National

National

కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల పరీక్ష తేదీల్లో మార్పులు

2023 పరీక్ష తేదీలను మార్చారు. పూర్తి వివరాలకు, అలాగే, రివైజ్డ్ డేట్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను కేవీఎస్ అధికారిక వెబ్సైట్ kvsangathan.nic.in. లో చూడవచ్చు. అడ్వర్టైజ్ మెంట్ 15 (Advt 15), అడ్వర్టైజ్ మెంట్ 16 (Advt 16) ల్లోని ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన పరీక్ష తేదీలను మార్చి, ఆయా పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్ల పరీక్ష తేదీలను మార్చాల్సి వచ్చిందని కేవీఎస్ ప్రకటించింది. KVS CBT Exam…

National

హిమాచల్ ప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన.. నలుగురు చిన్నారులు సజీవదహనం

హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని ఉనా జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. థానా అంబ్‌లోని బనే డి హట్టిలోని మురికివాడలో బుధవారం అర్థరాత్రి భీకర మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాలు ప్రజల సహాయంతో మంటలను అదుపు చేశాయి. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతులు బీహార్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా సమాచారం. సమాచారం ప్రకారం.. ఉనా…

National

టీడీపీని వదలని 70+ బొమ్మాళి! జనసేనాని చెప్పిందే..!!

`తెలుగుదేశం పార్టీలోని 1983 బ్యాచ్‌ (TDP-1983) 2024 నాటికి కనుమరుగవుతుంది. అప్పుడు జనసేన బలపడుతుంది..` అంటూ ఒకానొక సందర్భంలో ఆ మధ్య జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్య. ఆనాడు(1983) ఎన్టీఆర్ తరహాలో జనసేన(Janasena)కు కొత్తతరం నాయకత్వం వస్తుంది. ఫలితంగా రాజ్యాధికారాన్ని అందుకోగలమని అప్పట్లో పవన్ ఇచ్చిన దిశానిర్దేశం. ఆయన చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఇప్పుడు టీడీపీ కనిపిస్తోంది. 40ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న లీడర్లు పక్కకు తప్పుకుంటూ వాళ్ల కుటుంబ సభ్యులు మాత్రమే టీడీపీ అంతటా…

National

కోర్టు భవనంలోకి చిరుత పులి; భయంతో వణికిపోయిన సిబ్బంది

కోర్టు భవనంలోకి పొరపాటున ప్రవేశించిన చిరుత పులి అక్కడ ఉన్న వారిపై దాడి చేసింది. పెద్ద ఎత్తున ఉన్న ప్రజలను చూసి ఆందోళనకు గురైన చిరుత అక్కడ చెప్పులు రిపేర్ చేసే వ్యక్తితో పాటు, మరో వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. Leopard enters court building: ఇద్దరి పై దాడి Leopard enters court building: ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న కోర్టు భవనం కాంపౌండ్ లోకి చొరబడిన చిరుత పులి…

National

ఢిల్లీ మేయర్‌ పీఠంపై సందిగ్ధత కొనసాగింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‍ (Municipal Corporation on Delhi – MCD) కార్యాలయంలో జరిగిన సమావేశంలో మరోసారి రసాభాస

ఢిల్లీ మేయర్‌ పీఠంపై సందిగ్ధత కొనసాగింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‍ (Municipal Corporation on Delhi – MCD) కార్యాలయంలో జరిగిన సమావేశంలో మరోసారి రసాభాస జరిగింది. దీంతో ఢిల్లీ మేయర్ ఎన్నిక నేడు (ఫిబ్రవరి 6) కూడా జరగలేదు. మేయర్ ఎన్నిక కోసం కౌన్సిలర్లు సమావేశమై ఎటూతేల్చక పోవడం నెల వ్యవధిలో ఇది మూడోసారి. దీంతో ఢిల్లీకి మేయర్ ఎప్పుడొస్తారు.. ఏ పార్టీకి పీఠం దక్కుతుందున్న ఉత్కంఠ మరికొంత కాలం సాగనుంది. బీజేపీ(BJP)కి అనూకూలంగా లెఫ్టినెంట్…

National

చిక్కుల్లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనే షార్ట్ సెల్లర్ సంస్థ రూపొందించిన నివేదిక కారణంగా భారత బిలియనీర్ గౌతమ్ అదానీ

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనే షార్ట్ సెల్లర్ సంస్థ రూపొందించిన నివేదిక కారణంగా భారత బిలియనీర్ గౌతమ్ అదానీ (Adani) చిక్కుల్లో పడ్డారు. అదానీ సంస్థలకు చెందిన స్టాక్స్ అన్నీ స్టాక్ మార్కెట్ లో భారీగా పతనం అవుతున్నాయి. ఈ కారణంగా అదానీ సంపద ఆవిరవుతూనే ఉంది. ఈ నివేదిక వెలువడిన పది రోజుల్లోనే అదానీ గ్రూప్ కంపెనీలు ఏకంగా 118 బిలియన్ డాలర్లు నష్టపోయింది. .భారత కరెన్సీలో ఇది రూ. 9.73 లక్షల కోట్లు. అదానీ (Adani)…

National

దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్‌’ కీలక నిర్ణయం

దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్‌’ కీలక నిర్ణయం. శుక్రవారం నుంచి అమూల్ పాలు (Amul Milk) లీటరుపై రూ.3 పెంచుతున్నట్లు గుజరాత్ డెయిరీ ప్రకటించింది. తాజా పెంపుతో.. అమూల్ గోల్డ్ పాలు లీటరు రూ. 66, అమూల్ తాజా పాలు లీటరు రూ.54, అమూల్ ఆవు పాలు లీటరుపై రూ.56 చెల్లించాల్సి ఉంటుంది. ఇక అమూల్ ఏ2 గేదె పాల ధర లీటరు రూ.70కు పెంచుతూ అమూల్ డెయిరీ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి…

National

లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న 13 లీటర్ల స్పిరిట్ పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

ఎన్టీఆర్ జిల్లా÷ కంచికచర్ల లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న 13 లీటర్ల స్పిరిట్ పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు సేబ్ ఎస్పీ మెకా.సత్తిబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం చిత్తూరు జిల్లా నుండి కంచికచర్లకు రవాణాచేస్తున్న దుర్గామయి ట్రాన్స్పోర్ట్ లో సేంధిని ఫ్యాప్స్ కంపెనీ లారీ వీరులపాడు మండలం బోదవాడ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు స్పిరిట్నీ తీసుకొచ్చి గ్రామంలో అమ్మకాలు జరుపుతుండగా లారీ ని పట్టుకొని ఇద్దరు ను అరెస్టు చేసి ట్రాన్స్పోర్ట్…

National

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు (Delhi Liquor Scam)లో మరో సంచలనం

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు (Delhi Liquor Scam)లో మరో సంచలనం చోటుచేసుకుంది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దాఖలుచేసిన అదనపు చార్జ్‌షీట్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాంగుట పేర్లు ఇందులో ప్రస్తావించింది ఈడీ. మొత్తం 428 పేజీల చార్జ్‌షీట్‌లో మద్యం కుంభకోణం ఎక్కడ మొదలయింది? ఎవరెవరు పాత్రధారులన్నది సవివరంగా పేర్కొంది. సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలుచేసింది…

National

కాల్పుల్లో గాయపడిన మంత్రి నబకిశోర్ మృతి

ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమానికి హాజరైన ఆరోగ్యశాఖ మంత్రి మీద ఓ పోలీస్ అధికారి కాల్పులు జరపగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఒడిశా మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నబకిశోర్ దాస్.. ఓ కార్యక్రమానికి హాజరు కాగా.. గోపాల్ దాస్ అనే పోలీస్ అధికారి చాలా దగ్గరి నుండి కాల్పులు జరిపాడు. దీంతో అతడిని కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న నబకిశోర్…