ఉత్తరప్రదేశ్లో విధానసభ వద్ద జర్నలిస్టులు, కెమెరామెన్లపై మార్షల్స్ దాడి
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో విధానసభ వద్ద జర్నలిస్టులు, కెమెరామెన్లపై మార్షల్స్ దాడికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం సమాజ్వాదీ పార్టీకి చెందిన శివపాల్ యాదవ్, తన పార్టీకి చెందిన మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న చౌదరి చరణ్ సింగ్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఆ ఆందోళనను కవర్ చేయకుండా మార్షల్స్ అడ్డుకునాురు. జరులిస్టులు, కెమెరామెన్లపై దాడికి దిగారు. మార్షల్స్ విధి నిర్వహణ అసెంబ్లీకే పరిమితం. వారు అసెంబ్లీలో మాత్రమే విధులు నిర్వహించాలి. ఇలాంటి ప్రాంతాలు…

