, మన దేశ తలసరి ఆదాయం శ్రీలంక, బాంగ్లా దేశ లకన్నా వెనకపడిపోయిందని, 192 దేశాల్లోమన దేశం…

National

పాతికేళ్ళ అమ్మాయి కోసం .. కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోన్న దిల్ రాజు..!!

టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజ్. గత రెండు దశాబ్దాల నుండి టాలీవుడ్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను నిర్మించారు దిల్ రాజ్. చిన్న హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు ఆయనతో పని చేస్తారు. ఇండస్ట్రీలో దిల్ రాజ్ కి ఫుల్ క్రేజ్ ఉంది. దీంతోనే దిల్ రాజ్ కోలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాలను నిర్మిస్తున్నారు. ఇటీవల ఆయన తమిళ హీరో…

National

పేదల ప్రజల ఇంటి నిర్మాణానికి దొంగ పట్టాలు పంచిన ప్రభుత్వం

  కిర్లంపూడి మండలం కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి గ్రామాలకు సంభందించిన పేద ప్రజలకు ప్రభుత్వం దొంగ పట్టాలు ఇచ్చిందని ఆ గ్రామాలకు చెందిన పట్టాలు తీసుకున్న మహిళలు అంతా కలిసి జనసేన పార్టీ తరపున కిర్లంపూడి ఏమ్మార్వో ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ భాదిత కుటుంబాలకు జనసేన పార్టీ తరపున అండగా వుంటామని భరోసా ఇచ్చారు. జగపతినగరం పంచాయతీకి సంబంధించి మూడు గ్రామాల…

National

ఘనంగా కామ్రేడ్ సయ్యద్ మియా జానీ వర్ధంతి

ఘనంగా కామ్రేడ్ సయ్యద్ మియా జానీ వర్ధంతి అశ్వరావుపేట సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో కామ్రేడ్ సయ్యద్ మియా జానీ 14వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు అశ్వారావుపేట పట్టణం లో సిపిఐ కార్యాలయం నందు స్థూపం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, అనంతరము స్థూపం వద్ద జిల్లా కార్యదర్శి సయ్యద్ సలీం జెండాను ఆవిష్కరించినారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దమ్మపేట సిపిఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ…….నిస్వార్థ సేవకు మారుపేరు సయ్యద్…

National

అంతంటారు.. ఇంతంటారు.. కానీ ఇంటిపేరు మాత్రం వద్దంటారు’

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ప్రధాని మోదీ రాజ్యసభలో విపక్ష కాంగ్రెస్ పై చురుక్కులు, చమక్కులతో విరుచుకుపడ్డారు. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇంటిపేరైన నెహ్రూ (Nehru surname) ఆయన తరువాత తరాలు ఉపయోగించకపోవడంపై విమర్శలు గుప్పించారు. నెహ్రూ (Jawahar lal Nehru) పేరును దాదాపు 600 ప్రభుత్వ పథకాలకు పెట్టారని, తమ ప్రభుత్వం నెహ్రూ (Jawahar lal Nehru) పేరును ఏ పథకానికైనా పెట్టకపోతే, రచ్చ చేస్తారని…

National

కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల పరీక్ష తేదీల్లో మార్పులు

2023 పరీక్ష తేదీలను మార్చారు. పూర్తి వివరాలకు, అలాగే, రివైజ్డ్ డేట్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను కేవీఎస్ అధికారిక వెబ్సైట్ kvsangathan.nic.in. లో చూడవచ్చు. అడ్వర్టైజ్ మెంట్ 15 (Advt 15), అడ్వర్టైజ్ మెంట్ 16 (Advt 16) ల్లోని ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన పరీక్ష తేదీలను మార్చి, ఆయా పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్ల పరీక్ష తేదీలను మార్చాల్సి వచ్చిందని కేవీఎస్ ప్రకటించింది. KVS CBT Exam…

National

హిమాచల్ ప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన.. నలుగురు చిన్నారులు సజీవదహనం

హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని ఉనా జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. థానా అంబ్‌లోని బనే డి హట్టిలోని మురికివాడలో బుధవారం అర్థరాత్రి భీకర మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాలు ప్రజల సహాయంతో మంటలను అదుపు చేశాయి. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతులు బీహార్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా సమాచారం. సమాచారం ప్రకారం.. ఉనా…

National

టీడీపీని వదలని 70+ బొమ్మాళి! జనసేనాని చెప్పిందే..!!

`తెలుగుదేశం పార్టీలోని 1983 బ్యాచ్‌ (TDP-1983) 2024 నాటికి కనుమరుగవుతుంది. అప్పుడు జనసేన బలపడుతుంది..` అంటూ ఒకానొక సందర్భంలో ఆ మధ్య జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్య. ఆనాడు(1983) ఎన్టీఆర్ తరహాలో జనసేన(Janasena)కు కొత్తతరం నాయకత్వం వస్తుంది. ఫలితంగా రాజ్యాధికారాన్ని అందుకోగలమని అప్పట్లో పవన్ ఇచ్చిన దిశానిర్దేశం. ఆయన చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఇప్పుడు టీడీపీ కనిపిస్తోంది. 40ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న లీడర్లు పక్కకు తప్పుకుంటూ వాళ్ల కుటుంబ సభ్యులు మాత్రమే టీడీపీ అంతటా…

National

కోర్టు భవనంలోకి చిరుత పులి; భయంతో వణికిపోయిన సిబ్బంది

కోర్టు భవనంలోకి పొరపాటున ప్రవేశించిన చిరుత పులి అక్కడ ఉన్న వారిపై దాడి చేసింది. పెద్ద ఎత్తున ఉన్న ప్రజలను చూసి ఆందోళనకు గురైన చిరుత అక్కడ చెప్పులు రిపేర్ చేసే వ్యక్తితో పాటు, మరో వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. Leopard enters court building: ఇద్దరి పై దాడి Leopard enters court building: ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న కోర్టు భవనం కాంపౌండ్ లోకి చొరబడిన చిరుత పులి…

National

ఢిల్లీ మేయర్‌ పీఠంపై సందిగ్ధత కొనసాగింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‍ (Municipal Corporation on Delhi – MCD) కార్యాలయంలో జరిగిన సమావేశంలో మరోసారి రసాభాస

ఢిల్లీ మేయర్‌ పీఠంపై సందిగ్ధత కొనసాగింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‍ (Municipal Corporation on Delhi – MCD) కార్యాలయంలో జరిగిన సమావేశంలో మరోసారి రసాభాస జరిగింది. దీంతో ఢిల్లీ మేయర్ ఎన్నిక నేడు (ఫిబ్రవరి 6) కూడా జరగలేదు. మేయర్ ఎన్నిక కోసం కౌన్సిలర్లు సమావేశమై ఎటూతేల్చక పోవడం నెల వ్యవధిలో ఇది మూడోసారి. దీంతో ఢిల్లీకి మేయర్ ఎప్పుడొస్తారు.. ఏ పార్టీకి పీఠం దక్కుతుందున్న ఉత్కంఠ మరికొంత కాలం సాగనుంది. బీజేపీ(BJP)కి అనూకూలంగా లెఫ్టినెంట్…