దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం
దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న విద్యాసంస్థలతో పాటు ఇవి పనిచేస్తాయిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ. 1570 కోట్ల వ్యయంతో ఆమోదం లభించిందన్నారు. ఈ నర్సింగ్ కాలేజీల ఏర్పాటు వచ్చే 24 నెలల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నాణ్యతతో కూడిన నర్సింగ్ విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నైపుణ్యంతో కూడిన నర్సింగ్ సిబ్బంది సంఖ్యను పెంచాలని…

